TRS
అర్వింద్ ఇంటిపై దాడి: నివేదిక ఇవ్వాలని డీజీపీకి గవర్నర్ ఆదేశం
ఎంపీ అర్వింద్ ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడి మీద గవర్నర్ తమిళిసై స్పందించారు. ఈ దాడిని సీరియస్గా తీసుకున్న గవర్నర్.. సమగ్రమైన నివేదిక
Read Moreటీఆర్ఎస్ నాయకులు గూండాల్లా వ్యవహరిస్తున్నరు: తరుణ్ చుగ్
బీజేపీకి ఆదరణ పెరుగుతుంటే ఓర్వలేక దాడులు: తరుణ్ చుగ్ హైదరాబాద్: తమ పార్టీ ఎంపీ అర్వింద్ నివాసంపై దాడిని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ
Read Moreకవితను పార్టీలోకి రమ్మంది బీజేపీనే.. కాంగ్రెస్ కాదు : రేవంత్ రెడ్డి
ఫాంహౌస్ కేసులో కవితను కూడా విచారించాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. తనను బీజేపీ సంప్రదించిందని కవిత స్వయంగా చెప్పినందున దాన్
Read Moreఆంధ్రా పార్టీలు మళ్లొస్తే కాళేశ్వరం నీళ్లు దోస్కపోతరు : మంత్రి గంగుల
కరీంనగర్: టీఆర్ఎస్ పై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎన్ని విధాలుగా దాడులు చేసినా బాధ్యత గల ప్రభుత్వంగా అన్నీ భరించామని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీం
Read Moreపార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టాలి : మందకృష్ణ
ఎస్సీ వర్గీకరణ విషయంలో కేంద్రప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఎమ్మార్పీఎస్ జాతీయాధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యా
Read Moreప్రగతిభవన్ ముట్టడికి బీజేవైఎం యత్నం..అడ్డుకున్న పోలీసులు
బీజేవైఎం ప్రగతిభవన్ ముట్టడి ఉద్రిక్తతలకు దారితీసింది. ప్రగతిభవన్ ముట్టడికి బయలుదేరిన బీజేవైఎం నేతలను బీజేపీ కార్యాలయం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పోల
Read Moreఆర్ఎఫ్సీఎల్ను రాజకీయ వేదికగా మార్చుకున్రు : వినోద్ కుమార్
రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం గతంలోనే జరిగిందని.. రాజకీయ వేదికగా బీజేపీ దాన్ని ఉపయోగించుకుందని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ ఆరోప
Read Moreఅసత్య ప్రచారాలు వద్దు.. పార్టీ మార్పు పై పుట్టా మధు
పార్టీ మార్పు ప్రచారం పై మంథని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు స్పందించారు. తాను సొంత పనుల కోసం మాత్రమే ఢిల్లీ వచ్చానని చెప్పారు. పార్టీలు మారుతున్నా అని...
Read Moreటీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్.. స్వార్థపూరిత రాజకీయ పార్టీలు : వైఎస్ షర్మిల
తెలంగాణలో రైతులకు గౌరవం లేదని వైఎస్ఆర్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల కేంద్రంలో పాదయాత్రలో పాల్గొన్న వైఎస్ షర్మిలకు స్థా
Read Moreబీసీ జనగణనను మోడీ సర్కార్ పట్టించుకోవడం లేదు : వినయ్ భాస్కర్
బీసీ నాయకుడు ప్రధానమంత్రి అయ్యాక బీసీల అభివృద్ధి కోసం పాటుపడుతారని అనుకున్నామని, కానీ.. తాము పెట్టుకున్న ఆశలన్నీ ఆడియాశలయ్యాయని ప్రభుత్వ చీఫ్ విప్ విన
Read More2023లో కేంద్రంలో ఓబీసీ శాఖ ఏర్పాటైతదేమో! : మంత్రి కేటీఆర్
ఓబీసీల కోసం కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ఇప్పటికే విజ్ఞప్తి చేశామని మంత్రి కేటీఆర్ అన్నారు. 2023 బడ్జె
Read Moreఓట్ల కోసమేనా ఆత్మీయ సభలు : రిటైర్డ్ ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ
ఎన్నికల ముందు ఆత్మీయ సభలని, ఆత్మగౌరవ భవనాలని సమావేశాలు ఏర్పాటు చేసి కులాల వారీగా ఓటర్లను పిలిచి విందులు, వినోదాలు చేయడం రాష్ట్రంలో ప్రతి ఎన్నికల ముందు
Read Moreఉనికి కోసం ఉబలాటం : దిలీప్ రెడ్డి, పొలిటికల్ ఎనలిస్ట్ పీపుల్స్పల్స్ రీసెర్చ్ సంస్థ
బౌద్ధ జాతక కథల్లో ఒక ఆసక్తికరమైన వృత్తాంతం ఉంది. ‘పాపానికి ప్రాయశ్చిత్తం లేదా?’ అని అడుగుతాడొక శిష్యపరమాణువు బోధిసత్వుణ్ని.‘‘
Read More