
TRS
బీజేపీ, టీఆర్ఎస్ మధ్య అవగాహనతోనే పాలిటిక్స్ నడుస్తున్నాయి:జగ్గారెడ్డి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య అవగాహనతోనే పాలిటిక్స్ నడుస్తున్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. గురువారం గాం
Read Moreఎనిమిదేండ్లుగా పోడు భూములకు పట్టాలివ్వకుండా లేట్ చేస్తున్నరు: భట్టి
రైతులకు ధరణి గుబులు పుట్టిస్తున్నది ప్రభుత్వ అధికారిగా కాకుండా కేసీఆర్ కాళ్లు డీహెచ్ ఎన్నిసార్లయినా మొక్కొచ్చు
Read Moreగద్వాల ఎమ్మెల్యేపై లీడర్ల తీవ్ర అసంతృప్తి
గద్వాల టీఆర్ఎస్ లో గ్రూపు రాజకీయాలు తారస్థాయికి చేరాయి. ఎమ్మెల్యేకు, నియోజకవర్గ ముఖ్య నాయకులకు మధ్య వైరం మరింత ముదురుతోంది. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన
Read Moreఎమ్మెల్యే కేపీ వివేకానందకు బీజేపీ నేత కౌంటర్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కేపీ వివేకానందకు గడ్డుకాలం ఏర్పడిందని మేడ్చల్ అర్బన్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు పన్నల హరీష్ రెడ్డి అన్నారు. మంత్ర
Read Moreదేశాన్ని ఆటవిక రాజ్యాంగంగా మార్చుతున్నరు : కూనంనేని సాంబశివరావు
ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక వ్యవస్థలన్నీ ధ్వంసమవుతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ఇప్పటివరకు ఈడీ
Read Moreమల్లారెడ్డి ఇంట్లో రెండోరోజు సోదాలు.. 8 కోట్లు సీజ్!
కుటుంబ సభ్యుల ఇండ్లలోనూ తనిఖీలు 8 బ్యాంకుల్లో 12 లాకర్ల గుర్తింపు మంత్రి అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఇంట్లో రెండు డిజిటల్ లాకర్లు సీ
Read Moreటీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి దాదాగిరి వెనుక చాలా కథ!
ఎమ్మెల్యే దాదాగిరి వెనుక చాలా కథ! రెండు నెలల నుంచి ఆఫీసర్లు, టీఆర్ఎస్నేతల మధ్య వార్ ధరూర్ లో గురుకులం ఏర్పాటుకు ఆఫీసర్ల యత్నం రూ. 5 లక్షలు ఇవ్వాలన
Read Moreభయంతో పోడు భూముల్లోకి వెళ్లలేం
ప్రభుత్వానికి తేల్చి చెప్పిన ఫారెస్ట్ ఆఫీసర్లు భయంతో పోడు భూముల్లోకి వెళ్లలేం వెంట బలగాలు పంపాలి.. లేకుంటే విధుల బహిష్కరణ పోడు భూముల సర్వే చే
Read Moreఎఫ్ఆర్వోది ప్రభుత్వ హత్యే. కేసీఆర్ బాధ్యత వహించాలి: రేవంత్
పోడు సమస్య పరిష్కారం కాకపోవడంతోనే ఈ పరిస్థితి వెంటనే లబ్ధిదారులకు పట్టాలివ్వాలని సీఎంకు లేఖ హైదరాబాద్, వెలుగు: ఫారెస్ట్ రేంజ్ఆఫీసర్ శ్రీన
Read Moreఎఫ్ఆర్వో హత్యకు కేసీఆర్ తీరే కారణం: రఘునందన్రావు
కేసీఆర్ తీరే ఎఫ్ఆర్వో హత్యకు కారణం.. దాడులు ఎందుకు జరుగుతున్నాయో ఆలోచించాలి చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం
Read Moreమంత్రి మల్లారెడ్డి ఇండ్లు, కార్యాలయాల్లో ఐటీశాఖ అధికారుల దాడులు
హైదరాబాద్ : రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి ఇండ్లు, కార్యాలయాలు, బంధువుల ఇళ్లల్లో రెండో రోజూ ఐటీశాఖ అధికారుల సోదాలు కొనసాగాయి. హైదరాబా
Read Moreటీఆర్ఎస్కు పెంబి ఎంపీపీ బుక్యా కవితా గోవింద్ రాజీనామా
ఆసిఫాబాద్ జిల్లాలో టీఆర్ఎస్కు షాక్ తగిలింది. పెంబి ఎంపీపీ బుక్యా కవితా గోవింద్ టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖానాయక్ వేధింప
Read Moreఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అక్రమాస్తులపై గవర్నర్కు ఫిర్యాదు చేస్తాం : బీజేపీ కార్పొరేటర్ వంగ మధుసూదన్
తెలంగాణలో ఉన్న 119 మంది ఎమ్మెల్యేల్లో ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి నెంబర్ 1 అవినీతి పరుడని చంపాపేట్ బీజేపీ కార్పొరేటర్ వంగ మధుసూదన్ అరోపించారు. స
Read More