TRS

సీఎం కుటుంబానికే రాష్ట్రం బంగారమైంది: షర్మిల 

బెల్లంపల్లి/బెల్లంపల్లి రూరల్, వెలుగు: సీఎం కేసీఆర్ రైతులు పంట నష్టపోతే పరిహారం ఇయ్యట్లేదు కానీ చనిపోతే మాత్రం రూ.5 లక్షల బీమా ఇస్తున్నారని  వైఎస

Read More

పార్టీ పేరు మార్పుపై పబ్లిక్‌‌ నోటీస్‌‌ జారీ చేసిన టీఆర్‌‌ఎస్‌‌

30 రోజుల్లోగా అభ్యంతరాలు సీఈసీ దృష్టికి తీసుకురావాలే అభ్యంతరాలు రాకుంటే డిసెంబర్‌‌ 17 తర్వాత పేరు మార్పు హైదరాబాద్‌‌&zwn

Read More

సీఎం కేసీఆర్​పై రాహుల్​ గాంధీ ఫైర్

వ్యవస్థల్ని ఆగం పట్టిచ్చిండు.. ప్రాజెక్టులు, ధరణి పేరుతో దోచుకుంటున్నడు పేదలకు కాంగ్రెస్ ఇచ్చిన భూముల్ని టీఆర్ఎస్​ సర్కార్​ గుంజుకుంటున్నది తెల

Read More

మా ఓటు బ్యాంక్ బీజేపీకి టర్న్ అయ్యింది: పాల్వాయి స్రవంతి

నల్గొండ జిల్లా: మునుగోడు ఉప ఎన్నికల ఫలితంపై  కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి మరోసారి స్పందించారు.  రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర

Read More

మునుగోడులో ప్రలోభాలతోనే టీఆర్ఎస్ గెలిచింది : జైరాం రమేష్ 

కామారెడ్డి జిల్లా : రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’కు రాష్ట్రంలో మంచి స్పందన లభించిందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ చెప్పార

Read More

ఉప ఎన్నికలో రాజగోపాల్ రెడ్డిదే నైతిక విజయం

తనపై మంత్రి కేటీఆర్ చేసిన ఆరోపణలను బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు జీ. వివేక్ వెంకటస్వామి తీవ్రంగా ఖండించారు. తమపై చేసిన ఆరోపణల్లో ఏ ఒక్కటీ నిజం కాదని

Read More

పేరు మార్పుపై పబ్లిక్ నోటీస్ ఇచ్చిన టీఆర్ఎస్

పేరు మార్పునకు సంబంధించి టీఆర్ఎస్ పార్టీ పబ్లిక్ నోటీస్ ఇచ్చింది. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చడంపై అభ్యంతరాలు తెలియజేయాల్సిందిగా కోరింది. అభ

Read More

4 రాష్ట్రాల బైపోల్స్​లో బీజేపీ హవా

న్యూఢిల్లీ, వెలుగు: వివిధ రాష్ట్రాల్లోని పలు అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీ హవా కొనసాగింది. మొత్తం ఆరు రాష్ట్రాల్లోని ఏడు స్థానాలక

Read More

టీఆర్ఎస్ పాలనలో అవినీతి కుళ్లి కంపుకొడుతున్నది : రేవంత్

మెదక్/నారాయణఖేడ్, వెలుగు: టీఆర్ఎస్ పాలనలో అవినీతి కుళ్లి కంపుకొడుతోందని, ప్రజాప్రతినిధులంటేనే జనం చీదరించుకునే పరిస్థితి నెలకొందని పీసీసీ చీఫ్​ రేవంత్

Read More

కమలానికి చౌటుప్పల్, చండూరులో నిరాశ

నల్గొండ, వెలుగు:  చౌటుప్పల్​, చండూరు మండలాల్లో బీజేపీకి నిరాశ ఎదురైంది. ఈ మండలాల్లో తమకు భారీ మెజార్టీ వస్తుందని బీజేపీ ఆశించినప్పటికీ ఆ ఫలితం దక

Read More

రెండు, మూడు, చివరి రౌండ్లలో బీజేపీకి ఆధిక్యం

నల్గొండ, వెలుగు: మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో తొలిరౌండ్లు ఉత్కంఠ  రేపాయి. పోస్టల్​ బ్యాలెట్​ ఓట్లతో పాటు మొదటి రౌండ్​లో  టీఆర్ఎస్​పైచ

Read More

మంత్రులు ఇన్​చార్జులుగా ఉన్న గ్రామాల్లో టీఆర్​ఎస్​ వెనుకంజ

మల్లారెడ్డికి అప్పగించిన ఊర్లలో బీజేపీకి 450 ఓట్ల ఆధిక్యం తలసానికి ఇచ్చిన ప్రాంతాల్లో బీజేపీకి  497 ఓట్ల లీడ్​ జగదీశ్​రెడ్డి, శ్రీనివాస్​గ

Read More