TTD

తిరుమల శ్రీవారి సేవలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

కలియుగ దైవం తిరుమల వెంకటేశ్వర స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. శనివారం ( సెప్టెంబర్ 27 ) సతీమణి కోదా

Read More

తిరుమల బ్రహ్మోత్సవాలు: ముత్యపు పందిరి వాహనంపై శ్రీవారు.. పలు ప్రాంతాల కళాకారులు సాంస్కృతిక ప్రదర్శనలు..

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో  ముత్యపు పందిరి వాహన సేవ అశేష భక్తజన సందోహం మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. స్వామివారి వాహన సేవ ముందు దేశంలోని వివ

Read More

తిరుమల లడ్డు కేసుపై సిట్ దర్యాప్తు ఆగిపోయిందా..? సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..

తిరుమల లడ్డు కేసులో సిట్ దర్యాప్తుపై కీలక వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. ఈ కేసులో సిట్ దర్యాప్తు ఆపేసిందా అని ప్రశ్నించింది సుప్రీంకోర్టు. శుక్రవారం

Read More

తిరుమల బ్రహ్మోత్సవాలు: మూడోరోజు ( సెప్టెంబర్ 26)న సింహ వాహనంపై ఊరేగిన శ్రీవారు

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు ( సెప్టెంబర్​ 26) శుక్రవారం ఉదయం శ్రీ మలయప్పస్వామి సింహ‌ వాహనంపై యోగ‌న‌ర‌సింహుడి అలంకా

Read More

తిరుమలలో నూతన వసతి సముదాయాన్ని ప్రారంభించిన ఉపరాష్ట్రపతి, సీఎం చంద్రబాబు

తిరుమలలో నూతన పీఏసీ-5 వసతి సముదాయాన్ని ప్రారంభించారు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణ, సీఎం చంద్రబాబు. గురువారం ( సెప్టెంబర్ 25 ) తిరుమల చేరుకున్న ఉపరాష్ట్రపతి

Read More

తిరుమల శ్రీవారికి రూ. 3 కోట్ల 86 లక్షల స్వర్ణ యజ్ఞోపవీతం విరాళం ఇచ్చిన భక్తులు

దేవదేవుడు తిరుమల వెంకటేశ్వర స్వామికి రూ. 3 కోట్ల 86 లక్షల స్వర్ణ యజ్ఞోపవీతాన్ని విరాళం సమర్పించారు భక్తులు. బుధవారం ( సెప్టెంబర్ 24 ) విశాఖపట్నానికి చ

Read More

తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు..

తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు సీఎం చంద్రబాబు భువనేశ్వరి దంపతులు. బుధవారం ( సెప్టెంబర్ 24 ) తిరుమలకు చేరుకున్న ఆయన రాష్ట్ర ప్రభుత్వం తర

Read More

తిరుమల శ్రీవారికి రూ. 60 లక్షల బంగారు కానుక ఇచ్చిన ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

తిరుమల శ్రీవారికి  బంగారు కానుక సమర్పించారు తెలంగాణ ఎంపీ  కొండా విశ్వేశ్వర్ రెడ్డి. ఇవాళ  ఉదయం (సెప్టెంబర్ 23) తిరుమల శ్రీవారికి రూ.60

Read More

తిరుమల శ్రీవారికి రూ. కోటి 80 లక్షల బంగారు పతకాలు విరాళం ఇచ్చిన భక్తులు..

దేవదేవుడు తిరుమల శ్రీవారికి బంగారు పతకాలు, వెండి తట్టలు విరాళం ఇచ్చారు శ్రీ సంస్థాన్ గోకర్ణ పర్తగాళి జీవోత్తమ మఠం మఠాధిపతి శ్రీమద్ విద్యాదీశ తీర్థ స్వ

Read More

కపిలతీర్థం ఆలయంలో తొక్కిసలాట వార్తలపై టీటీడీ క్లారిటీ..

మహాలయ అమావాస్య సందర్భంగా తిరుపతిలోని కపిలతీర్థంలో తొక్కిసలాట చోటు చేసుకుందంటూ వచ్చిన వార్తలపై క్లారిటీ ఇచింది టీటీడీ. సోషల్ మీడియాలో తొక్కిసలాట జరిగిం

Read More

టీటీడీపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తే సహించం: అదనపు ఈవో వెంకయ్య చౌదరి

తిరుమల పవిత్రతకు భంగం కలిగేలా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తే సహించబోమని అన్నారు టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి. శనివారం ( సెప్టెంబర్ 20 ) తి

Read More

తిరుమల కొండకు పోటెత్తిన భక్తులు... స్వామి దర్శనం కోసం 20 గంటల సమయం

తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. వీకెండ్ తోపాటు తమిళనాడు వాసులకు ఎంతో పవిత్రమైన పెరటాశి మాసం మొదటి శనివారం ( September 20) కావడంతో భక్తులు పోటెత్తారు.

Read More

శ్రీవారి బ్రహ్మోత్సవాలపై అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు..

తిరుమలలో సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రిసెప్షన్ విభాగంపై సమీక్షా సమావేశం నిర్వహించా

Read More