Uttar Pradesh

వణికిస్తున్న చలి.. ఢిల్లీలో స్కూళ్లు బంద్

ఈ నెల15 దాకా సెలవులు పొడిగించిన సర్కారు సింగిల్ డిజిట్​కు చేరిన టెంపరేచర్లు సఫ్దర్​జంగ్​లో 1.9 డిగ్రీల ఉష్ణోగ్రత సిటీని కమ్మేస్తున్న పొగమంచు.

Read More

భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ డూప్

మనుషులను పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని మనకు తెలుసు. వీరంత ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడో ఓ చోట నివసిస్తుంటారు. అప్పుడప్పుడు ఒకరికొకరు తారసపడుతుంటారు. అయితే

Read More

కాన్పూర్‌లో చ‌లి తీవ్రతకు 25 మంది బలి

కాన్పూర్‌లో గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్తో 25 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా చ‌లి తీవ్రత రోజు రోజు పెరుగుతోంది. చాలా ప్రాంతాల్లో క‌న

Read More

యోగీ జీ..మోడ్రన్ బట్టలు వేసుకోండి: హుస్సేన్ దల్వాయ్

మహారాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ హుస్సేన్ దల్వాయ్ వివాదాస్పద కామెంట్లు చేశారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వస్త్రధారణపై అభ్యంతరకర వ్యాఖ్

Read More

భారత్ జోడో యాత్రకు రామమందిర్‌ ట్రస్ట్‌ మద్దతు : జైరాం రమేశ్

కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీ నేతృత్వంలోని భారత్ జోడో యాత్రకు రామమందిర్‌ ట్రస్ట్‌ మద్దతు ప్రకటించింది. అంతేకాకుండా ఉత్తరప్రదేశ్‌లోకి

Read More

రాహుల్ గాంధీ.. ఓ వారియర్:ప్రియాంక గాంధీ

ఘజియాబాద్: రాహుల్ గాంధీ.. ఓ వారియర్ అని ప్రియాంక గాంధీ అన్నారు. తన అన్నను చూసి ఎంతో గర్వపడుతున్నానని ఆమె చెప్పారు. 9 రోజుల గ్యాప్ తర్వాత భారత్ జోడో యా

Read More

అదానీ, అంబానీలు రాహుల్ను కొనలేరు: ప్రియాంక గాంధీ

ప్రముఖ వ్యాపారవేత్తలు గౌతమ్ అదానీ, ముఖేష్ అంబానీలు దేశంలోని అగ్రనాయకులను కొనుగోలు చేయగలిగారు కాని తన సోదరుడిని ఎవరూ కొనలేరని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్

Read More

చలిగాలుల కారణంగా ఉత్తరప్రదేశ్‭లో స్కూళ్లు బంద్

ఉత్తరప్రదేశ్‭లో చలిగాలుల తీవ్రత కారణంగా స్కూళ్లకు శీతాకాల సెలవులను పొడిగించారు. చలి, పొగమంచు కారణంగా వారణాసిలోని పలు పాఠశాలలకు ఈనెల 4 వరకు సెలవులు ప్ర

Read More

తెలంగాణలో 10వేల గ్రామాల్లో సభలకు ప్లాన్

10వేల గ్రామాల్లో సభలకు ప్లాన్ హైదరాబాద్: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అమలు చేసిన వ్యూహాన్ని తెలంగాణలో అమలు చేసేందుకు కమలం పార్టీ రెడీ అవుత

Read More

ఢిల్లీలో 7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత

ఉత్తర భారతంలో చలి పంజా విసురుతోంది. ఢిల్లీసహా అనేక రాష్ట్రాల్లో చలి వణికిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీని దట్టమైన పొగమంచు అలుముకుంది. రికార్డు స్థాయిలో క

Read More

60 ఏళ్ల వృద్ధుల హత్య వెనుక 12ఏళ్ల కుర్రాడు

12 ఏళ్ల బాలుడు 60 ఏళ్ల దంపతులను దారుణంగా హతమార్చాడు. ఈ కేసు విచారణలో హత్యలు చేసింది ఓ బాలుడు అని తెలుసుకున్న పోలీసులు షాకయ్యారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో

Read More

నలుగురు జవాన్ల కుటుంబాలకు చెరో రూ.50 లక్షలు ఎక్స్‌గ్రేషియా

సిక్కింలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన 16 మంది జవాన్లకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నివాళులర్పించారు. ఈ ఘటనలో చనిపోయిన జవాన్లలో

Read More

యూపీకి మొదటి ప్రభుత్వ బస్సు డ్రైవర్‌గా నియామకమైన ప్రియాంక శర్మ

ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన ఓ మహిళ మొదటి ప్రభుత్వ బస్సు డ్రైవర్ గా నియామకమయ్యారు. ఆ రాష్ట్ర రోడ్డు -రవాణా సంస్థ నియమించిన 26మంది మహిళా డ్రైవర్లలో ప్రియాం

Read More