Uttar Pradesh
దేశానికి సేవ చేయాలనుకునే వ్యక్తి అగ్నివీరుడు కాలేడు: అఖిలేష్
అగ్నిపథ్ పథకంపై సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. దేశానికి సేవ చేయాలనుకునే వ్యక్తి ఎప్పటికీ అగ్నివీరుడు కాల
Read Moreయూపీలో ఢిల్లీ తరహా ఘటన
బాడీని ఆరు ముక్కలుగా నరికి, బావిలో పడేశాడు ఘటనా స్థలంలోనే పోలీసులపై కాల్పులు.. ఎదురు కాల్పుల్లో బుల్లెట్ గాయం ఉత్తరప్రదేశ్లో వెలుగు
Read Moreమెయిన్పురి లోక్సభ ఉపఎన్నిక : బాబాయ్ కాళ్లు మొక్కిన అఖిలేష్ యాదవ్
సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ తన బాబాయ్ శివపాల్ యాదవ్ పాదాలను తాకి ఆశీర్వాదం తీసుక
Read Moreపంచెకట్టులో కాశీ తమిళ సంగమానికి హాజరైన మోడీ
ప్రధాని మోడీ ఎక్కడికి వెళ్లినా స్థానికత ఉట్టిపడేలా డ్రెస్సింగ్ చేసుకుని అందరినీ ఆకట్టుకుంటుంటారు. తాజాగా గతంలో ఎన్నడూ లేని విధంగా పంచెకట్టులో కనిపించి
Read Moreయూపీలో ఉప ఎన్నికల కోసం 40 మంది స్టార్ క్యాంపెయినర్లు
ఉత్తరప్రదేశ్లో డిసెంబర్ 5న జరగనున్న ఉప ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసింది. మెయిన్ పురి, ఖతౌలీ, ర
Read Moreజ్ఞానవాపి కేసు : పాత తీర్పునే పొడిగించిన సుప్రీం కోర్టు
వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో వెలుగుచూసిన శివలింగాన్ని సంరక్షించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఈ ఆదేశాలు కొనసాగుతాయని త
Read Moreయూపీలో మహిళల భద్రత కోసం 24/7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పై బాలీవుడ్ నటి, యునిసెఫ్ అంబాసిడర్ ప్రియాంక చోప్రా ప్రశంసలు కురిపించారు. రాష్ట్రంలో మహిళల భద్రత కోసం తీసుకువచ్చిన 24/7 ఫోన్ లై
Read Moreయూపీలో దళితుడికి గుండు గీయించిన బీజేపీ నేత
యూపీ బహ్రెచ్ లో దారుణం జరిగింది. హార్ది ప్రాంతంలోని ఓ ఇంట్లో టాయిలెట్ సీటును దొంగిలించాడనే నెపంతో దళిత యువకుడి పట్ల అమానుషంగా వ్యవహరించారు. బీజేప
Read Moreమధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం..15 మంది దుర్మరణం
మధ్యప్రదేశ్లోని రీవా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన బస్సు లారీని ఢీకొట్టింది. బస్సులో ప్రయాణిస్తున్న 15 మంది అక్కడికక్కడే మ
Read Moreవిద్వేషపూరిత ప్రసంగాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
ఢిల్లీ : విద్వేషపూరిత ప్రసంగాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు, పోలీసు అధికారులు కఠినంగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఫిర్యాదుల కోసం ఎదురుచూడక
Read Moreపేషెంట్కు ప్లేట్లెట్లకు బదులు జ్యూస్ ఎక్కించిన ఆసుపత్రి సిబ్బంది
ఉత్తర్ ప్రదేశ్లో దారుణం జరిగింది. డెంగ్యూ ట్రీట్మెంట్ కోసం ఓ ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ అయిన పేషెంట్కు ప్లేట్ లెట్లకు బదులు పండ్ల రసం ఎక్కి
Read Moreదీపావళి స్పెషల్ మిఠాయి 'కాజు కలశ్'
దీపావళి అంటే దీపాలు, పటాసులతో పాటు వెంటనే గుర్తొచ్చేది మిఠాయిలు, స్వీట్లు. వీటికి మామూలు రోజుల్లో కన్నా ఈ సమయంలో డిమాండు కొంచెం ఎక్కువే. సాధారణంగా అయి
Read Moreడెంగ్యూ నివారణకు యోగి సర్కార్ కఠిన చర్యలు
ఉత్తరప్రదేశ్ లో డెంగ్యూ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. పలు జిల్లాల్లో ప్రజలు జ్వరాల బారిన పడుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో మోగి ప్రభుత్వం
Read More












