Uttar Pradesh

యూపీలో ఉప ఎన్నికల కోసం 40 మంది స్టార్ క్యాంపెయినర్లు

ఉత్తరప్రదేశ్‌లో డిసెంబర్ 5న జరగనున్న ఉప ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసింది. మెయిన్ పురి, ఖతౌలీ, ర

Read More

జ్ఞానవాపి కేసు : పాత తీర్పునే పొడిగించిన సుప్రీం కోర్టు

వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో వెలుగుచూసిన శివలింగాన్ని సంరక్షించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఈ ఆదేశాలు కొనసాగుతాయని త

Read More

యూపీలో మహిళల భద్రత కోసం 24/7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పై బాలీవుడ్ నటి, యునిసెఫ్ అంబాసిడర్ ప్రియాంక చోప్రా ప్రశంసలు కురిపించారు. రాష్ట్రంలో మహిళల భద్రత కోసం తీసుకువచ్చిన 24/7 ఫోన్ లై

Read More

యూపీలో దళితుడికి గుండు గీయించిన బీజేపీ నేత

యూపీ బహ్రెచ్ లో దారుణం జరిగింది. హార్ది ప్రాంతంలోని ఓ ఇంట్లో టాయిలెట్ సీటును దొంగిలించాడనే నెపంతో దళిత యువకుడి పట్ల అమానుషంగా వ్యవహరించారు. బీజేప

Read More

మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం..15 మంది దుర్మరణం

మధ్యప్రదేశ్లోని రీవా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన బస్సు లారీని ఢీకొట్టింది. బస్సులో ప్రయాణిస్తున్న 15 మంది అక్కడికక్కడే మ

Read More

విద్వేషపూరిత ప్రసంగాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

ఢిల్లీ : విద్వేషపూరిత ప్రసంగాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు, పోలీసు అధికారులు కఠినంగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఫిర్యాదుల కోసం ఎదురుచూడక

Read More

పేషెంట్కు ప్లేట్‌లెట్‌లకు బదులు జ్యూస్ ఎక్కించిన ఆసుపత్రి సిబ్బంది

ఉత్తర్ ప్రదేశ్లో దారుణం జరిగింది. డెంగ్యూ ట్రీట్మెంట్ కోసం  ఓ ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ అయిన పేషెంట్కు ప్లేట్ లెట్లకు బదులు పండ్ల రసం ఎక్కి

Read More

దీపావళి స్పెషల్ మిఠాయి 'కాజు కలశ్'

దీపావళి అంటే దీపాలు, పటాసులతో పాటు వెంటనే గుర్తొచ్చేది మిఠాయిలు, స్వీట్లు. వీటికి మామూలు రోజుల్లో కన్నా ఈ సమయంలో డిమాండు కొంచెం ఎక్కువే. సాధారణంగా అయి

Read More

డెంగ్యూ నివారణకు యోగి సర్కార్​ కఠిన చర్యలు 

ఉత్తరప్రదేశ్ లో డెంగ్యూ డేంజర్​ బెల్స్​ మోగిస్తోంది. పలు జిల్లాల్లో  ప్రజలు జ్వరాల బారిన పడుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో మోగి ప్రభుత్వం

Read More

దేశంలోని 50 ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు

న్యూఢిల్లీ : దేశంలోని పలు ప్రాంతాల్లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) మంగళవారం దాడులు నిర్వహించింది. ఢిల్లీతో పాటు పంజాబ్, హర్యానా, రాజస్థాన్-, ఉ

Read More

మేకను మింగి స్కూల్‌ బస్సులోకి దూరిన భారీ కొండచిలువ

ఓ పాఠశాల బస్సులో భారీ కొండచిలువ కలకలం సృష్టించింది. ఉత్తర్ ప్రదేశ్ లోని రాయ్ బరేలీలో ఈ ఘటన జరిగింది. స్థానిక ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్ కు చెందిన ఓ బస్

Read More

ఊకే మొరుగుతుందని వీధికుక్కను చంపిండు

ఊకే మొరుగుతుందన్న కారణంతో ఓ వ్యక్తి  వీధికుక్కను హతమార్చాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో చోటుచేసుకుంది. నిరంతరం అరుస్తుందని విస

Read More

అయోధ్య రామమందిరానికి రాజగోపాల్ రెడ్డి రూ. కోటి విరాళం

అయోధ్యలో నిర్మిస్తున్న  రామమందిర నిర్మాణానికి  మునుగోడు బీజేపీ అభ్యర్థి  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రూ. కోటి విరాళంగా ఇచ్చారు. ఈ విషయ

Read More