uttarakhand
మరో జన్మెత్తిన కార్మికులు.. క్రాకర్స్ పేల్చి, స్వీట్స్ పంచిన కుటుంబసభ్యులు
నవంబర్ 28న సాయంత్రం సిల్క్యారా టన్నెల్ లో చిక్కుకుపోయిన కార్మికులను సురక్షితంగా రక్షించడంతో, దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉన్న వారి కుటుంబ సభ్యులు, బంధువ
Read Moreసొరంగం నుంచి సురక్షితంగా వచ్చిన కార్మికులతో మోదీ ఇంటరాక్షన్
ఉత్తరకాశీ సొరంగం నుంచి బయటకు సురక్షితంగా వచ్చిన కార్మికులతో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. నవంబర్ 12న కొండచరియలు విరిగిపడటంతో సొరంగం ఓ భాగం కూలిపోయి
Read Moreబయటికొచ్చేశారు.. 41 మంది కార్మికులు సేఫ్
ఉత్తరాఖండ్ టన్నెల్లో చిక్కుకున్న 41 మంది కార్మికులు సేఫ్ 17 రోజుల తర్వాత పూర్తయిన రెస్క్యూ ఆపరేషన్.. మంగళవారం రాత్రి ఒక్కొక్
Read Moreసిల్ క్యారా టన్నెల్ లో రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్..
ఉత్తరాఖండ్లోని ఉత్తర్ కాశీ సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులు ఎట్టకేలకు సురక్షితంగా బయటపడ్డారు. కార్మికులను బయటకు తీసుకొచ్
Read Moreమొదలైన వర్టికల్ డ్రిల్లింగ్.. తవ్వాల్సింది 86 మీటర్లు..
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్లోని టన్నెల్లో చిక్కుకున్న కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు అధికారులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇన్ని రోజులు టన్నెల్కు
Read Moreఉత్తరకాశీ టన్నెల్లోకి ప్రవేశించిన రెస్క్యూ టీం..సేఫ్జోన్లో కార్మికులు..!
ఉత్తరాఖండ్: ఉత్తరకాశీ టన్నెల్ చిక్కుకున్న 41 మంది కార్మికులను రక్షించే రెస్క్యూ ఆపరేషన్ దాదాపుగా సక్సెస్ అయినట్లే..ఎట్టకేలకు 21 మంది రెస్క్యూ ఆపరేషన్
Read Moreనాగదేవత ఆలయం కూల్చివేత వల్లే.. సొరంగం ప్రమాదం జరిగిందా..?
ఉత్తరకాశీలో నిర్మాణంలో టన్నెల్ కూలిపోయి శిథిలాల మాటున చిక్కుకున్న 41 మంది కార్మికులను రక్షించేందుకు పదో రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కార్మికులు
Read Moreటన్నెల్ ఆపరేషన్ : 10 రోజుల తర్వాత 40 మంది ఇలా ఉన్నారు.. పైప్ ద్వారా లోపలికి కెమెరా
టన్నెల్ లో కార్మికులు చిక్కుకుని 10రోజులవుతోంది. దీంతో వారి కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. వాళ్లు బాగానే ఉన్నారని, పైప్ లైన్ ద్వారా ఫుడ్ పంపిస్తున్నామని
Read More9వ రోజుకు టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్.. ప్రమాదంలో 40 మంది ప్రాణాలు
ఉత్తర కాశీలోని సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న కార్మికుల రెస్క్యూ ఆపరేషన్ గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీత
Read Moreఉత్తరాఖండ్లో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
ఉత్తరకాశీ: ఉత్తరాఖండ్లో కుప్పకూలిన టన్నెల్లో 41 మంది కార్మికులు చిక్కుకుని వారం రోజులవుతోంది. వాళ్లను బయటకు తీసుకొచ్చేందుకు చేపట్టిన రెస్క్యూ
Read Moreటన్నెల్ పైనుంచి కూడా.. నిట్టనిలువునా డ్రిల్లింగ్
మెషిన్ లోపంతో శుక్రవారం నిలిచిన డ్రిల్లింగ్ శనివారం మళ్లీ ప్రారంభం వారంరోజులుగా టన్నెల్ లోనే 41 మంది కార్మికులు ఆందోళనలో వర్కర్ల
Read Moreఉత్తరకాశీ సొరంగంలో కార్మికులు సేఫ్ గానే ఉన్నారు..ఇంకో 60 మీటర్లు తవ్వితే బయటపడ్డట్టే..
ఉత్తరాఖండ్ లోని ఉత్తర కాశీలో నిర్మాణంలో ఉన్న సొరంగంలో చిక్కకున్న 40 మంది కార్మికులను రక్షించేందుకు ఆపరేషన్ ఏడో రోజుకు చేరుకుంది. శుక్రవారం సాయంత
Read Moreటన్నెల్ లోనే 40 మంది .. ఐదు రోజులైనా వీడని ఉత్కంఠ
ఉత్తరాఖండ్లోని టన్నెల్ వద్ద కొనసాగుతున్న రెస్క్యూ 3 ఫీట్ల పైప్ను లోపలికి పంపించేందుకు ప్రయత్నిస్తున్న అధికారులు లోపల కార్మికులు సేఫ్గా ఉన్న
Read More