uttarakhand

మద్యం తాగాక.. మనిషి మృగమైతడు...రేప్ కేసు విచారణలో సుప్రీం వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: మద్యం తాగిన తర్వాత మనిషి మృగంలా మారుతాడంటూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఏడేండ్ల కూతురిపై అత్యాచారానికి పాల్పడిన తండ్రికి శిక్ష రద

Read More

భారీ వర్షాలకుఉత్తరాఖండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హైవేపై జామ్

న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్​ లలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఉత్తరాఖండ్‌‌‌‌‌‌‌‌‌‌&zw

Read More

ఉత్తరాఖండ్​:బద్రీనాథ్ హైవేపైవిరిగిపడిన కొండచరియలు .. 6 కి.మీ ట్రాఫిక్ జామ్

ఉత్తరాఖండ్​ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  బద్రీనాథ్​ హైవే (NH 7) కొండచరియలు విరిగిపడడంతో ఆరు కిలోమీటర్ల మేర ట్రాఫిక్​ స్థంభించింది.  పర్య

Read More

మానససరోవర్ మార్గంలో విరిగిపడిన కొండచరియలు.. చిక్కుకుపోయిన యాత్రికులు

న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ లోని పితోరాగఢ్  జిల్లా ఆది కైలాస్  రూట్ లో కొండచరియలు విరిగిపడి వందల మంది యాత్రికులు చిక్కుకుపోయారు. కైలాస్–మాన

Read More

టీడీపీ MP లక్ష్మీనారాయణ ఇంట్లో తీవ్ర విషాదం.. విమాన ప్రమాదంలో సోదరి మృతి

డెహ్రాడూన్: టీడీపీ నేత, అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీ నారాయణ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఉత్తరఖాండ్‎లో జరిగిన విమాన ప్రమాదంలో ఆయన సోదరి వేదవతి

Read More

కేదార్ నాథ్ కంటే ఎత్తులో ఉండే.. ఈ తుంగనాథ్ ఆలయం ఎంత మందికి తెలుసు.. శివయ్య దర్శనం అంటే సాహసమే అని చెప్పాలి..

హిందువులకు చాలా దేవాలయాలున్నాయి.  ప్రతి దేవాలయానికి చరిత్ర.. ప్రాధాన్యత.. ఆధ్యాత్మిక కథలు ఉంటాయి.   ప్రపంచ వ్యాప్తంగా పురాతన శివాలయాలు  

Read More

Uttarakhand : గంగోత్రి వెళ్తుండగా కూలిన హెలికాప్టర్.. స్పాట్లోనే ఐదుగురు మృతి

ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీలో ఘోర ప్రమాదం జరిగింది. హెలికాప్టర్ కుప్పకూలిపోవడంతో  ఐదుగురు ప్రయాణికులు స్పాట్ లోనే చనిపోయారు. ప్రైవేట్ హెలికాప్టర్ డ

Read More

ఛార్ థామ్ యాత్ర : ఏ గుడిలో.. ఏ దేవుడిని దర్శించుకుని యాత్ర ప్రారంభించాలో తెలుసా..!

హిందువులు చేసే ముఖ్యమైన యాత్రల్లో చార్ ధామ్ యాత్ర ఒకటి. ఈ యాత్రలో హిందువులు నాలుగు క్షేత్రాలను దర్శించుకుంటారు. ఈ ఏడాది ఏప్రిల్​ 30న   కేదార్&zwn

Read More

మే 2 నుంచి ఆది కైలాస్​ యాత్ర

పితోర్​గఢ్: ఉత్తరాఖండ్‎లోని ఆది కైలాస్​యాత్ర మే 2న ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు. ధార్చుల టౌన్‎లో ఏప్రిల్ 30 నుంచి యాత్రకు సంబంధించిన ఇన

Read More

Summer Tour : 30 నుంచి ఛార్ దామ్ యాత్ర ప్రారంభం.. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇలా..!

ఉత్తరాఖండ్‌లో చార్‌ధామ్‌ యాత్ర ఏప్రిల్​ 30 నుంచి ప్రారంభమవుతుంది. భక్తులు యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్‌, బద్రీనాథ్‌ల

Read More

మరీ ఇంత మూర్ఖత్వమా..! ఆడపిల్ల పుట్టిందని భార్యను స్క్రూడ్రైవర్తో అటాక్ చేశాడు

ఆడపిల్లలపై ఈ సమాజంలో ఇంకా చిన్నచూపు తగ్గడం లేదు. ఆడపిల్ల పుట్టిందని చెత్తకుప్పల్లో పడేసేవాళ్లు కొందరు ఉంటే.. మరి కొందరు ఆడపిల్ల పుట్టడం మొత్తం మహిళ చే

Read More

నేపాల్లో భూకంపం..ఢిల్లీ, యూపీలో కూడా ప్రకంపనలు

నేపాల్ లో  భూకంపం వచ్చింది.  రిక్టర్ స్కేలుపై  5.0 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. ఏప్రిల్ 4న రాత్రి

Read More

టూరిజంతో ఎకానమీ బలోపేతం.. ఉత్తరాఖండ్‌‌ పర్యటనలో ప్రధాని మోదీ వ్యాఖ్య

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌‌లో ఏడాది పొడవునా టూరిజం ఉండాలని..పర్యాటక రంగంతో ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన

Read More