uttarakhand

రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ.. పబ్లిక్ హాలిడే ప్రకటించిన రాష్ట్రాలివే

జనవరి 22న రామమందిరం 'ప్రాణ ప్రతిష్ఠ' రోజున పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాయి. ఇప్పటివరకు మహారాష్ట్ర, హర

Read More

ఇటుక బట్టీ గోడ కూలి ఆరుగురు కార్మికులు మృతి

ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం జరిగింది.  రూర్కీలోని లహబోలి గ్రామంలో ఇటుక బట్టీ గోడ కూలి ఆరుగురు కార్మికులు మరణించారు ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు.

Read More

ఈ దరిద్రం ఏంటి సామీ : ఆరు రాష్ట్రాలకు చైనా వైరస్ అలర్ట్

చైనాలో కొత్తరకం న్యూమోనియా బారినపడి పిల్లలు పెద్ద సంఖ్యలో ఆస్పత్రుల్లో చేరుతున్నట్టు గతవారం  డబ్ల్యూహెచ్ఓ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో భారత్

Read More

మరో జన్మెత్తిన కార్మికులు.. క్రాకర్స్ పేల్చి, స్వీట్స్ పంచిన కుటుంబసభ్యులు

నవంబర్ 28న సాయంత్రం సిల్క్యారా టన్నెల్ లో చిక్కుకుపోయిన కార్మికులను సురక్షితంగా రక్షించడంతో, దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉన్న వారి కుటుంబ సభ్యులు, బంధువ

Read More

సొరంగం నుంచి సురక్షితంగా వచ్చిన కార్మికులతో మోదీ ఇంటరాక్షన్

ఉత్తరకాశీ సొరంగం నుంచి బయటకు సురక్షితంగా వచ్చిన కార్మికులతో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. నవంబర్ 12న కొండచరియలు విరిగిపడటంతో సొరంగం ఓ భాగం కూలిపోయి

Read More

బయటికొచ్చేశారు.. 41 మంది కార్మికులు సేఫ్​

ఉత్తరాఖండ్ టన్నెల్‌‌లో చిక్కుకున్న 41 మంది కార్మికులు సేఫ్​ 17 రోజుల తర్వాత పూర్తయిన రెస్క్యూ ఆపరేషన్..  మంగళవారం రాత్రి ఒక్కొక్

Read More

సిల్ క్యారా టన్నెల్ లో రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్..

ఉత్తరాఖండ్‌లోని ఉత్తర్ కాశీ సిల్‌క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులు ఎట్టకేలకు సురక్షితంగా బయటపడ్డారు. కార్మికులను బయటకు తీసుకొచ్

Read More

మొదలైన వర్టికల్ డ్రిల్లింగ్.. తవ్వాల్సింది 86 మీటర్లు..

న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్​లోని టన్నెల్​లో చిక్కుకున్న కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు అధికారులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇన్ని రోజులు టన్నెల్​కు

Read More

ఉత్తరకాశీ టన్నెల్లోకి ప్రవేశించిన రెస్క్యూ టీం..సేఫ్జోన్లో కార్మికులు..!

ఉత్తరాఖండ్: ఉత్తరకాశీ టన్నెల్ చిక్కుకున్న 41 మంది కార్మికులను రక్షించే రెస్క్యూ ఆపరేషన్ దాదాపుగా సక్సెస్ అయినట్లే..ఎట్టకేలకు 21 మంది రెస్క్యూ ఆపరేషన్

Read More

నాగదేవత ఆలయం కూల్చివేత వల్లే.. సొరంగం ప్రమాదం జరిగిందా..?

ఉత్తరకాశీలో నిర్మాణంలో టన్నెల్ కూలిపోయి శిథిలాల మాటున చిక్కుకున్న 41 మంది కార్మికులను రక్షించేందుకు పదో రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కార్మికులు

Read More

టన్నెల్ ఆపరేషన్ : 10 రోజుల తర్వాత 40 మంది ఇలా ఉన్నారు.. పైప్ ద్వారా లోపలికి కెమెరా

టన్నెల్ లో కార్మికులు చిక్కుకుని 10రోజులవుతోంది. దీంతో వారి కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. వాళ్లు బాగానే ఉన్నారని, పైప్ లైన్ ద్వారా ఫుడ్ పంపిస్తున్నామని

Read More

9వ రోజుకు టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్.. ప్రమాదంలో 40 మంది ప్రాణాలు

ఉత్తర కాశీలోని సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న కార్మికుల రెస్క్యూ ఆపరేషన్ గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీత

Read More

ఉత్తరాఖండ్​లో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

ఉత్తరకాశీ:  ఉత్తరాఖండ్​లో కుప్పకూలిన టన్నెల్​లో 41 మంది కార్మికులు చిక్కుకుని వారం రోజులవుతోంది. వాళ్లను బయటకు తీసుకొచ్చేందుకు చేపట్టిన రెస్క్యూ

Read More