
v6 velugu
హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఇవి ఉండాలె..
ఫ్యామిలీ మెంబర్ల కోసం తీసుకునే ముందు అన్ని అంశాలు పరిశీలించాలన్న ఎనలిస్టులు కవరేజ్, వాల్యూ
Read Moreభూస్వాములకు రైతుబంధు ఇచ్చుడు కరెక్ట్ కాదు : గోరటి వెంకన్న
ఈ విషయాన్ని ఇదివరకే చెప్పిన: గోరటి వెంకన్న కోదండరాం ఇంటి తలుపులు పగలగొట్టారు, హరగోపాల్పై కేసు పెట్టారు నెహ్రూ వారసులారా.. మీరు తప్ప
Read Moreస్టాక్ మార్కెట్ ట్రేడింగ్ పేరుతో 100 కోట్ల టోపీ.. పత్తాలేని అంకుర సీఈఓ
అధిక వడ్డీకి ఆశపడితే అసలుకే ఎసరు వచ్చిందని బాధితుల ఆవేదన జూబ్లీహిల్స్లోని ఆఫీస్ క్లోజ్.. ఇల్లు ఖాళీ చేయడంతో ఆందోళన మంచిర్యాల, వెలుగు : స్ట
Read Moreషకీల్ మిల్లుల్లో కస్టమ్ మిల్లింగ్..వడ్లు మాయం
మాజీ ఎమ్మెల్యే కుటుంబీకుల రైస్ మిల్లుల్లో అధికారుల సోదాలు నిజామాబాద్, వెలుగు : నిజామాబాద్ జిల్లా బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆమ
Read Moreకేటీఆర్.. ఆంధ్రాకు వెళ్లిపో..ఉమ్మడి ఏపీ పాలనపై ఇప్పుడెందుకంటూ భట్టి ఫైర్
గత కాంగ్రెస్ పాలనను గుర్తుచేస్తూ కేటీఆర్ కామెంట్లు పదేపదే విమర్శలు చేయడంపై డిప్యూటీ సీఎం ఆగ్రహం అసెంబ్లీలో వాడీవేడిగా చర్చ హైదరాబాద్, వెలు
Read Moreబీఎస్ఎఫ్ తొలిసారి విజయ్ దివస్ పరేడ్
అమరవీరులకు రాష్ట్రపతి, ప్రధాని నివాళులు న్యూఢిల్లీ : బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో పాకిస్తాన్పై భారత సాయుధ దళాల చరిత్రాత్మక విజయాన్
Read Moreకువైట్ పాలకుడు షేక్ నవాఫ్ మృతి
దుబాయ్ : మిడిల్ ఈస్ట్ దేశం కువైట్ పాలకుడు షేక్ నవాఫ్ అల్ అహ్మద్ అల్ సబా(86) శనివారం కన్నుమూశారు. “కువైట్ ప్రజలమైన మేం చాలా విచారంతో.. అరబ్.. ఇస్
Read Moreగవర్నర్ ప్రసంగంలో హామీల ప్రస్తావనేదీ?: బీజేపీ ఎంపీ లక్ష్మణ్
హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర అప్పులను సాకుగా చూపి ఆరు గ్యారంటీలను అమలు చేయకపోతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విడిచిపెట్టబోమని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ హెచ
Read Moreకువైట్ పాలకుడు మృతి.. సంతాపం దినం ప్రకటించిన భారత్
కువైట్ పాలకుడు ఎమిర్ షేక్ నవాఫ్ అల్-అహ్మద్ అల్-జాబర్ మరణం పట్ల ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. అల్-సబాహ్. రాజకుటుంబానికి, నాయకత్వానికి, కువైట్ ప్ర
Read Moreమధ్యప్రదేశ్ పీసీసీ చీఫ్ గా జితు పట్వారీ... ప్రతిపక్ష నేతగా ఉమంగ్ సింఘార్
ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న తర్వాత, మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పెద్ద మార్పులు చేసింది. పార్టీ సీనియర్ నాయకుడ
Read Moreధాబాలోకి దూసుకెళ్లిన డంపర్ ట్రక్.. ముగ్గురు మృతి
ఉత్తరప్రదేశ్లోని ఇటావాలో డిసెంబర్ 16న రాత్రి డంపర్ ట్రక్కు ధాబాలోకి దూసుకెళ్లడంతో ముగ్గురు వ్యక్తులు మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ సంఘటన
Read Moreగంధార్ ఆయిల్ రిఫైనరీ లాభం రూ. 48.1 కోట్లు
న్యూఢిల్లీ: భారతీయ స్టాక్ మార్కెట్లలోకి ఇటీవలే ప్రవేశించిన గంధార్ ఆయిల్ రిఫైనరీ ఈ ఏడాది సెప్టెంబర్ 30తో ముగిసిన క్వార్టర్లో నికర లాభం 11.3శాతం తగ్గిం
Read Moreవార్తా సంస్థ ఐఏఎన్ఎస్లో అదానీకి మెజారిటీ వాటా
న్యూఢిల్లీ : బిలియనీర్ గౌతమ్ అదానీ గ్రూప్ మీడియా రంగంలో తన ఉనికిని విస్తరించుకుంటోంది. వార్తా సంస్థ ఐఏఎన్&zw
Read More