vijayawada today
ప్రధాని మోడీకి ఏపీ సీఎం జగన్ మరో లేఖ
జల వివాదాలపై కేంద్రం జోక్యం చేసుకోవాలి -సీఎం జగన్ కేఆర్ఎంబీ పరిధిని వెంటనే నోటిఫై చేయాలని వినతి అమరావతి: ప్రధాని నరేంద్ర మోడీకి ఏపీ ముఖ్యమంత
Read Moreఏపీ సీఎం జగన్ను కలసిన అనిల్ కుంబ్లే
అమరావతి: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, మాజీ కోచ్.. అనిల్ కుంబ్లే ఏపీ సీఎం వైఎస్ జగన్ను కలిశారు. సోమవారం మధ్యాహ్నం తాడేపల్లిలోని సీఎం జగన్ క
Read Moreడ్రైనేజీ పైపుల ద్వారా దేశంలోకి చొరబడ్డారు
విజయవాడ, రాజమండ్రిలో 8మంది బంగ్లాదేశ్ దేశస్థుల అరెస్ట్ అమరావతి: దేశంలోకి అక్రమంగా చొరబడిన ఎనిమిది మంది బంగ్లాదేశీయులను ఏపీ పోలీసుల అదుపులోకి త
Read Moreవైరల్: అపార్టుమెంటులో ఎగ బాకిన విషసర్పం
వైరల్ అవుతున్న వీడియో తమ నివాసాలు ధ్వంసం చేసి అపార్టుమెంట్లు కట్టినా.. ఆ ప్రాంతంలోనే తిరుగుతున్న పాములు విజయవాడ: ఆకాశ హర్మ్యాలలో నివసి
Read Moreప్రధాని మోదీకి ఏపీ సీఎం జగన్ లేఖ
అమరావతి: ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఏపీ సీఎం వైఎస్ జగన్ లేఖ రాశారు. ప్రైవేటు ఆస్పత్రులకు కేటాయించిన కరోనా వ్యాక్సిన్లు మిగిలిపోతున్నాయని ఫిర్యాదు చేశ
Read Moreచిరంజీవి కాంగ్రెస్ పార్టీలో లేరు: ఉమెన్ చాందీ
విజయవాడ: ప్రముఖ హీరో చిరంజీవి కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. సినిమా కార్యక్రమాలు తప్ప రాజకీయ కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించని ఆయ
Read Moreఏపీలో 8 జిల్లాల్లో కర్ఫ్యూ ఆంక్షలు సడలింపు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 8 జిల్లాల్లో కర్ఫ్యూ ఆంక్షలు సడలిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా కేసుల పాజిటివిటీ రేటు 5శాతం కన్నా తక
Read Moreఏపీలో వారానికి 5 రోజుల పని విధానం పొడిగింపు
అమరావతి: రాష్ట్రంలో వారానికి 5 రోజుల పని విధానం మరో సంవత్సరం పొడిగించారు. రాష్ట్ర విభజన తర్వాత సచివాలయం ఉద్యోగులు హైదరాబాద్ నుంచి అమరావతి వచ్చేందుకు ప
Read Moreఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు
విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇవాళ మధ్
Read Moreమహిళలు అర్ధరాత్రి కూడా తిరిగే పరిస్థితి ఉండాలి
నర్సింగ్ విద్యార్థినిపై అత్యాచారం ఘటన నా మనసు కలచివేసింది మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటా: సీఎం జగన్ అమరావతి: ప్రకాశం బ్యారేజీ వ
Read Moreతాడేపల్లి గ్యాంగ్ రేప్ విచారణలో సంచలన నిజాలు
నిందితులెవరైనా వదిలిపెట్టేది లేదు.. ఇలాంటి కేసులు వేగంగా దర్యాప్తు చేసేందుకు రాష్ట్రంలో 3 కొత్త ఫోరెన్సిక్ ల్యాబ్ లు ఏర్పాటు: హోం మంత్రి సుచరిత
Read Moreఏపీలో సడలిపుంలతో నెలాఖరు వరకు లాక్ డౌన్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాక్ డౌన్ నెలాఖరు వరకు పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈనెల 20తో లాక్ డౌన్ గడువు ముగుస్తున్న విషయం తెలిసి
Read Moreఏపీలో పరీక్షలపై తొలి నుంచి ఒకే స్టాండ్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెన్త్, ఇంటర్మీడియట్ పరీక్షలపై తొలి నుంచి తాము ఒకే మాటపై ఉన్నామని రాష్ట్ర విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చ
Read More