vijayawada today
ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. కొద్ది రోజులుగా మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా నియమితులైన ఇంతియాజ్ ను
Read Moreప్రైవేటు బస్సులో 2 కిలోల బంగారం స్వాధీనం
రాజమండ్రి నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేటు బస్సు అమరావతి: ప్రైవేటు బస్సు తనిఖీ చేసిన పోలీసులకు 2 కిలోల అక్రమ బంగారం పట్టుపడింది. ఎలాంటి రశీద
Read Moreఅరెస్టులు, నిర్బంధాలతో జనసైనికులను అడ్డుకోలేరు
ఎంప్లాయిమెంట్ ఎక్చేంజీలలో వినతులను పోలీసులు అడ్డుకున్నారన్న పవన్ కళ్యాణ్ నిబంధనలు మాకేనా? అంటూ ఆగ్రహం అమరావతి: అర్ధరాత్రి అరెస్టులు.. నిర్బం
Read Moreఏపీలో రాత్రిపూట కర్ఫ్యూ పొడిగింపు
థర్డ్ వేవ్ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి అధికారులకు సీఎం జగన్ ఆదేశం విజయవాడ: ఏపీలో మరో రాత్రిపూట కర్ఫ్యూను రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది.
Read Moreబెజవాడ దుర్గమ్మకు తెలంగాణ బంగారు బోనం
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై వెలసిన బెజవాడ కనకదుర్గమ్మకు తెలంగాణ భక్తులు బంగారు పాత్రలో బోనం సమర్పించారు. ఆషాడ మాసంలో తెలంగాణ రాష్ట్రంలో బోనాల పండుగ ఉత్సవ
Read Moreమాస్కు లేని వారిని అనుమతిస్తే 20వేలు ఫైన్
అమరావతి: ప్రభుత్వ ప్రైవేటు ఆఫీసుల్లోనే కాదు.. దుకాణాలు.. వ్యాపార సంస్థలు, స్వయం ఉపాధి నిర్వాహకులు వద్ద మాస్కులు లేని వారిని తమవద్ద అనుమతిస్తే గరిష్టంగ
Read Moreకృష్ణా జలాలపై మరోసారి సుప్రీంలో ఏపీ పిటిషన్
అమరావతి: కృష్ణా జలాల వివాదంపై ఏపీ ప్రభుత్వం మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. చట్టబద్
Read Moreఏపీలో మాస్కులేదని ఫోటో పంపినా ఫైన్
నిబంధనలు పాటించకపోతే దుకాణాలకు జరిమానాతోపాటు 2 లేదా 3 రోజులపాటు మూసివేత కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో ఆంక్షలు కఠినంగా అమలు చేయాలని స
Read Moreఏపీలో 13వేలు దాటిన కరోనా మరణాలు
అమరావతి: ఆంధప్రదేశ్ రాష్ట్రలో కరోనా మరణాల సంఖ్య 13 వేలు దాటింది. కేసులు తగ్గుముఖం పడుతున్నప్పటికీ అదే స్థాయిలో మరణాలు తగ్గడం లేదు. మొదటి వేవ్ కంటే రెం
Read Moreఏపీలో తెలుగు అకాడమి పేరు మార్పు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో తెలుగు అకాడమి పేరు మారింది. తెలుగు అకాడమీ పేరును తెలుగు-సంస్కృత అకాడమీగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిం
Read Moreఏపీలో ఐపీఎస్ అధికారుల బదిలీ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముగ్గురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణతో జల వివాదం నేపధ్యంలో రాయలసీమ ప్రా
Read Moreఏపీలో పెట్టుబడులకు ముందుకొచ్చిన ఎస్సార్ గ్రూప్
కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సముఖత అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ఎస్సార్ గ్రూప్ ముందుకొచ్చింది. కడప స
Read Moreజనసేన కొత్త కార్యవర్గాన్ని ప్రకటించిన పవన్ కళ్యాణ్
అమరావతి: జనసేన పార్టీ కొత్త కార్యవర్గాన్ని పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకులు, కార్యకర్తలతో జరిగిన
Read More