vijayawada today
గ్రూప్1 ఇంటర్వ్యూలు ఆపండి: ఏపీ హైకోర్టు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్న గ్రూప్ 1 పరీక్షల ఇంటర్వ్యూలను నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు స్టే ఇచ్చింది. ఇంటర్వ్యూల నిర్వహణన
Read Moreఏపీలో జులైలో టెన్త్, ఇంటర్ పరీక్షలు
విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో టెన్త్, ఇంటర్ పరీక్షలను జులైలో నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చే
Read Moreఏపీలో ఇవాళ ఒక్కరోజే 6,770 కేసులు
రాష్ట్ర వ్యాప్తంగా కరోనాతో 58 మంది మృతి చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 12 మంది కరోనాతో మృతి అమరావతి: ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గ
Read Moreమంగళగిరి టోల్ గేట్ లో భారీ అగ్నిప్రమాదం
గుంటూరు: మంగళగిరి మండలం కాజా టోల్ గేట్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. టోల్ చెల్లించేందుకు ఆగిన ఓ లారీ హఠాత్తుగా మంటలంటుకుని ఆహుతి అయి
Read Moreఏపీలో సడలింపులతో ఈనెల 20 వరకు లాక్ డౌన్
అమరావతి: కరోనా మహమ్మారి ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తున్న తరుణంలో ఏపీ ప్రభుత్వం కాస్త సడలింపులతో ఈనెల 20 వరకు లాక్ డౌన్ పొడిగించింది. కర్ఫ్పూ ఆంక్షలు ఇ
Read Moreఏపీలో పలువురు ఐఏఎస్ ల బదిలీ
అమరావతి: రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ బదిలీ
Read Moreఏపీలో ఇవాళ ఒక్క రోజే 7,943 కొత్త కేసులు
తగ్గుముఖం పడుతున్న కొత్త కేసులు కొనసాగుతున్న మరణాల ఉధృతి.. గడచిన 24 గంటల్లో 98 కరోనా మరణాలు నమోదు అమరావతి: ఏపీలో కరోనా మహమ్మారి ఉధృతి క్రమ
Read Moreఏపీలో స్కూళ్లకు జూన్ 30 వరకు సెలవులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని స్కూళ్లకు జూన్ 30వ తేదీ వరకు సెలవులు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప
Read Moreఏపీలో ఇవాళ ఒక్క రోజే 13,400 కొత్త కేసులు
ఎట్టకేలకు తగ్గుముఖం పడుతున్న కొత్త కేసులు కొనసాగుతున్న మరణాల ఉధృతి.. గడచిన 24 గంటల్లో 95 కరోనా మరణాలు నమోదు అమరావతి: ఏపీలో కరోనా కేసులు ఎట
Read Moreఏపీలో ఇవాళ ఒక్కరోజే 103 కరోనా మరణాలు
చిత్తూరు, పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యధికంగా 15 మంది చొప్పున మృతి ఇవాళ 14 వేల 429 కొత్త కేసులు నమోదు అమరావతి: ఏపీలో కరోనా మరణాల ఉధృతి ఏమాత్ర
Read Moreప్రతి ఆస్పత్రిలో సగం బెడ్లు ఆరోగ్యశ్రీకి కేటాయించాలి
బ్లాక్ ఫంగస్ కు వైద్యం నిరాకరించే ఆస్పత్రులపై కఠిన చర్య ఏపీ మంత్రుల కమిటీ ఆదేశం అమరావతి: రాష్ట్రంలోని ప్రతి ఆస్పత్రిలో సగం బెడ్లు ఆరోగ్యశ్రీ
Read Moreఏపీలో ఇవాళ కూడా 104 మరణాలు
చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 14 మంది మృతి ఇవాళ 16 వేల 167 కొత్త కేసులు నమోదు అమరావతి: ఏపీలో కరోనా మరణ మృదంగం కొనసాగుతోంది. ప్రతిరోజు వందకు ప
Read Moreఏపీలో ఇవాళ ఒక్కరోజే 99 మరణాలు
చిత్తూరు జిల్లాలోనే 15 మంది మృతి ఇవాళ 18 వేల 285 కొత్త కేసులు నమోదు అమరావతి: ఏపీలో కరోనా మరణాల ఉధృతి ఏమాత్రం తగ్గడం లేదు. గడచిన 24 గంటల్లో 9
Read More