VIjayawada
ఏపీలో డిగ్రీ ఆన్ లైన్ అడ్మిషన్లకు నోటిఫికేషన్
అమరావతి: ఆంద్రప్రదేశ్ లోని డిగ్రీ కాలేజీల్లో ఆన్ లైన్ అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. అన్ని యాజమాన్యాలు ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, అటా
Read Moreడ్రగ్స్ తో పట్టుపడ్డ ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులు
గుంటూరు: ఒకవైపు డ్రగ్స్ కేసుతో సినీ ప్రముఖులు కిందా మిందా అవుతుంటే.. భవిష్యత్తులో ఎంతో ఉన్నత స్థాయికి ఎదగాల్సిన ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులు డ్రగ్
Read Moreస్కూల్ నుంచి స్కూటీపై ఇంటికెళ్తున్న తల్లీ కూతుళ్లను ఢీకొన్న లారీ
తీవ్ర గాయాలతో తల్లీ కూతుళ్లిద్దరు దుర్మరణం గుంటూరు జిల్లా తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డు వద్ద ప్రమాదం గుంటూరు: స్కూటీపై వెళుతున్న తల్లీకూతుళ
Read Moreపట్టుబడితే ఏదైనా సాధించగలం
పట్టుబడితే ఏదైనా సాధించగలమన్నారు సామాజికవేత్త ప్రముఖ నటుడు సోనూసూద్. ఏ స్థాయిలో ఉన్నా గురువుల్ని, తల్లిదండ్రుల్ని మరిచిపోవొద్దన్నారు. విజయవాడలోని
Read Moreమహిళను లాక్కెళ్లి గ్యాంగ్ రేప్ ఘటనపై విచారణ
గుంటూరు: పెళ్లికి హాజరై బైకుపై ఇంటికి తిరిగి వెళ్తున్న దంపతులపై నగర శివార్లలో దుండగులు అడ్డగించి దాడి చేసి.. భర్తను కొట్టి బంధించి.. అతని కళ్లెదుటే భా
Read Moreఐదేళ్ల కూతురి మీద అత్యాచారం చేసిన కాలేజీ లెక్చరర్
విజయవాడ: కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే.. కన్న కూతురుపై అత్యాచారం చేశాడు. ఈ దారుణం విజయవాడలో చోటుచేసుకుంది. స్థానికంగా నివసిం
Read Moreఏపీలో ఇంటర్ ఆన్ లైన్ అడ్మిషన్లు రద్దు
హైకోర్టు ఆదేశాలు జారీ అమరావతి: ఏపీలో ఇంటర్మీడియట్ ఆన్ లైన్ అడ్మిషన్లను రద్దు చేస్తూ హైకోర్టు ఆదేశాలిచ్చింది. సరైన నిబంధనలు, మార్గదర్శకాలు రూపొ
Read Moreఏపీలో ఆరుగురు ఐఏఎస్ అధికారుల బదిలీ
అమరావతి: రాష్ట్రంలో మరో ఆరుగురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. గుంటూరు జిల్లా గ్రామ, వార్డు సచివాలయాల అభివృద్ధి జాయి
Read Moreఏపీలో నైట్ కర్ఫ్యూ కొనసాగింపు.. చవితి ఉత్సవాలకు బ్రేక్
అమరావతి: రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూను మరికొంత కాలం కొనసాగించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. కరోనా పరిస్థితులు అదుపులోకి వచ్చినా మరికొంత కాలం
Read Moreస్కూలు పైకప్పు కూలి విద్యార్థి మృతి
ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాజుపాలెంలో ఘటన ప్రకాశం జిల్లా: మార్కాపురం మండలం రాజుపాలెంలో ఆదివారం విషాద ఘటన చోటు చేసుకుంది. స్కూలుకు సెలవు
Read Moreతెలుగు రాష్ట్రాల్లో టీటీడీ కళ్యాణ మండపాలు లీజుకు
177 కళ్యాణ మండపాలు 5 ఏళ్లు లీజుకు ఇవ్వాలని టీటీడీ నిర్ణయం తిరుపతి: ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని 177 కళ్యాణ మండపాల నిర్వహణ
Read Moreహీరో రామ్ ఇంట్లో విషాదం
విజయవాడ: ప్రముఖ నిర్మాత స్రవంతి రవికిశోర్, హీరో రామ్ ఇంట విషాదం చోటు చేసుకుంది. రవికిశోర్ తండ్రి, రామ్ తాతయ్య పోతినేని సు
Read Moreఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు ఏపీ సర్కార్ శుభవార్త
అమరావతి: ఆర్టీసీ రిటైర్డు ఉద్యోగులకు ఏపీ సర్కార్ శుభవార్త. వేతన, ఉద్యోగ విరమణ చెల్లింపులు జరపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీనియారిటీ ప్రాతిపదికన
Read More