VIjayawada
విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ రేపు ప్రారంభం
విజయవాడ దుర్గమ్మ ఫ్లైఓవర్ ప్రారంభం ఎట్టకేలకు రేపు(శుక్రవారం) జరగనుంది. ఎన్నోరోజులుగా వాయిదాలు పడుతూ వస్తున్న కనకదుర్గ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవ ముహూర్
Read Moreఇంజనీరింగ్ విద్యార్థిని గొంతు కోసిన ఉన్మాది
విజయవాడ: తనను ప్రేమించడం లేదనే ఆగ్రహంతో ఓ యువకుడు ఉన్మాదిలా మారిపోయాడు. యువతి ఇంటికి వెళ్లి.. కత్తితో గొంతు కోసేశాడు.. అనంతరం తనను తాను గొంతు కోసుకుని
Read Moreప్రకాశం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక
విజయవాడ: భారీ వర్షాలతో కృష్ణా నదిలో వరద పోటెత్తుతోంది. ఎగువ నుండి వస్తున్న వరదకు తోడు.. కురుస్తున్న భారీ వర్షాల వల్ల గంట గంటకు వరద ప్రవాహం పెరుగుతోంది
Read Moreవిజయవాడలో కాల్పుల కలకలం.. యువకుడు మృతి
విజయవాడ నగర శివారులో కాల్పుల కలకలం సృష్టించాయి. అర్ధరాత్రి ఓ యువకుడిని దుండగులు కాల్చి చంపారు. మృతుడిని విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పనిచేసే
Read Moreకృష్ణా నదిలో జాలర్ల వలకు చిక్కిన 15 అడుగుల కొండ చిలువ
విజయవాడ: కృష్ణానదిలో చేపల వేటకు జాలర్లు వేసిన వలకు ఏకంగా 15 అడుగుల కొండ చిలువ పడింది. కృష్ణాజిల్లా పామర్రు నియోజకవర్గం పరిధిలో జరిగిందీ ఘటన. తోట్లవల్ల
Read Moreఏపీ వైద్య ఆరోగ్యశాఖలో 225 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో ఖాళీగా ఉన్న 225 పోస్టుల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. మంగళవారం నుంచి ఈనెల 12వ తేదీ వరకు
Read Moreఏపీలో టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి కారు ధ్వంసం
విజయవాడ: తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి కారును నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత ధ్వంసం చేశారు దుండగులు. విజయవాడ గురునానక్ కాలనీలోని తన నివాస
Read Moreవిజయవాడలో బ్లేడ్ బ్యాచ్ కలకలం
విజయవాడ: అజిత్ సింగ్ నగర్ యార్డు రోడ్డులో బ్లేడ్ బ్యాచ్ దాడి చేసి దోపిడీ ఓ వ్యక్తిని దోపిడీ చేసిన వైనం కలకలం రేపింది. నిన్న రాత్రి దుర్గా ప్రసాద్ ( 3
Read Moreపంటలకు మద్దతు ధరలను ప్రకటించిన ఏపీ
సీజన్ ప్రారంభానికి ముందే ధరల ప్రకటన వరికి రూ.1800, కందులకు రూ.6 వేలు, మిర్చికి రూ.7 వేలు డిసెంబర్ నుండి మే వరకు కొనుగోలు చేస్తామన్న ఏపీ ప్రభుత్వం అమరా
Read Moreఅక్టోబర్ రెండో వారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు
అమరావతి: అక్టోబర్ రెండో వారంలో అసెంబ్లీ సమావేశాలునిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కరోనా వ్యాప్తి నేపధ్యంలో మూడు రోజులు మాత్రమే సమావే
Read Moreఏపీలో విజయవంతంగా ముగిసిన సచివాలయ పరీక్షలు
13 శాఖల్లో ఖాళీలకు 7 రోజులపాటు 14 పరీక్షల నిర్వహణ విజయవాడ: ఆంధ్రప్రదేశ్ లో సచివాలయ ఖాళీల భర్తీ కోసం నిర్వహించిన పరీక్షలు శనివారం విజయవంతంగా ముగిశాయి.
Read Moreఅపుడు బాలుని లోపలికి వెళ్లనివ్వలే..
మొదటి పాట పాడటానికి బాలు వెళ్లినప్పుడు ఓ సరదా సంఘటన జరిగింది. విజయ గార్డెన్స్లో రికార్డింగ్. బాలు తన ఫ్రెండ్ సైకిల్ మీద వెనకాల కూర్చుని వెళ్లా
Read More