VIjayawada

ఏపీలో ముగిసిన రెండో దశ పంచాయతీ పోలింగ్

అమరావతి: ఏపీలో పంచాయతీ ఎన్నికల రెండో విడుత పోలింగ్ ముగిసింది. రాష్ట్రంలోని 13 జిల్లాల పరిధిలో ఉన్న 167 మండలాల్లో ఇవాళ పోలింగ్ జరిగింది. 2,768 సర్పంచ్

Read More

ఏపీ ఎన్నికల సిబ్బందికి ఒక్కో జిల్లాలో ఒక్కో రెమ్యూనరేషన్

తేడాపై పోలింగ్ సిబ్బంది అసంతృప్తి అమరావతి: ఏపీలో పంచాయతీ ఎన్నికల సిబ్బందికి ఒక్కో  జిల్లాలో ఒక్కో రెమ్యూనరేషన్ ఇస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా విషయ

Read More

ఏపీలో రేపు రెండో విడత పంచాయతీ ఎన్నికలు

ఉదయం 6.30 నుండి మధ్యాహ్నం 3.30 వరకు పోలింగ్ సాయంత్రం 4 గంటలకు ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితాల వెల్లడి అమరావతి: ఏపీలో శనివారం రెండో విడత పంచాయతీ ఎన్నికల

Read More

ఏపీలో ముగిసిన తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్

సాయంత్రం 4 గంటలకు ఓట్లె లెక్కింపు ప్రారంభం.. పూర్తయ్యాక ఫలితాల ప్రకటన విజయోత్సవ సభలు, ఊరేగింపులు, సభలు,  డప్పులు, బాణసంచా కాల్చడం నిషేధం అమరావతి: పల

Read More

మంత్రి పెద్దిరెడ్డి కామెంట్స్‌పై ఈసీ సీరియస్..భయపడొద్దంటూ అధికారులకు అభయం

అమరావతి: తనకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన మంత్రి పెద్దిరెడ్డి పై ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ సీరియస్ అయ్యారు. ఎన్నికలను ప్రభావితం చేసే విధ

Read More

ఆరేళ్ల బాలికకు క్యాన్సర్ నుంచి విముక్తి

క్యాన్స‌ర్ వ్యాధితో బాధ‌ప‌డుతున్న ఆరేళ్ల బాలిక‌కు ఆరోగ్యశ్రీ పధకం ద్వారా మూల‌క‌ణ మార్పిడి చేసి ఆమె ప్రాణాల‌ను కాపాడారు మ‌ణిపాల్ హాస్ప‌ట‌ల్ డాక్ట‌ర్లు.

Read More

అమ్మాయిలా చాటింగ్ చేసి.. 70 మందిని మోసం చేసిన యువకుడు

హైదరాబాద్: ఇన్‌స్టాగ్రామ్‌లో నకిలీ ప్రొఫైల్‌తో అమ్మాయిలా ఛాటింగ్ చేసి 70 మంది అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేసిన సుమంత్ అనే యువకుడ్ని సైబర్ క్రైమ్ పోలీసుల

Read More

విజయవాడలో టీడీపీ నేత పట్టాభిపై దాడి 

విజయవాడ: తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి పై దాడి జరిగింది. కొద్దిసేపటి క్రితం తన ఇంటి నుండి ఆఫీసుకు బయలుదేరగా సుమారు 10 మంది దుండగులు అడ్డగ

Read More

ఏపీలో ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

విజయవాడ: ఏపీలో ఇంటర్మీడియట్‌ పరీక్షల షెడ్యూల్ విడుదల అయింది.  మే 5వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు పరీక్షల షెడ్యూల్‌ విడుదల చేస్తూ ఇ

Read More

ఓటు హక్కు కోసం స్వగ్రామానికి ఏపీ ఎన్నికల కమిషనర్

గుంటూరు: పంచాయతీ ఎన్నికల్లో తన స్వగ్రామంలో ఓటు హక్కు వినియోగించుకోవాలని నిర్ణయించిన ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇవాళ తన సొంత గ్రామానికి వచ్చ

Read More

ఏపీలో ముగిసిన తొలివిడత పంచాయతీ నామినేషన్లు

రేపు నామినేషన్ల పరిశీలన.. గతంలో జరిగిన ఘటనలతో ఉత్కంఠ ఆంధ్రప్రదేశ్‌లో తొలి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ఘట్టం ఆదివారం సాయంత్రం ముగిసింది. రేపు ఉదయ

Read More

జగత్ విఖ్యాతరెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత

హైదరాబాద్: సీఎం కేసీఆర్ సమీప బంధువులైన ప్రవీణ్‌రావు సోదరులను కిడ్నాప్ చేసిన ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియ తమ్ముడు జగత్ విఖ్యాతరెడ్డి ముందస్తు బెయిల్ పిటిష

Read More

ప్రతి రోజూ 100 మంది స్టాఫ్ కు కరోనా వ్యాక్సినేషన్

విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ స్టాఫ్ కు  కరోనా వ్యాక్సిన్ సేవలు ప్రారంభమయ్యాయి. మొత్తం 800 సిబ్బందికి.. ప్రతిరోజూ 100 మంది చొప్పున 8 రోజుల పాటు ఈ సేవల

Read More