VIjayawada
యాదాద్రి జిల్లాలో హాష్ ఆయి ల్, గంజాయి దందా
యాదాద్రి, వెలుగు: యాదాద్రి జిల్లాలో హాష్ ఆయి ల్, గంజాయి దందా ఆగడం లేదు. లోకల్గా అమ్ము తూ, జిల్లా మీదుగా భారీ మొత్తంలో తరలిస్తూ వరుసగా పట్టుపడుతున్నా
Read Moreజగన్ ను నమ్ముకున్నవాళ్లంతా జైలుకే : చంద్రబాబు
గన్నవరంలో ధ్వంసమైన టీడీపీ ఆఫీసును.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పరిశీలించారు. వైసీపీ నేతలు పక్కా ప్లాన్ తోనే టీడీపీ ఆఫీసును ధ్వంసం చేశారని
Read Moreగంజాయితో పారిపోతుండగా పల్టీ కొట్టిన కారు
విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్తున్న ఇన్నోవాలో గంజాయి తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పంతంగి టోల్ ప్లాజా వద్ద ఇన్నోవాను ఆపే ప్రయత్నం చేయగా.. గంజాయి
Read Moreఇంద్రకీలాద్రిలో పవన్ పూజలు
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇవాళ విజయవాడలోని శ్రీ కనక దుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రచార రథం వారాహికి ప్రత్యేక పూజలు జరిపించారు. అనంత
Read Moreయాదాద్రి హైవేలపై సంక్రాంతి రద్దీ
యాదాద్రి, వెలుగు: సంక్రాంతి సందర్భంగా యాదాద్రి జిల్లాలోని హైవేలు బిజీ అయ్యాయి. క్షణం కూడా తీరిక లేకుండా వీటి మీదుగా వెహికల్స్ ప్రయాణించాయి. ప్రతి సెక
Read Moreసంక్రాంతి రద్దీ : ప్రయాణికులతో కిక్కిరిసిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్
రాష్ట్రంలో సంక్రాంతి సందడి నెలకొంది. పండగ సందర్భంగా నగరవాసులు తమ సొంతూళ్లకు పయనమయ్యారు. దీంతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ప్రయాణికులతో కిక్కిరిసి
Read Moreసీఎం జగన్ తో సోమేష్ కుమార్ భేటీ..!
ప్రభుత్వ అధికారిగా ఏపీ ప్రభుత్వం తనకి ఏ బాధ్యత ఇచ్చినా నెరవేరుస్తానని తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్ కుమార్ అన్నారు. డీపీవోటీ అదేశాల మేరకే తాను ఏపీ ప్రభుత్
Read Moreగుంటూరు ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
అమరావతి: గుంటూరు వికాస్ నగర్ లో జరిగిన తొక్కిసలాట దుర్ఘటనపై ముఖ్యమంత్రి వైయస్.జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ ఘటనలో పలు
Read Moreఏపీలో వైసీపీ వర్సెస్ జనసేన మాటల యుద్ధం
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి పవన్ కామెంట్స్ తో జనసేన, వైసీపీ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. రెండు పార్టీల నేతలు సవాల్ కు ప్రతి స
Read Moreకృష్ణా నదిలో ఈతకు వెళ్లి ఐదుగురు విద్యార్థుల గల్లంతు
విజయవాడ : కృష్ణా నదిలో ఈతకు వెళ్లిన ఐదుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. యనమలకుదురు సమీపంలో ఈ ఘటన జరిగింది. ఈతకు దిగి గల్లంతైన ఐదుగురు విద్యార్థుల్లో ఒక
Read Moreచంద్రబాబుకి ఇదే చివరి ఎన్నిక: వైఎస్ జగన్
విజయవాడ: రాబోయే 2024 ఎన్నికలు ఖచ్చితంగా చంద్రబాబుకు చివరి ఎన్నికలేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ఈ సారి మా టార్గెట్ 175 నియోజకవర్గాలకు 175 సీట్లు
Read Moreఏపీ హైకోర్టు ఉత్తర్వులపై స్టేకు నిరాకరించిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంశంలో రాష్ట్ర హైకోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వులపై పూర్తిస్థాయి స్టేకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
Read Moreఏపీని భయపెడుతున్న తీవ్ర వాయుగుండం
వాయుగుండంగా బలపడిన తీవ్ర అల్పపీడనం విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వాయుగుండం భయపెడుతోంది. ఆగ్నేయ బంగాళాఖాతానికి ఆనుకొని నైరుతి బంగాళాఖాతంలో
Read More












