VIjayawada

ఏపీలో కొత్త ఎక్సైజ్ పాలసీని ప్రకటించిన ప్రభుత్వం

2,934 మద్యం దుకాణాలకు లైసన్స్ మరో ఏడాది వరకు పొడిగింపు విజయవాడ: రాష్ట్రంలో కొత్త ఎక్సైజ్ పాలసీని ప్రకటించింది ప్రభుత్వం. కొత్త ఎక్సైజ్ పాలసీ అక్టోబర్

Read More

వీడియో తీయమని లైవ్‌లో నదిలోకి దూకిన వ్యక్తి

విజయవాడలోని కనకదుర్గ వారధిపై దారుణం జరిగింది. పూజ చేసుకుంటానంటూ బ్రిడ్జీపైకి వచ్చిన ఓ వ్యక్తి కృష్ణానదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. తాడిగడపకి చెందిన

Read More

అమరావతి రాజధానిపై విచారణ అక్టోబర్ 5 కు వాయిదా

అప్పటి వరకు స్టేటస్ కో యధాతథం అమరావతి: ఏపీ రాజధానిపై హైకోర్టులో ఉన్న పిటిషన్ల విచారణ అక్టోబర్ 5కు వాయిదా పడింది. ఇప్పటి వరకు ఉన్న స్టేటస్ కో వచ్చే నెల

Read More

విజయవాడలో రోడ్డెక్కిన సిటీ బస్సులు

విజయవాడ: నగరంలో సిటీ బస్సులు రోడ్డెక్కాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ ఇవాళ ఉదయం నుండి సిటీ సర్వీసులు నడుపుతున్నారు. గత మార్చిలో లాక్ డౌన్ ప్రారంభమైన తర్వ

Read More

విజయవాడ దుర్గా ఘాట్ లో కృష్ణా నది హారతులు పునః ప్రారంభం

విజయవాడ: దుర్గాఘాట్‌లో కృష్ణ‌మ్మ‌కు న‌దీ హార‌తులు పునఃప్రారంభం అయ్యాయి. సంప్రదాయ బద్దంగా రుత్వికులు కృష్ణాన‌దికి హార‌తులు స‌మ‌ర్పించారు. వేద పండితుల మ

Read More

ఏపీలో రేపటి నుంచి బార్లు ఓపెన్

విజయవాడ: ఏపీలో బార్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  ప్రస్తుతం ఉన్న బార్ల లైసెన్సులను కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్య

Read More

క‌న‌క దుర్గ గుడి ఫ్లై ఓవర్ ప్రారంభం మళ్లీ వాయిదా

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన విజయవాడ కనకదుర్గ ఫ్లై ఓవర్‌ ప్రారంభోత్సవం మరోసారి వాయిదా పడింది. కేంద్ర నిధులతో నిర్మించిన ఈ ఫ్లైఓవ

Read More

ఏపీ మాజీ అడ్వకేట్ జనరల్ పై ఏసీబీ కేసు  

రాజధాని భూ కుంభకోణంలో పాత్ర ఉందంటూ అభియోగాలు విజయవాడ: ఆంధ్రప్రదేశ్ మాజీ అడ్వకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌పై ఏసీబీ కేసు నమోదు చేసింది. రాజధాని భూ

Read More

చేపల బాక్సుల్లో తాబేళ్లు పెట్టి అక్రమ రవాణా

ముఠా గుట్టు రట్టు చేసిన పోలీసులు ఏపీ: చేపలు రవాణా చేసే బాక్సుల్లో తాబేళ్లు పెట్టి అక్రమంగా తరలిస్తున్న ముఠా గుట్టును ఏపీ పోలీసులు రట్టు చేశారు. కృష్ణా

Read More

కడపల్లి మృతుల కుటుంబాలకు జనసేన సాయం

చిత్తూరు: కడపల్లి దుర్ఘటన మృతుల కుటుంబాలకు జనసేన ఆర్ధిక సాయం అందచేసింది. ఒక్కో కుటుంబానికి రూ.13.25 లక్షలు.. గాయపడిన వారి కుటుంబాలకు రూ.1.25 లక్షల చొప

Read More

దసరా ఉత్సవాలపై దుర్గమ్మ ఆలయ కమిటీ కీల‌క నిర్ణ‌యం

విజయవాడ :- క‌రోనా నేప‌థ్యంలో విజయవాడ దుర్గమ్మ దసరా ఉత్సవాలపై ఆలయ కమిటీ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది‌. వ‌చ్చే నెల 17 వ తేదీ నుంచి 25 వరకు దసరా మహోత్

Read More

కోవిడ్ పై నిర్లక్ష్యం వద్దు…నిరంతరం అప్రమత్తంగా ఉండాలి: సీఎం వైయస్‌.జగన్

స్పందనలో అధికారులతో రివ్యూ విజయవాడ: కోవిడ్‌పై నిర్లక్ష్యం వద్దు, నిరంతరం అప్రమత్తంగానే ఉండాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ అధికారులకు ఆదేశాలిచ్చారు. స్పందనలో

Read More

హిందుత్వాన్ని ప్రభుత్వం పరిరక్షింస్తుందా లేదా చెప్పండి: ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు

ప్రభుత్వం స్పందించకుంటే కేంద్రం కఠినంగా వ్యవహరించేలా చేస్తాం పార్టీ తరపున ఓ కమిటీ వేస్తాం: సోము వీర్రాజు విశాఖపట్టణం: రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో హిందు

Read More