VIjayawada

జగన్ తో అలీ రాజకీయ భేటీ

అదేమిటో నాక్కూడా తెలియదు: సినీ నటుడు అలీ అమరావతి: ఊహించినట్లే ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో సినీ నటుడు అలీ భేటీ అయ్యారు. మంగళవారం సతీసమేతంగా వి

Read More

ఏపీలో కొత్త కేసులు 1,345.. మరణాలు 4

అమరావతి: రాష్ట్రంలో కరోనా కేసుల వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 1,345 కొత్త కేసులు, నాలుగు మరణాలు నమోదయ్యాయి.  రాష్ట్ర వ్యాప్తంగా 26,393

Read More

ఏపీ టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

మే 2 నుంచి మే 13 వరకు పదవతరగతి పరీక్షలు ఏప్రిల్ 8 నుండి ఏప్రిల్ 28వ తేదీ వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి,

Read More

ఏపీలో తగ్గిన కరోనా కేసులు.. ఇవాళ ఎన్నంటే

అమరావతి: రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గాయి. గడచిన 24 గంటల్లో 3,396 కొత్త కేసులు.. 9 మరణాలు నమోదయ్యాయి.  టెస్టుల సంఖ్య తక్కువగా ఉండడంతో కొత్త కేసుల

Read More

ఇంద్రకీలాద్రిపై సరస్వతిదేవి అలంకారంలో కనకదుర్గమ్మ

విజయవాడ: వసంత పంచమి సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ సరస్వతి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆలయ అధికారులు వేద పండితుల ఆధ్వర్యంలో సరస్

Read More

అరెస్టు చేసిన ఉద్యోగులను బేషరతుగా విడుదల చేయాలి

పీఆర్సీ సాధన సమితి నేత, ఏపీజేఏసీ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు అమరావతి: ఛలో విజయవాడ నిరసన కార్యక్రమానికి హాజరైనా.. వచ్చేందుకు ప్రయత్నించిన ఉద్

Read More

కడప నుంచి విజయవాడ, చెన్నైకి ఇండిగో విమాన సర్వీసులు

ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్  ఎయిర్‌పోర్ట్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌తో ఇండిగో అగ్ర

Read More

ఏపీలో ఒక్కరోజే 14వేలు దాటిన కేసులు

అమరావతి: రాష్ట్రంలో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతోంది. రోజు రోజుకూ కేసుల సంఖ్య పెరగడమే తప్ప తగ్గడం లేదు. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 46

Read More

ఏపీలో ఇవాళ కరోనా కేసులు 12,615.. ఐదుగురి మృతి

అమరావతి: రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. నిన్న 10వేలు దాటగా.. ఇవాళ ఏకంగా 12 వేల 615 కొత్త కేసులు నమోదయ్యాయి. కేసుల సంఖ్య.. పరిస్థితులు

Read More

ఫిట్ మెంట్ పై సీఎం జగన్ కీలక ప్రకటన.

జనవరి 1 నుంచి కొత్త జీతాలు అమలు పీ ఆర్ సీ 1- 7-2018 నుండి అమలు కోవిడ్ బారిన పడిన అమరులైన ఉద్యోగుల కుటుంబాలను ఆదుకునేందుకు కారుణ్య నియామకాలు జ

Read More

శ్రీహరికోట అంతరిక్ష కేంద్రంలో 12మందికి కరోనా

ఇద్దరు వైద్యులు సహా 12 మందికి కరోనా నెల్లూరు జిల్లా: శ్రీహరికోటలోని సతీష్‌ ధవన్‌ అంతరిక్ష పరిశోధనా కేంద్రం (షార్‌)లో కరోనా కలకల

Read More

ఏపీలో రైతుల బ్యాంకు ఖాతాల్లోకి 1036 కోట్లు జమ

వైఎస్ఆర్ రైతు భరోసా- పీఎం కిసాన్ నిధి కింద మూడో విడుత  పెట్టుబడి సాయం అమరావతి: వైఎస్ఆర్ రైతు భరోసా- పీఎం కిసాన్ నిధి కింద రైతులకు ఏపీ ప్ర

Read More

ఇంద్రకీలాద్రిపై పాముకు దహన సంస్కారాలు

విజయవాడ దుర్గగుడి వైదిక కమిటీ సభ్యులు, అర్చకులు ఓ పాముకు దహన సంస్కారాలు చేశారు. ఇంద్రకీలాద్రిపై సంచరిస్తున్న పాముల్లో ఒకటి మృతి చెందడంతో శాస్త్రోక్తంగ

Read More