
VIjayawada
ఏపీలో పూర్తయిన కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తైంది. ఇవాళ రాత్రి లేదా రేపు ఉదయం నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. శనివారం
Read Moreఏపీలో ఈనెల 4 నుంచి ఒంటిపూట బడులు
అమరావతి: రాష్ట్రంలో ఈనెల 4వ తేదీ (సోమవారం) నుంచి ఒంటిపూట బడులు నిర్వహిస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఎండలు రోజు రోజుకూ
Read Moreకడప నుంచి విజయవాడకు ఇండిగో విమాన సర్వీసులు
అమరావతి: విజయవాడ నుంచి కడప కు విమాన సర్వీసులు మళ్లీ ప్రారంభం అయ్యాయి. ఇండిగో సంస్థ వారంలో నాలుగు రోజులపాటు విజయవాడ.. కడప మధ్య విమాన సర్వీసులు నిర్వహిస
Read MoreRRR షో రద్దైందని రచ్చ రచ్చ
విజయవాడ: భారీ అంచనాలతో RRR మూవీ ఈ రోజు రిలీజైంది. దీంతో చాలా కాలం తర్వాత థియేటర్లు ఫ్యాన్స్ తో కిక్కిరిసిపోయాయి. ఇదిలా ఉంటే విజయవాడలోని అన్నపూర్ణ థియే
Read Moreఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ 9వరోజు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సవరణ బిల్లులను మంత్రులు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. విదేశీ మద్యం సవరణ బిల్లును మ
Read Moreఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన వెంటనే ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 2022 - 23 వార్షిక బడ్జెట్ ను ప్ర
Read Moreఏపీలో ఐఏఎస్,ఐపీఎస్ అధికారుల బదిలీ
అమరావతి: రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. కొందరికి జోడు పదవుల్లోనూ కొనసాగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా
Read Moreకేంద్రం ఎవరిపైనా వివక్ష చూపించదు
ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇవాళ మర్చిపోలేని రోజు అన్నారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. విజయవాడ ఇందిరాగాంధీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన క
Read Moreజగన్ తో అలీ రాజకీయ భేటీ
అదేమిటో నాక్కూడా తెలియదు: సినీ నటుడు అలీ అమరావతి: ఊహించినట్లే ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో సినీ నటుడు అలీ భేటీ అయ్యారు. మంగళవారం సతీసమేతంగా వి
Read Moreఏపీలో కొత్త కేసులు 1,345.. మరణాలు 4
అమరావతి: రాష్ట్రంలో కరోనా కేసుల వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 1,345 కొత్త కేసులు, నాలుగు మరణాలు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 26,393
Read Moreఏపీ టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల
మే 2 నుంచి మే 13 వరకు పదవతరగతి పరీక్షలు ఏప్రిల్ 8 నుండి ఏప్రిల్ 28వ తేదీ వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి,
Read Moreఏపీలో తగ్గిన కరోనా కేసులు.. ఇవాళ ఎన్నంటే
అమరావతి: రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గాయి. గడచిన 24 గంటల్లో 3,396 కొత్త కేసులు.. 9 మరణాలు నమోదయ్యాయి. టెస్టుల సంఖ్య తక్కువగా ఉండడంతో కొత్త కేసుల
Read Moreఇంద్రకీలాద్రిపై సరస్వతిదేవి అలంకారంలో కనకదుర్గమ్మ
విజయవాడ: వసంత పంచమి సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ సరస్వతి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆలయ అధికారులు వేద పండితుల ఆధ్వర్యంలో సరస్
Read More