
VILLAGES
యువకుడి ప్రాణం తీసిన రెండు గ్రామాల వివాదం
తూము తెరిచేందుకు వెళ్లి చెరువులో పడి మృతి వికారాబాద్,వెలుగు: రెండు గ్రామాల మధ్య చెరువు వివాదం యువకుడి ప్రాణం తీసింది. తూము తెరిచేందుకు వెళ్లిన
Read Moreకల్వర్టు తెగిపోవడంతో మూడూర్లకు రాకపోకలు బంద్
మెదక్ , వెలుగు: భారీ వర్షానికి వాగుకు వరద వచ్చి కల్వర్టు కొట్టుకు పోవడంతో మెదక్ జిల్లా, శివ్వంపేట మండలంలో మూడు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్య
Read Moreఅగ్నిపర్వతం పేలి.. ఊర్ల మీదికి లావా ప్రవాహం
స్పెయిన్: యాబై ఏండ్ల సంది నివురుగప్పిన నిప్పుల కొండలా ఉన్న ఆ అగ్నిపర్వతం ఒక్కసారిగా పేలిపోయింది. ఒకటి కాదు.. రెండు క్రేటర్ల నుంచి దాదాపు 2 కోట్ల క్యూ
Read Moreపోలవరం పొమ్మంది..దిక్కుతోచని స్థితిలో ఆదివాసీలు
భద్రాచలం, వెలుగు: గోదావరి వెంట చెట్టు, పుట్టలను నమ్ముకొని బతికిన వేలాది మంది గిరిజన, గిరిజనేతర కుటుంబాలను పోలవరం ప్రాజెక్టు పేరుతో వెళ్లగొట్టేందుకు ఆం
Read Moreతెగుతున్న రోడ్లు.. మునుగుతున్న ఊర్లు
రికాంలేని వాన.. తెగుతున్న రోడ్లు.. మునుగుతున్న ఊర్లు సిటీల్లో కాలనీలు జలమయం.. పొంగిపొర్లుతున్న డ్రైనేజీలు భయం భయంగా బతుకుతున్న లోతట్టు ప్ర
Read Moreఆసిఫాబాద్లో 300 గ్రామాలు అవుట్ ఆఫ్ కవరేజ్
ఆసిఫాబాద్, వెలుగు:4జీ నుంచి 5జీ వైపు దేశం పరుగులు పెడుతోంది. కానీ కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని 300 గ్రామాల ప్రజలు మాత్రం కనీసం ఫోన్ మాట్లాడేందుకు
Read Moreబస్సొస్తలేదు: ప్రగతి రథ చక్రం.. పల్లెలకు దూరమైతాంది
నెట్వర్క్, వెలుగు: ప్రగతి రథ చక్రం.. పల్లెలకు దూరమైతాంది. ఇన్నాళ్లు ఊరును, టౌనును కలుపుతూ వచ్చిన ‘పల్లె వెలుగు’ బస్సులను ఆర్టీసీ క్ర
Read Moreపల్లె ప్రగతి కోసం ప్రజాప్రతినిధులు గ్రామాల్లోనే నిద్రించాలి
హైదరాబాద్: గ్రామాల అభివృద్ధికి రూ.6500 కోట్లు కేటాయించామని తెలిపారు మంత్రి దయాకర్ రావు. బుధవారం రంగారెడ్డి జిల్లా జడ్పి హాల్ లో జరిగిన పల్లె ప్రగతి&nb
Read Moreపల్లెలు, పట్టణాల్లో త్వరలో ఆకస్మిక తనిఖీలు
హైదరాబాద్ : రాష్ట్రంలో పల్లెలు, పట్టణాలు అభివృద్ధిని సాధించేందుకు అందరి భాగస్వామ్యం అవసరమన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. తాను కూడా స్వయంగా ఒక జిల్లాన
Read Moreపర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత
ప్రతి జీవికీ జీవనాధారం ప్రకృతి. ఈ ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. పర్యావరణంపై అవగాహన, సమస్యల పరిష్కారానికి ఐక్యరాజ్యసమితి ప్రతి ఏడాది జూన
Read Moreసొంతూరికి ఇప్పుడే వద్దన్నందుకు భార్య ఆత్మహత్య
తల్లాడ వెలుగు: సొంతూరికి వెళ్లే విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో భార్య ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన శనివారం ఖమ్మం జిల్లా
Read Moreకోర్టుకు వెళ్లారని రోడ్లు మూసేశారు
సిద్దిపేట, వెలుగు: మల్లన్న సాగర్ ముంపు గ్రామాల్లో న్యాయమైన పరిహారం కోసం ఎదురుచూస్తున్న నిర్వాసితులకు ఆఫీసర్లు పొమ్మనలేక పొగబెడుతున్నారు. కోర్టుకు
Read Moreచందాలేసుకుని.. టెస్టులు, మందులు
సర్కారు పట్టించుకోకపోవడంతో ఏకమవుతున్న గ్రామాలు కరోనా నిధి పేరుతో పల్లెల్లో విరాళాల సేకరణ స్కూళ్లు, కమ్యూనిటీ హాళ్లలో ఐసోలేషన్
Read More