Viral news

ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణలో.. జీసీసీ మోడల్ వద్దు

హైదరాబాద్, వెలుగు : పీఎంఈ బస్ సేవా స్కీమ్ లో భాగంగా ఎలక్ట్రిక్  బస్సుల నిర్వహణలో జీసీసీ (గ్రాస్  కాస్ట్  కాంట్రాక్ట్ ) విధానం వద్దని ఏఐ

Read More

20న ఉద్యమకారుల ఆత్మగౌరవ సదస్సు

ముషీరాబాద్, వెలుగు: ఈ నెల 20న తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సదస్సు పేరిట 'చలో ఇందిరా పార్క్' నిర్వహించనున్నట్లు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తెలిపింద

Read More

పాపన్న స్ఫూర్తితో ముందుకెళ్లాలి..బహుజనులు సమానత్వం కోసం పోరాడాలి

హైదరాబాద్, వెలుగు: సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తితో బహుజనులు సామాజిక, ఆర్థిక, సమానత్వం కోసం పోరాడాలని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ పిలుపునిచ్చారు. సబ్బండ వర్

Read More

నవీన్ మిట్టల్ పై ఏం చర్యలు తీసుకున్నరు?..ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న

హైదరాబాద్, వెలుగు : నిబంధనలకు వ్యతిరేకంగా జాగాకు ఎన్వోసీ ఇచ్చిన గత ఎన్వోసీ కమిటీ చైర్మన్, హైదరాబాద్‌‌‌‌ కలెక్టర్‌‌‌

Read More

సీసీఈ విధానంలో ఓయూ పీజీ గ్రేడింగ్

హైదరాబాద్, వెలుగు: వర్సిటీలో స్టూడెంట్ల నైపుణ్యాల ఆధారంగా  మార్కులు వేసే విధానాన్ని తీసుకురానున్నట్లు ఉస్మానియూ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ డి.రవీ

Read More

కాంగ్రెస్​తోనే బలహీన వర్గాలకు రక్షణ

న్యూఢిల్లీ, వెలుగు: కాంగ్రెస్ పార్టీతోనే బడుగు, బలహీన వర్గాల రక్షణ సాధ్యమని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తేనే వెనకబడిన

Read More

కేసీఆర్​ అమలు చేయని హామీలనే.. ప్రచార అస్త్రాలుగా మార్చుకోవాలి

హైదరాబాద్, వెలుగు : గత ఎన్నికల్లో హామీ ఇచ్చి.. అమలు చేయని స్కీమ్​లను ప్రచార అస్త్రాలుగా మార్చుకుంటేనే కేసీఆర్ ను రాజకీయంగా దెబ్బకొట్టగలమని బీజేపీ సీని

Read More

బీఆర్ఎస్​లోకి జయప్రద?

హైదరాబాద్, వెలుగు: ప్రముఖ సినీ నటి, మాజీ ఎంపీ జయప్రద త్వరలోనే బీఆర్ఎస్​లో చేరనున్నారు. మహారాష్ట్ర నుంచి ఆమెను ఎంపీగా పోటీ చేయించే ఆలోచనలో బీఆర్​ఎస్ ​చ

Read More

బీఆర్ఎస్ ఫస్ట్ లిస్ట్.. సోషల్ మీడియాలో!

అభ్యర్థులు వీళ్లేనంటూ వైరల్​గా మారిన జాబితా   అందులో 98 శాతం మంది సిట్టింగులే తమ పరిస్థితి ఏంటని మిగతా వాళ్లలో ఆందోళన    హై

Read More

బీఆర్ఎస్, కాంగ్రెస్ ఖరీదైన పార్టీలు

కరీంనగర్, వెలుగు: బీఆర్ఎస్, కాంగ్రెస్ ఖరీదైన పార్టీలని, మద్యం దరఖాస్తుల పేరుతో కేసీఆర్ ప్రభుత్వం రూ.వేల కోట్లు దోచుకుంటుంటే.. ఎమ్మెల్యే టిక్కెట్ కు దర

Read More

బీజేపీలో బీసీ వాదం.. ఎక్కువ టికెట్లు ఇవ్వాలంటున్న నేతలు

హైదరాబాద్, వెలుగు: ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది బీజేపీలో బీసీ వాదం పెరుగుతున్నది. ఈసారి బీసీలకు ఎక్కువ సీట్లు ఇవ్వాలని హైకమాండ్​పై ఒత్తిడి తీసుకువచ్చ

Read More

కోకాపేట్, బుద్వేల్ భూములు కొన్నది.. కేసీఆర్ బినామీలే

హైదరాబాద్, వెలుగు:  ఎకరానికి వంద కోట్లు పెట్టగలిగేలా బీఆర్ఎస్​ నేతలు ఎదిగారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. పేదలు మాత్రం పేదలుగానే ఉంటున్

Read More

ప్రకృతి విపత్తు ప్రభావిత ప్రాంతంగా హిమాచల్ ప్రదేశ్‌

ఎడతెరిపి లేని వానలు..వరదల వల్ల భారీగా  ఆస్తి, ప్రాణ నష్టం కారణంగా  హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం.. ఆ  రాష్ట్రాన్ని 'ప్రకృతి విపత్తు ప్ర

Read More