Warangal
మిర్చి రైతుల తండ్లాట.. మద్దతు ధర లేక అరిగోస
అకాల వర్షాలతో ఇబ్బందులు ప్రైవేట్ వ్యాపారుల బస్తాలతో నిండిన కోల్ట్ స్టోరేజీలు రైతుల పంట స్టోరేజీకి నో ఛాన్స్
Read Moreకోటంచ గ్రామంలో సూర్యవాహనంపై ఊరేగిన నృసింహస్వామి
వైభవంగా కోటంచ లక్ష్మినృసింహస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం నేడు కల్యాణ వేడుకలకు ముస్తాబైన ఆలయం రేగొండ, వెలుగు: కోరిన కొర్కెలు తీర్చే లక్ష్మీన
Read Moreఅనుమానాస్పద లావాదేవీలను బ్యాంకర్లు గుర్తించాలి : అద్వైత్ కుమార్ సింగ్
మహబూబాబాద్, వెలుగు: జిల్లాలో అనుమానాస్పద లావాదేవీలను బ్యాంకర్లు గుర్తించాలనిజిల్లాఎన్నికల అధికారి, కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ కోరారు. మంగళవారం జిల
Read Moreగుడిలో దొంగతనానికి వచ్చి అడ్డంగా దొరికిపోయిండు..
వరంగల్ చంద్రమౌళీశ్వర ఆలయంలో దొంగ భీబత్సం సృష్టించాడు. అర్థరాత్రి ఆలయంలో దొంగ తనానికి పాల్పడ్డాడు. దొంగను గమనించిన స్థానికులు పట్టుకుని చితకబాదారు. వివ
Read Moreమానుకోటపై రెండోసారి జెండా ఎవరిదో!
మూడు ప్రధాన పార్టీల మధ్య పోరు అంతా ఒక్కోసారి ఎంపీగా గెలిచిన వాళ్లే రెండోసారి విజ
Read Moreప్రణీత్రావు ఎవరో తెల్వది.. ట్యాపింగ్తో నాకు సంబంధం లేదు: ఎర్రబెల్లి
ఈ కేసులో నన్ను ఇరికించాలని చూస్తున్నరు నా పేరు చెప్పాలని అతడిపై ఒత్తిడి తెస్తున్నరు బీఆర్ఎస్ను వదిలిపెట్టే ముచ్చటే లేదని కామ
Read Moreప్రణీత్ రావు ఎవరు.. ఫోన్ ట్యాపింగ్ తో సంబంధం లేదు : ఎర్రబెల్లి
కేసీఆర్ సారథ్యంలో పార్టీ కోసం ఒక సైనికుడిగా పనిచేస్తానన్నారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు. తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచా
Read Moreఫోన్ ట్యాపింగ్ కేసు : పోలీసుల అదుపులో ఇద్దరు పోలీసులు
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఇద్దరు పోలీస్ అధికారులను స్పెషల్ ఇన్విస్టిగేషన్ బ్యూరో అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్ఐబీ మాజీ డీఎస్పీ &
Read Moreనాగులమ్మ మినీ జాతర పోస్టర్ ఆవిష్కరణ
మంగపేట , వెలుగు : ములుగు జిల్లా మంగపేట మండలంలోని ప్రముఖ గిరిజనుల ఆరాధ్యదైవం శ్రీ నాగులమ్మ ( సుంకు పండుగ ) మినీ జాతర పోస్టర్ ను సోమవారం ఆలయ ధర్మక
Read Moreముల్కలపల్లి మినీ మేడారం జాతర హుండీల లెక్కింపు
ఆదాయం రూ. 7 లక్షల 81 వేలు మొగుళ్లపల్లి,వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం ములకలపల్లి మొగుళ్లపల్లి గ్రామాల మధ్య గత నెల ఫిబ్రవ
Read Moreగ్రేటర్లో నీటి ఎద్దడి నివారణకు ప్లాన్ రెడీ చేయాలి : దాన కిశోర్
కాశీబుగ్గ(కార్పొరేషన్), వెలుగు: గ్రేటర్ సిటీలో నీటి ఎద్దడి లేకుండా సమగ్ర ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని ఎంఎయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిశోర్
Read Moreవంద శాతం ఆస్తి పన్ను వసూలే లక్ష్యం : శాంతి కుమార్
తొర్రూరు, వెలుగు : మున్సిపాలిటీకి ప్రధాన ఆదాయ వనరైన ఆస్తి పన్ను వంద శాతం వసూలు చేయడమే లక్ష్యమని తొర్రూరు మున్సిపల్ కమిషనర్ పి.శాంతి కుమార్ అన్నా
Read Moreవరంగల్ జిల్లాలో..మొదటి రోజు ప్రశాంతంగా టెన్త్ ఎగ్జామ్స్
ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు సెంటర్లను పరిశీలించిన కలెక్టర్లు, అధికారులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సో
Read More