నర్సంపేటలో ఆయిల్ పామ్ కొనుగోలు కేంద్రం ప్రారంభం

నర్సంపేటలో ఆయిల్ పామ్ కొనుగోలు కేంద్రం ప్రారంభం

నర్సంపేట, వెలుగు : నర్సంపేటలో ఏర్పాటు చేసిన ఆయిల్ పామ్ గెలల సేకరణ కేంద్రాన్ని బుధవారం ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రారంభించారు. వరంగల్​కు చెందిన రామ్​చరణ్​అయిల్​ఇండస్ర్టీస్​నర్సంపేట డివిజన్​లోని అయిల్​ఫామ్​గెలలను కొనుగోలు చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. 

కార్యక్రమంలో వరంగల్​కలెక్టర్​ సత్య శారద, ఆర్డీవో ఉమారాణి, నర్సంపేట మార్కెట్​కమిటీ చైర్మన్​ పాలాయి శ్రీనివాస్, తహసీల్దార్​ రవిచంద్ర రెడ్డి, సొసైటీ చైర్మన్ బొబ్బల రమణారెడ్డి, రైతులు పాల్గొన్నారు.