వరల్డ్ కప్ ముందు టీమిండియాకు షాక్.. శుభ్మన్ గిల్కు డెంగ్యూ

వరల్డ్ కప్ ముందు టీమిండియాకు షాక్.. శుభ్మన్ గిల్కు డెంగ్యూ

వరల్డ్ కప్ మ్యాచ్ లు ప్రారంభం అవుతున్న వేళ టీమిండియాకు భారీ షాక్ తగలింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ డెంగ్యూతో బాధపడుతున్నాడు. ఇటీవల వన్డేల్లో భారత్‌ తరఫున అత్యధిక బ్యాటింగ్‌ చేసిన గిల్.. తీవ్ర జ్వరం కారణంగా ఆదివారం ఆస్ట్రేలియా జట్టుతో జరిగే మ్యాచ్‌ ఆడే అవకాశాలు కనిపించడం లేదు.  

చెన్నై నుంచి వచ్చిన తర్వాత అతని ఆరోగ్య పరిస్థితి ఇంకా కోలుకోలేదని తెలుస్తోంది. చెన్నైలో దిగినప్పటి నుంచి శుభ్‌మన్‌కు తీవ్రమైన జ్వరం ఉంది. అతని పరీక్షలు జరుగుతున్నాయి. అతనికి శుక్రవారం పరీక్షలు ఉంటాయి . ప్రారంభ ఆటలో గిల్ ఆడకపోవచ్చని బీసీసీఐ వ ర్గాలు చెపుతున్నాయి.