ఇరత రాష్ట్రాల నుండి వచ్చే వలస కూలీలాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు మంత్ర తలసాని శ్రీనివాస్ యాదవ్. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు ఉన్నాయని… అందుకోసమే మధ్యప్రదేశ్ , యూపీ, బీహార్ వంటి రాష్ట్రాల నుండి కార్మికులు ఇక్కడికి వలసలు వస్తున్నారని తెలిపారు. గోశామహల్ నియోజకవర్గంలోని సీతారాం బాగ్ లో ఆదిత్య కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి తలసాని పాల్గొన్నారు. సుమారు వేయి మంది నిరుపేదలకు ట్రస్ట్ ఛైర్మెన్ నందు కిషోర్ బిలాల్ తో కలిసి ఆయన సరుకులను అందజేశారు. ఆదిత్య కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో… లాక్ డౌన్ ప్రారంభమైనప్పటి నుండి 28 వేల మంది పేదలకు నిత్యావసర వస్తువులు అందించడం అభినందనీయమన్నారు. లాక్ డౌన్ కొనసాగే వరకు ట్రస్ట్ సహాయాన్ని కొనసాగించాలని కోరారు. ఈ సందర్భంగా ట్రస్ట్ తరుపున ఓ చిన్నారి చికిత్స కోసం 50 వేల చెక్కును , లాక్ డౌన్ లో మరణించిన వ్యక్తుల కుటుంబాలకు 10 వేల చొప్పున మంత్రి తలసాని చెక్కులను అందించారు.
వలస కూలీలను ప్రభుత్వం ఆదుకుంటుంది: తలసాని
- తెలంగాణం
- May 11, 2020
లేటెస్ట్
- పారిస్ ఒలింపిక్స్కు మన శ్రీజ
- కాంగ్రెస్ లోకి..బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు !
- వరంగల్ లో దంచికొట్టిన వాన
- కామారెడ్డి డీఎంహెచ్వో అరెస్ట్
- మోదీ కనుసన్నల్లోనే కేసీఆర్ పనిచేస్తుండు: కేకే మహేందర్ రెడ్డి
- మెరుపుల్లేవ్..చినుకులే
- ఎమ్మెల్సీ ఎన్నికలోనూ..కాంగ్రెస్ పార్టీయే గెలవాలి: దీపాదాస్ మున్షీ
- ఫుట్బాల్కు..ఛెత్రి గుడ్ బై
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- రాయ్బరేలి ప్రచారానికి తెలంగాణ కాంగ్రెస్ నేతలు
Most Read News
- త్వరలో స్థానిక ఎన్నికలు
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు
- ఉప్పల్ మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్ వెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్