చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న గవర్నర్

చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న గవర్నర్

రాష్ట్ర గవర్నర్ తమిళిసై చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు.  గవర్నర్ కు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం గవర్నర్ కు తీర్థ ప్రసాదాలను అందజేశారు.  దీపావళి రోజు అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు గవర్నర్.  మేయర్ గద్వాల విజయలక్ష్మి , ఇతర నేతలు అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశారు.

మరిన్ని వార్తల కోసం..

సీసీ కెమెరా వీడియో: అమ్మవారికి దండం.. హుండీకి కన్నం

రోడ్డు ప్రమాదం.. 108 కు ఫోన్ చేసినా అంబులెన్స్ రాలే

సైనికులతో మోడీ దీపావళి సెలబ్రేషన్స్