రాష్ట్రంలో 108 లు కూడా సరిగా పనిచేయడం లేదని విమర్శించారు YSRTP చీఫ్ షర్మిల. 108 కు ఫోన్ చేస్తే కనీసం స్పందించడం లేదన్నారు. ఫౌంహౌజ్ లో ఉండే ముఖ్యమంత్రికి ప్రజలు కష్టాలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. ప్రజాప్రస్థాన పాదయాత్రలో భాగంగా రాత్రి నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం చింతపల్లి మండలం మర్రిగూడలో బస చేశారు షర్మిల. క్యాంప్ దగ్గరలో ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ సమయంలో 108 కు ఫోన్ చేస్తే కనీసం స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు షర్మిల పాదయాత్రకు సంబంధించిన అంబులెన్సులో గాయపడిన వారిని హాస్పిటల్ కి తరలించారు. ఇవాళ దీపావళి సందర్భంగా ఒక్కరోజు పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారు.
108 కు ఫోన్ చేసినా అంబులెన్స్ రాలేదు
- తెలంగాణం
- November 4, 2021
లేటెస్ట్
- కాంగ్రెస్ లో చేరిన అజ్మీరా ఆత్మారాం నాయక్
- కేటీఆర్ రోడ్ షోలో ఉద్రిక్తత.. వ్యతిరేకంగా నినాదాలు
- దేశం సురక్షితంగా ఉండాలంటే మళ్లీ మోదీ రావాలె : తమిళిసై సౌందరరాజన్
- వచ్చి ఉద్యోగంలో చేరండి..ఉద్యోగులకు ఎయిర్ ఇండియా పిలుపు
- కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించి మోసం చేసింది : కేసీఆర్
- PBKS vs RCB: చితక్కొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. పంజాబ్ టార్గెట్ 242
- కూటమికి చెక్ చెప్పేలా జగన్ ప్లాన్.. ప్రచార షెడ్యూల్లో మార్పు..
- OMG : ఆ అడవి మొత్తం శవాలే.. గుట్టలుగా పడి ఉంటాయి.
- కడుపులో నట్టలు(నులి పురుగులు) ఎలా చేరుతాయి..తొలగించాలంటే ఏం చేయాలి
- మాయావతి నిర్ణయంపై స్పందించిన మేనల్లుడు ఆకాశ్
Most Read News
- హైదరాబాద్లో మళ్లీ మొదలైన వాన
- బాచుపల్లి ఘటనలో ఆరుగురు అరెస్ట్..
- పోలింగ్ కోసం తెలంగాణ-ఏపీ మధ్య ప్రత్యేక రైళ్లు
- మెదక్ నుంచి గుంటూరుకు తరలిస్తున్న రూ.8 కోట్ల నగదు పట్టివేత
- Actress Swathi: ఛీ.. నీ బతుకు.. కలర్స్ స్వాతిపై షాకింగ్ కామెంట్ చేసిన నెటిజన్
- 23 ఏళ్ల తరువాత అక్షయ తృతీయ రోజున .. శుక్రుడు,బృహస్పతి అస్తమయం
- ఏం ఆటయ్యా అది : కెఎల్ రాహుల్ పై లక్నో ఓనర్ ఆగ్రహం.. వీడియో వైరల్
- PBKS vs RCB: ఐపీఎల్లో ఆసక్తికర సమరం.. ఓడిన జట్టు ప్లే ఆఫ్ నుంచి ఔట్
- అక్షయ తృతీయ రోజు బంగారం ఒక్కటే కాదు.. ఈ ఐదు కొనుగోలు చేసినా అదృష్టం కలిసొస్తుందంట..!
- రూ.20 వేలకు మించి క్యాష్ లోన్ ఇవ్వొద్దు