ప్రభుత్వ నిర్ణయాలతో థర్డ్ వేవ్‌ను అడ్డుకున్నం

ప్రభుత్వ నిర్ణయాలతో థర్డ్ వేవ్‌ను అడ్డుకున్నం

రాష్ట్రం లో కరోనా కేసులు 3 నెలలుగా తగ్గాయన్నారు హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో థర్డ్ వేవ్ ను అడ్డుకున్నామన్నారు. రికవరీ రేటు చాలా పెరిగిందన్నారు డీహెచ్. అయితే కరోనా ఇంకా పూర్తిగా పోలేదని.. జాగ్రతలు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయన్నారు డీహెచ్. లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్లను సంప్రదించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు 3లక్షల మందికి వ్యాక్సినేషన్ ఇస్తున్నామన్నారు.

మరిన్ని వార్తల కోసం..

పాన్ మసాలా బ్రాండ్ యాడ్ నుంచి తప్పుకున్న అమితాబ్

ఆర్థికశాస్త్రంలో ముగ్గురికి నోబెల్ ప్రైజ్

పేరులో ఖాన్ ఉందనే షారుఖ్ కొడుకు వెంటపడుతున్నారు: ముఫ్తీ