
తెలంగాణం
పిల్లలను ప్రభుత్వ స్కూళ్లలో చేర్పించండి : డీఈవో శ్రీనివాస్ రెడ్డి
అట్టహాసంగా బడిబాట ప్రచార జాత కార్యక్రమం ప్రారంభం ఆదిలాబాద్/మంచిర్యాల/జైపూర్, వెలుగు: తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించా
Read Moreరాఘవపూర్ చెరువు నుంచి బండల కుంటలోకి నీటి విడుదల
సిద్దిపేట రూరల్, వెలుగు: రాఘవపూర్ పెద్ద చెరువు నుంచి బండల కుంటకు నీటిని వదిలినట్లు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి పూజల హరికృష్ణ తెలిపారు. గురువారం &n
Read Moreనకిలీ విత్తనాలు, ఎరువులను అరికట్టాలి : కలెక్టర్ మనుచౌదరి
సిద్దిపేట రూరల్, వెలుగు: జిల్లాలో నకిలీ విత్తనాలు, ఎరువుల సరఫరా జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్మనుచౌదరి అధికారులను ఆదేశించారు. గుర
Read Moreపిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చేర్పించాలి : వలీమహ్మద్
చేర్యాల, వెలుగు: పిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చేర్పించి నాణ్యమైన విద్యను పొందాలని టీఎస్యూటీఎఫ్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు వలీమహ్మద్ పిలుపునిచ్చారు.
Read Moreఅల్లాదుర్గం మండలంలో ధాన్యం తరలించాలని రైతుల నిరసన
అల్లాదుర్గం, వెలుగు: మండలంలోని గడి పెద్దాపూర్ ఐకేపీ కొనుగోలు కేంద్రంలో ధాన్యం తూకంవేసి నెల రోజులు గడుస్తున్నా రైస్ మిల్లులకు తరలించడ
Read Moreగౌరవెల్లి కాల్వ పనులు కంప్లీట్ చేయాలి : సీపీఐ నేత చాడ వెంకట రెడ్డి
కోహెడ (హుస్నాబాద్), వెలుగు: గౌరవెల్లి ప్రాజెక్ట్ ఎడమ కాల్వ పనులను వెంటనే పూర్తిచేయాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి డిమాండ్చేశారు. గ
Read Moreఎమ్మెల్యే హరీశ్ రావు పాటల సీడీ ఆవిష్కరణ
సంగారెడ్డి టౌన్, వెలుగు: జూన్3న మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు బర్త్డేను పురస్కరించుకొని కోహ్లీ పీఏసీఎస్చైర్మన్ స్రవంతి అరవింద్ రెడ్డి ఆధ్వర్యంల
Read Moreగత సీజన్ కంటే ఎక్కువ ధాన్యం కొనుగోలు : కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్, వెలుగు: గత సీజన్ కంటే ఈ సీజన్ లో 25 వేల టన్నుల ధాన్యం అదనంగా కొనుగోలు చేసినట్టు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. గురువారం హవేలీ
Read Moreఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు.. రావి శ్రీనివాస్పై కేసు
కాగజ్ నగర్, వెలుగు: ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో వీడియో పోస్టింగ్ చేసిన సిర్పూర్ టీ కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్చ
Read Moreప్రాణం తీసిన అప్పు.. స్నేహితుడి చేతిలో యువకుడు దారుణ హత్య..
హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ లో దారుణం జరిగింది.. డబ్బుల విషయంలో గొడవ కారణంగా ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. శుక్రవారం ( మే 30 ) జరిగిన ఈ ఘటనకు సంబం
Read Moreపెండింగ్ హామీలన్నీ అమలు చేస్తాం : ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి
చేర్యాల, వెలుగు: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా ప్రజలకు సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నామని, వచ్చే ఆరు నెలల్లో పెండింగ్హామీలన్నింటినీ అమలు చేస్
Read Moreనిర్మల్ జిల్లాలో గోవుల రవాణా అడ్డుకునేందుకు ఏడు చెక్ పోస్టులు : ఎస్పీ జానకీ షర్మిల
నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లాలో గోవుల అక్రమ రవాణాలను అడ్డుకునేందుకు ఏడు చోట్ల ప్రత్యేక చెక్ పోస్టులను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ జానకీ షర్మిల తెలిపారు.
Read Moreజూన్ 3 నుంచి గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు..రైతులందరూ హాజరుకావాలి : బెల్లంపల్లి ఆర్డీవో హరికృష్ణ
బెల్లంపల్లి, వెలుగు: జూన్ 3 నుంచి 20వ తేదీ వరకు బెల్లంపల్లి డివిజన్కు చెందిన అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు ఆర్డీవో
Read More