తెలంగాణం

పిల్లలను ప్రభుత్వ స్కూళ్లలో చేర్పించండి :  ​డీఈవో శ్రీనివాస్ రెడ్డి

అట్టహాసంగా బడిబాట ప్రచార జాత కార్యక్రమం ప్రారంభం ఆదిలాబాద్/మంచిర్యాల/జైపూర్, వెలుగు: తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించా

Read More

రాఘవపూర్ చెరువు నుంచి బండల కుంటలోకి నీటి విడుదల

సిద్దిపేట రూరల్, వెలుగు: రాఘవపూర్ పెద్ద చెరువు నుంచి బండల కుంటకు నీటిని వదిలినట్లు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​చార్జి పూజల హరికృష్ణ తెలిపారు. గురువారం &n

Read More

నకిలీ విత్తనాలు, ఎరువులను అరికట్టాలి : కలెక్టర్​ మనుచౌదరి

సిద్దిపేట రూరల్, వెలుగు: జిల్లాలో నకిలీ విత్తనాలు, ఎరువుల సరఫరా జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్​మనుచౌదరి అధికారులను ఆదేశించారు. గుర

Read More

పిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చేర్పించాలి : వలీమహ్మద్​

చేర్యాల, వెలుగు: పిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చేర్పించి నాణ్యమైన విద్యను పొందాలని టీఎస్​యూటీఎఫ్​ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు వలీమహ్మద్​ పిలుపునిచ్చారు.

Read More

అల్లాదుర్గం మండలంలో ధాన్యం తరలించాలని రైతుల నిరసన

అల్లాదుర్గం, వెలుగు:  మండలంలోని గడి పెద్దాపూర్ ఐకేపీ కొనుగోలు కేంద్రంలో  ధాన్యం తూకంవేసి నెల రోజులు గడుస్తున్నా  రైస్ మిల్లులకు తరలించడ

Read More

గౌరవెల్లి కాల్వ పనులు కంప్లీట్​ చేయాలి : సీపీఐ నేత చాడ వెంకట రెడ్డి

కోహెడ (హుస్నాబాద్), వెలుగు: గౌరవెల్లి ప్రాజెక్ట్ ఎడమ కాల్వ పనులను వెంటనే పూర్తిచేయాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి డిమాండ్​చేశారు. గ

Read More

ఎమ్మెల్యే హరీశ్ రావు పాటల సీడీ ఆవిష్కరణ

సంగారెడ్డి టౌన్, వెలుగు: జూన్​3న మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు బర్త్​డేను పురస్కరించుకొని కోహ్లీ పీఏసీఎస్​చైర్మన్ స్రవంతి అరవింద్ రెడ్డి ఆధ్వర్యంల

Read More

గత సీజన్ కంటే ఎక్కువ ధాన్యం కొనుగోలు : కలెక్టర్ రాహుల్ రాజ్

మెదక్, వెలుగు: గత సీజన్ కంటే  ఈ సీజన్ లో  25 వేల టన్నుల ధాన్యం అదనంగా  కొనుగోలు చేసినట్టు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. గురువారం హవేలీ

Read More

ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు.. రావి శ్రీనివాస్​పై కేసు

కాగజ్ నగర్, వెలుగు: ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో వీడియో పోస్టింగ్ చేసిన సిర్పూర్ టీ కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్​చ

Read More

ప్రాణం తీసిన అప్పు.. స్నేహితుడి చేతిలో యువకుడు దారుణ హత్య..

హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ లో దారుణం జరిగింది.. డబ్బుల విషయంలో గొడవ కారణంగా ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. శుక్రవారం ( మే 30 ) జరిగిన ఈ ఘటనకు సంబం

Read More

పెండింగ్​ హామీలన్నీ అమలు చేస్తాం : ఎంపీ చామల కిరణ్​కుమార్​రెడ్డి

చేర్యాల, వెలుగు: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా ప్రజలకు సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నామని, వచ్చే ఆరు నెలల్లో పెండింగ్​హామీలన్నింటినీ అమలు చేస్

Read More

నిర్మల్ జిల్లాలో గోవుల రవాణా అడ్డుకునేందుకు ఏడు చెక్ పోస్టులు : ఎస్పీ జానకీ షర్మిల

నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లాలో గోవుల అక్రమ రవాణాలను అడ్డుకునేందుకు ఏడు చోట్ల ప్రత్యేక చెక్ పోస్టులను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ జానకీ షర్మిల తెలిపారు.

Read More

జూన్ 3 నుంచి గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు..రైతులందరూ హాజరుకావాలి : బెల్లంపల్లి ఆర్డీవో హరికృష్ణ 

బెల్లంపల్లి, వెలుగు:  జూన్ 3 నుంచి 20వ తేదీ వరకు బెల్లంపల్లి డివిజన్‌కు చెందిన అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు ఆర్డీవో

Read More