తెలంగాణం

ఖాతాలో పైసలు మాయం

ఎస్‌ బీఐ ఖాతాదారులు ఎనిమిది మంది నుంచి 1.49 లక్షలు విత్‌ డ్రా ఢిల్లీ, కర్నాటక, కోల్ కతా ఏటీఎంల నుంచి తీసినట్లు గుర్తింపు జనగామ, వెలుగు : జనగామ జిల్లా

Read More

పాపం పాప:  అమ్మ శవం పక్కనే 24 గంటలు

అనుమానాస్పద స్థితిలో ఓ వివాహిత మృతి చెందింది. అదే గదిలో 24గంటల పాటు పది నెలల పాప ఆకలితో తల్లడిల్లిపోయిం ది. ఈ ఘటన మంచిర్యాల పట్టణంలోచోటుచేసుకుంది. కుట

Read More

కారుకు ఓటేస్తేనే పనులవుతాయి: రసమయి

టీఆర్​ఎస్​ అభ్యర్థులు గెలిస్తేనే అభివృద్ధి పనులు జరుగుతాయని, ఇతరులు గెలిస్తే పనులు కావని టీఆర్​ఎస్​ మానకొండూర్​ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్​ అన్నారు. కార

Read More

తెలంగాణలో…ఒక్క టీచర్ పోస్టూ భర్తీ కాలేదు

విద్యా వాలంటీర్లతోనే టీచింగ్ టీచర్ పోస్టుల భర్తీపై నీలినీడలు కమ్ముకున్నాయి. టీచర్‌ రిక్రూట్‌ మెంట్ టెస్ట్‌‌ (టీఆర్‌ టీ) నిర్వహించిఏడాది దాటినా , ఇప్

Read More

ఇంటర్ లో మార్కులు పెరుగుతున్నాయి

రీ వెరిఫి కేషన్, రీకౌంటింగ్ తో విద్యార్థులమార్కులు పెరుగుతున్నా యి. ఫ్రీగా రీకౌంటింగ్,రీవెరిఫికేషన్ చేస్తున్న విద్యార్థులతో పాటు ఫీజుకట్టి రీవెరిఫికేష

Read More

ఈ నెల 10న జరగాల్సిన పరీక్ష వాయిదా 

తెలంగాణ బాలికల గురుకుల జూనియర్ కాలేజీల్లో ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాలకు ఈనెల 10వ తేదీన నిర్వహించాల్సిన పరీక్ష వాయిదా పడింది. ఆ పరీక్షను ఈ 19వ తేదీన నిర్వహ

Read More

వీ6 ఎఫెక్ట్ : డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారం

వీ6 ప్రసారాలతో కరీంనగర్ కార్పొరేషన్ అధికారులు స్పందించారు. కరీంనగర్ డంపింగ్ యార్డ్ తో ఎదురౌతున్న సమస్యలను పరిష్కరించడంపై  దృష్టి పెట్టారు. డంపింగ్ యార

Read More

MPTC, ZPTC ఎలక్షన్స్ : మొదటి విడతలో ఏకగ్రీవాల జోరు

రాష్ట్రంలో మొదటి విడత పరిషత్ ఎన్నికల్లో 69 MPTC, రెండు ZPTC స్థానాలు ఏకగ్రీవమైనట్లు ప్రకటించింది ఈసీ. 67 స్థానాల్లో TRS, రెండు స్థానాల్లో కాంగ్రెస్ అభ

Read More

మల్లన్నసాగర్ పై ప్రభుత్వం కీలక నిర్ణయం

మల్లన్న సాగర్ రిజర్వాయర్ భూనిర్వాసితులకు చెల్లించే పరిహారంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భూ నిర్వాసితుల పునరోపాధి, పునరావాస సాయం పంపిణీ కార్యక్ర

Read More

జన్యులోపం : సాగరకన్యలా శిశువు జననం

సంగారెడ్డి టౌన్: జన్యులోపం కారణంగా ఒకే కాలితో ఉన్న శిశువు జన్మించింది. ఘటన సంగారెడ్డి జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ హస్పిటల్ లో గురువారం ఉదయం జరిగింది. వ

Read More

మంచినీటి సమస్యకు చెక్.. జూరాలకు కర్ణాటక నీళ్లు

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మంచినీటి సమస్య తీర్చడానికి 2.5 టీఎంసీల నీటి విడుదలకు ఓకే చెప్పింది కర్ణాటక సర్కార్. నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి జూరాలకు నీటి

Read More

మధ్యాహ్న భోజన పథకం : పెరిగిన వంట ఖర్చు

హైదరాబాద్‌: మధ్యాహ్న భోజన పథకం వంట ఖర్చు ధర పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత

Read More

యాదాద్రి గుట్టపై అగ్నిప్రమాదం : భక్తుల పరుగులు

యాదాద్రి : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు నిప్పంటుకుని చలువ పందిళ్లు దగ్ధమయ్యాయి. భారీగా మంటలు ఎ

Read More