
తెలంగాణం
ఇంటర్ బాధిత తల్లిదండ్రులకు రాష్ట్ర బీజేపీ నేతల పరామర్శ
వరంగల్ అర్బన్ : ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల ప్రకటన తర్వాత ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలను పరామర్శించడానికి రాష్ట్ర బీజేపీ నేతలు సిద్ధమయ్యారు.
Read Moreరాష్ట్ర వ్యాప్తంగా నమోదైన పోలింగ్ 76.80 శాతం
రాష్ట్ర వ్యాప్తంగా పరిషత్ ఎన్నికల పోరులో తొలి విడత పోలింగ్ ముగిసింది. జడ్పీటీసి, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి జరిగిన మొదటి విడత ఓటింగ్ లో దాదాపు 76.8
Read Moreకేరళ సీఎం పినరయి విజయన్ తో భేటీ అయిన కేసీఆర్
తిరువనంతపురంలోని క్లిఫ్ హౌస్ లో కేరళ సీఎం పినరయి విజయన్ తో భేటీ అయ్యారు తెలంగాణ సీఎం కేసీఆర్. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించారు. లోక్ సభ ఎన్నికల
Read Moreవేధింపులు భరించలేక మహిళా ఉద్యోగిని ఆత్మహత్యాయత్నం
పై అధికారుల వేధింపులు తాళలేక ఓ మహిళా కాంట్రాక్టు ఉద్యోగిని ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం సింగరేణి గెస్ట్ హౌస
Read Moreఇంటర్ సమస్యను దృష్టి మరల్చేందుకే అంబర్ పేట్ గొడవ
ఇంటర్ తప్పులను కప్పి పుచ్చుకునే ప్రయత్నంలో భాగంగానే అంబర్ పేటలో గొడవలు పెట్టారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. లక్ష్మణ్ నేతృత్వంలో బ
Read Moreఫ్రంట్ పేరుతో కేసీఆర్ తీర్థయాత్రలు : శ్రవణ్
నల్సార్ లో రిజర్వేషన్లు అమలు కావడం లేదంటూ కేసీఆర్ కు లెటర్ ఫ్రంట్ పై కేసీఆర్ పగటి కలలు కంటున్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజ్ శ్రవణ్ ఢిల్లీ: న
Read Moreపోలీసు స్టేషన్లో బర్త్ డే వేడుకలపై… సీపీ సీరియస్
మానకొండూరు పోలీసు స్టేషన్లో గంగారం గ్రామానికి చెందిన కాంట్రాక్టర్ రవీందర్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించడంపై సీపీ కమలాసన్ రెడ్డి సీరియస్ అయ్యార
Read Moreఓటేయడానికి ఎర్ర అంగి వేసుకొచ్చాడని విప్పించారు
పోలింగ్ సెంటర్ పరిసరాల్లో.. శాంతి భద్రతలను పర్యవేక్షించాల్సిన పోలీసులు.. ఓవరాక్షన్ చేశారు. పరిషత్ ఎన్నికల్లో ఓటు వేయడానికి వచ్చిన ఓ ఓటర్ తో… షర్ట్ విప
Read More50 అంబులెన్స్ వాహనాలు దగ్ధం
హైదరాబాద్: మేడ్చల్ జిల్లాలోని శామీర్ పేట్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 50 అంబులెన్స్ వాహనాలు కాలి బూడిదైపోయాయి. స్థానిక దేవరయాంజల్ లో గల
Read Moreతొలి విడత ముగిసిన పరిషత్ పోల్
తెలంగాణ రాష్ట్రంలో తొలి విడత పరిషత్ ఎన్నికలు ముగిశాయి. ఉదయం ఏడు గంటల నుండి ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది. మావోయిస్టు ప్రభావిత ప్రాం
Read Moreకిరీటంలోని కెంపు ఏమయ్యింది?:విచారణకు మంత్రి ఆదేశం
నిర్మల్ జిల్లా : 2013లో బాసర సరస్వతి అమ్మవారి బంగారు కిరీటంలోని నవరత్నాల్లో కెంపు గల్లంతు వ్యవహారంపై రాష్ట్ర దేవాదాయ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్
Read Moreఇంటర్ చావులకు జిమ్మేదార్ ఎవరు? : విపక్ష నేతలు
చనిపోయిన విద్యార్ధులకు నష్ట పరిహారం చెల్లించాలి జగదీశ్వర్ రెడ్డి రాజీనామా చేయాలి. బీసీ సీఎం అయితేనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుంది: వీహెచ్ ఇంటర్ బోర్డ
Read Moreఅక్కడ ఒంటి గంట వరకు ఒక్క ఓటు కూడా పడలేదు
సిద్దిపేట : రాష్ట్రమంతటా పంచాయతీ ఎన్నికల తొలిదశ పోలింగ్ జరుగుతోంది. పలుచోట్ల ఓటరు చైతన్యం కనిపించింది. మరికొన్ని చోట్ల తక్కువ మంది కనిపించారు. ఐతే… ఓ
Read More