
తెలంగాణం
3న నర్సాపూర్ కేసీఆర్ సభకు తరలిరండి : హరీష్ రావు
TRSకు ఓటేస్తే కాళేశ్వరానికి జాతీయ హోదా సాధించొచ్చు నిజాంపేటలో టీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు మెదక్ లోక్ సభ సభ్యుడిగా టీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్
Read Moreతెలంగాణ కోసం పోరాడటమే నేను చేసిన ద్రోహమా? : వివేక్
పథకం ప్రకారం నా ప్రజలకు నన్ను దూరం చేసేలా ప్రయత్నం జరిగింది టీఆర్ఎస్ చేసిన ద్రోహం దిగ్భ్రాంతి కలిగిస్తోంది TRS బలహీనంగా ఉన్నచోట పటిష్టపరిచేందుకు కృష
Read Moreప్రచారానికి సమయం లేదు మిత్రమా..!
అర్థులంతా అలెర్టయిపోయారు. నామినేషన్లు ముగింపు దశకు చేరడంతో ప్రచారంపై నజర్ పెట్టారు . ప్రచారపర్వానికి తక్కువ రోజులే ఉండడంతో బహిరంగ సభలు, రోడ్ షోలతో హ
Read Moreసిద్దిపేట్ లో ఇండస్ట్రీయల్ పార్క్
విద్యా, వైద్య రంగాల్లో ముందున్న సిద్ది పేట అడుగులు పారిశ్రామిక అభివృద్ధి వైపు వేగంగా పడుతున్నాయి. ఉపాధి అవకాశాలు లేక ఇతర ప్రాంతాలకు వెళ్తున్నస్థానిక య
Read Moreమిగిలింది 4 గంటలే.. నామినేషన్లకు నేడే ఆఖరు రోజు
వెలుగు: లోక్ సభ ఎన్నికల నామినేషన్లకు ఇక, నాలుగు గంటల టైమే మిగిలిఉంది. సోమవారం ఉదయం 11గంటల నుంచి సాయంత్రం 3 గంటలవరకే అభ్యర్థుల నామినేషన్లను స్వీకరిస్తా
Read More‘వెలుగు’ కథనానికి స్పందన.. ప్యాసింజర్లు ఇక పుష్ పుల్స్
ప్యాసింజర్ల స్థానంలో ఈ నెల 25 నుంచి కొత్తగా పుష్ పుల్స్ రైళ్లు నడవనున్నాయి. ‘మాల్ గాడి ముద్దు..ప్యాసింజర్లు రద్దు’ పేరిట ఈ నెల 20న ‘వెలుగు’మెయిన్ లో ప
Read Moreపెరిగిన పింఛన్ వచ్చేదెప్పుడో?
పెంచిన ఆసరా పెన్షన్ల పంపిణీకి లోక్సభ ఎన్నికల కోడ్ అడ్డంకి గా మారే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఏప్రిల్ 1 నుంచి అందిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించినా క
Read Moreఅధికారంలోకి వస్తే ప్రాణహిత చేవేళ్లకు జాతీయ హోదా కల్పిస్తాం.
రాబోయే లోక్సభ ఎన్నికల్లో 16 స్థానాలను గెలిపిస్తే చరిత్ర సృష్టిస్తామంటున్న టీఆర్ఎస్ గతంలో 15 మంది ఎంపీ స్థానాలతో ఏం సాధించిందని కాంగ్రెస్ సీనియ
Read Moreమాలోతు కవితను భారీ మెజార్టీతో గెలిపించుకుందాం
రూపాయి ఖర్చు లేకుండా సత్యవతి రాథోడ్ కి సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. మాజీ ఎంపీ సీతారామ్ నాయక్ కు మంచి భవిష్య
Read Moreఇండిపెండింట్గానే పోటీ చేస్తా..
గత ఎన్నికల్లో ఆదిలాబాద్ లోక్ సభ స్ధానానికి పోటీచేసి ఓటమి పాలైన కాంగ్రెస్ నేత నరేష్ జాదవ్.. ఈసారి కూడా అదే స్థానం నుంచి టికెట్ ఆశించారు. అయితే అధిష్టాన
Read More1983 తర్వాత తొలిసారి..
తెలంగాణ రాష్ట్రంలో గత సంవత్సరం డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత టీడిపీ ఈసారి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనట్టు తెలుస్త
Read Moreమాంగల్యం ఫౌండేషన్: మజ్జిగ, నీళ్లతో దాహార్తిని తీరుస్తుంది.
ఎండలు మండిపోతున్నాయి. నగరంలో జనం ఈ ఎండలకు ఉదయం నుంచే ఎండ తీవ్రత పెరగడంతో బయటికి రావాలంటేనే హడలిపోతున్నారు. అయితే ఈ వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుక
Read Moreసూర్యాపేట జిల్లాల్లో ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు మృతి
సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ ఢీకొని నలుగురు మహిళలు చనిపోయారు. స్థానికంగా చామకూరి అనిల్ అనే వ్యక్తి పండ
Read More