తెలంగాణం
అథ్లెట్లకు తెలంగాణ ప్రభుత్వం భారీ నజరానా
హైదరాబాద్, వెలుగు: క్రీడలకు ఇస్తున్న ప్రాధాన్యతలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. హాకీ
Read Moreనాలుగు నెలల్లో 74,955 కోట్లు వచ్చినయ్
కాగ్ జులై రిపోర్ట్లో వెల్లడి హైదరాబాద్, వెలుగు: ఈ ఆర్థిక సంవత్సరం నాలుగు నెలల్లో రాష్ట్ర ఖజనాకు వచ్చిన మొత్తం రాబడి రూ.74,955.74
Read Moreఓటర్ల జాబితాలో అభ్యంతరాలు ఉంటే తెలపాలి : కలెక్టర్ జితేశ్ వీ పాటిల్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : త్వరలో జరుగనున్న గ్రామపంచాయతీ ఎన్నికల దృష్ట్యా ఓటరు ముసాయిదాలో అభ్యంతరాలు ఉంటే తెలపాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్పేర
Read Moreఅర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం : ఎమ్మెల్యే కోరం కనకయ్య
కామేపల్లి, వెలుగు : గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లలో పేదలకు ఇండ్లు ఇవ్వలేకపోయిందని, తాము అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని ఇల్లెందు ఎమ్మెల్యే  
Read Moreఅభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి : మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
కూసుమంచి, వెలుగు : పేదల సంక్షేమం ధ్యేయంగా ప్రభుత్వ పాలన సాగుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం కూసుమంచి మండలంలో ఖమ్మం కలెక్టర్
Read Moreఅమెజాన్ కు ఎంపికైన ఎస్ బీఐటీ స్టూడెంట్
ఖమ్మం టౌన్, వెలుగు : ప్రముఖ అంతర్జాతీయ సంస్థ అమెజాన్ కు తమ కళాశాల విద్యార్థిని షేక్ పర్వీన్ తబస్సుమ్ ఎంపికైనట్లు ఎస్ బీఐటీ కళాశాల చైర్మన్ గుండాల కృష్ణ
Read Moreవిద్యార్థులు చదువుతోపాటు క్రీడాల్లో రాణించాలి : కలెక్టర్ అనుదీప్
3కె రన్ ను ప్రారంభంలో ఖమ్మం కలెక్టర్ అనుదీప్ ఖమ్మం టౌన్, వెలుగు : విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించి జిల్లాకు గుర్తింప
Read Moreట్రేడింగ్ పేరుతో రూ.3.3 కోట్లు లూటీ..టెలిగ్రామ్లో సాఫ్ట్వేర్ ఉద్యోగికి సైబర్ నేరగాళ్ల టోకరా
హైదరాబాద్, వెలుగు: స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ పేరుతో సైబర్ నేరగాళ్లు ఓ సాఫ్ట్వేర్&
Read Moreనిర్మల్ జిల్లాను భారీ వర్షాలు.. 15 వేల ఎకరాల్లో పంట నష్టం
ప్రాథమికంగా అంచనా వేసిన వ్యవసాయ శాఖ అధికారులు పకడ్బందీగా వరద నష్టం అంచనాలు తయారీ కలెక్టర్, స్పెషల్ ఆఫీసర్ల మానిటరింగ్ నిర్మల్, వెలుగు: నిర
Read Moreఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం
ఆసిఫాబాద్/ఆదిలాబాద్/నిర్మల్,వెలుగు: జాతీయ క్రీడారంగంలో హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్ సేవలు చిరస్మరణీయమని ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్న
Read Moreఓటర్ జాబితాపై అవగాహన కల్పించాలి : కలెక్టర్ రాజర్షి షా
ఆదిలాబాద్, వెలుగు: గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఇప్పటికే ప్రచురించిన ఓటర్ జాబితాపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా
Read Moreసిగాచి బాధితులకు పరిహారం చెల్లించాం..హైకోర్టుకు తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్, వెలుగు: సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్లో జరిగిన ప్రమాద ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు
Read Moreవిద్యారంగ సమస్యలు పరిష్కరించాలి : నీరటి రాంప్రసాద్
లక్సెట్టిపేట, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలను పరిష్కరించి విద్యార్థులకు న్యాయం చేయాలని ఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నీరటి రాంప్రసాద్ డిమ
Read More












