తెలంగాణం

రెండు రోజుల్లో 1,050 వాహనాలపై కేసు..మరో 750 వాహనాలు సీజ్

హైదరాబాద్​ సిటీ, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా ఫిట్​నెస్ లేని, ఓవర్​లోడ్​వాహనాలపై  ఆర్టీఏ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. తాజాగా కేవలం రెండు రోజుల

Read More

నవంబర్ 17 నుంచి స్కూళ్లలో తనిఖీలు స్పెషల్ ఆఫీసర్ల నియామకం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఈ నెల 17 నుంచి 22 వరకూ సర్కారు స్కూళ్లను ఉన్నతాధికారులు తనిఖీలు చేయనున్నారు. బడుల సేఫ్ అండ్ క్లీన్, విద్యార్థుల శ్రేయస్స

Read More

టెక్నాలజీపై పట్టు సాధిస్తేనే సక్సెస్ : శ్రీధర్ బాబు

విద్యార్థులు నిరంతరం కొత్త విషయాలు నేర్చుకోవాలి: శ్రీధర్ బాబు టీశాట్ రాష్ట్ర స్థాయి  పోటీల్లో విజేతలకు బహుమతుల ప్రదానం హైదరాబాద్​, వెలు

Read More

కాశ్మీర్ యాత్రలో గుండెపోటుతో యువకుడు మృతి.. వరంగల్ జిల్లా మట్టెవాడకు చెందిన మామిడి విశాల్

కాశీబుగ్గ, వెలుగు: కాశ్మీర్ యాత్రకు వెళ్లిన యువకుడు గుండెపోటుతో మృతిచెందాడు. వరంగల్ జిల్లా మట్టెవాడకు చెందిన మామిడి విశాల్(29), కొందరు కాలనీవాసులతో కల

Read More

కాళేశ్వరం పేరుతో 1.20 లక్షల కోట్లు గంగపాలు..రాముడి పేరుతో రాజకీయం చేస్తున్న బీజేపీ : టీపీసీసీ ప్రెసిడెంట్‌‌ మహేశ్‌‌గౌడ్‌‌

  నిజామాబాద్, వెలుగు : బీఆర్‌‌ఎస్‌‌ సర్కార్‌‌ కాళేశ్వరం పేరుతో రూ. 1.20 లక్షల కోట్లను గోదావరి నదిలో పోసిందని ట

Read More

వాయిదాపడ్డ ఫార్మసీ పరీక్షల నిర్వహణకు సర్కారు గ్రీన్ సిగ్నల్

ప్రపోజల్స్ పంపాలని జేఎన్‌‌టీయూకు శ్రీదేవసేన ఆదేశం  హైదరాబాద్, వెలుగు: ప్రైవేటు కాలేజీల మేనేజ్‌‌మెంట్ల సమ్మె కారణంగా వ

Read More

ఢిల్లీ పేలుడు ఎఫెక్ట్..సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో తనిఖీలు

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌‌‌‌‌‌‌‌లో.. ముమ్మర తనిఖీలు పద్మారావునగర్​,వెలుగు: ఢిల్లీలోని ఎర్రకోటలో ఇట

Read More

బొందలపల్లిలో మటన్‌‌ బొక్క గొంతులో ఇరుక్కుని వ్యక్తి మృతి

    నాగర్‌‌కర్నూల్‌‌ జిల్లా బొందలపల్లిలో ఘటన నాగర్‌‌కర్నూల్‌‌ టౌన్‌‌, వెలుగు : మటన

Read More

మంత్రి కొండా సురేఖపై కేసు వెనక్కి తీసుకున్న నాగార్జున

బషీర్​బాగ్, వెలుగు: మంత్రి కొండా సురేఖపై దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసును సినీ నటుడు అక్కినేని నాగార్జున ఉపసంహరించుకున్నారు. నాగచైతన్య-సమంత విడాకుల

Read More

నింబోలి అడ్డలో భయపెట్టిన కారు.. బాంబులు ఉన్నాయేమోనని స్థానికుల భయాందోళన

రైల్వే బ్రిడ్జి కింద అడ్డంగా పార్క్​ చేసి వెళ్లిన వ్యక్తి     బాంబు స్క్వాడ్ బృందాల తనిఖీ ఏమీ లేదని తేలడంతో ఊపిరి పీల్చుకున్న జన

Read More

టెన్త్ ఎగ్జామ్ ఫీజు గడువు 20 వరకు పెంపు

హైదరాబాద్, వెలుగు: వచ్చే ఏడాది మార్చిలో జరిగే టెన్త్  పబ్లిక్  పరీక్షల ఎగ్జామ్  ఫీజు గడువును ప్రభుత్వ పరీక్షల విభాగం పొడిగించింది. ఎలాం

Read More

బొగ్గు ఉత్పత్తి, రెవెన్యూలో రాజీ పడొద్దు : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

ప్రత్యేక కార్యాచరణతో  లక్ష్యాన్ని సాధించాలి: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి న్యూఢిల్లీ, వెలుగు: గతేడాది బొగ్గు రంగం గణనీయమైన ప్రగతిని నమోదు చే

Read More

ప్రజల పక్షాన పోరాటం చేసిన ‘కాళోజీ’ : అంపశయ్య నవీన్‌‌

 కేంద్ర సాహిత్య పురస్కార గ్రహీత అంపశయ్య నవీన్ హనుమకొండ, వెలుగు : కాళోజీ నారాయణరావు ప్రజల పక్షాన నిలబడేవారని కేంద్ర సాహిత్య పురస్కార గ్రహీ

Read More