తెలంగాణం
శంషాబాద్ కు పే..ద్ద కార్గో విమానం..ఆంటోనోవ్ ఏఎన్124 రుస్లాన్ ల్యాండింగ్
శంషాబాద్, వెలుగు: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రపంచంలోని అతిపెద్ద కార్గో విమానాల్లో ఒకటైన ఆంటోనోవ్ ఏఎన్124 రుస్లాన్ ల్యాండయ్యింది. రుస్లాన్అం
Read Moreజూబ్లీహిల్స్లో హస్తం హవా: నాలుగు రౌండ్లు ముగిసేసరికి కాంగ్రెస్కు 10 వేల ఓట్ల ఆధిక్యం
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుతోంది. రౌండ్ రౌండ్కు ఆధిక్యాన్ని భారీగా పెంచుకుంటూ పోతుంది. పోస్టల్
Read Moreసింగరేణికి జాతీయ అవార్డు
పురస్కారాన్ని స్వీకరించిన సీఎండీ ఎన్. బలరామ్ హైదరాబాద్, వెలుగు: దేశవ్యాప్తంగా నిర్వహించిన స్వచ్ఛత స్పెషల్ క్యాంపెయిన్ 5.0 కార్యక్రమంలో సింగర
Read Moreక్వాలిటీ బొగ్గుతోనే సింగరేణికి మనుగడ : ఎన్.రాధాకృష్ణ
కోల్బెల్ట్, వెలుగు: వినియోగదారులకు క్వాలిటీ బొగ్గును సప్లై చేసినప్పుడే పోటీ మార్కెట్లో సింగరేణికి మనుగడ ఉంటుందని మందమర్రి ఏరియా జీఎం ఎన్.రాధాకృష్ణ అ
Read Moreబీసీ రిజర్వేషన్ల కోసం ఐదు లక్షల మందితో సభ ..గెస్ట్గా ప్రధాని మోదీని పిలుస్తాం..ఆర్.కృష్ణయ్య
బషీర్బాగ్, వెలుగు: బీసీ రిజర్వేషన్ల కోసం జనవరిలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఐదు లక్షల మంది బీసీలతో బహిరంగ సభ నిర్వహిస్తామని రాజ్యసభ సభ్యుడు ఆర
Read Moreమానకొండూర్ మండలంలో కరెంట్ వైర్లు తగిలి హార్వెస్టర్కు మంటలు..ఎకరం పొలం దగ్ధం
తిమ్మాపూర్(మానకొండూర్), వెలుగు: వరి కోస్తుండగా హార్వెస్టర్కు కరెంట్ వైర్లు తగిలి షార్ట్ సర్క్యూట్ అయి పొలం కాలిపోయిన ఘటన కరీంనగర్ జిల్లా మానక
Read Moreబాల్య వివాహ రహిత జిల్లాగా రాజన్నసిరిసిల్ల : ఎం.చందన
చైల్డ్ రైట్ ప్రొటెక్షన్ కమిషన్ మెంబర్ ఎం.చందన రాజన్న సిరిసిల్ల,వెలుగు: రాజన్నసిరిసిల్ల జిల్లాను బాల్య వివాహాల రహిత జిల్లాగా మార్చాలని స్
Read Moreడబ్బులు డిమాండ్ చేస్తే రౌడీ షీట్ ఓపెన్ చేయాలి : ప్రైవేట్ విద్యాసంస్థల యజమానులు
ప్రైవేట్ విద్యాసంస్థల యజమానులు హనుమకొండ, వెలుగు : ప్రైవేట్ విద్యాసంస్థలను టార్గెట్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తే వారిపై రౌడీ షీట్ ఓపెన్ చేయాలని
Read Moreనాగర్ కర్నూల్ జిల్లాలో పత్తి కొనుగోళ్లలో జాప్యంపై కలెక్టర్ ఆగ్రహం
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: జిల్లాలో పత్తి కొనుగోళ్లలో జాప్యం జరుగుతోందని కలెక్టర్ బదావత్ సంతోష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం తెల
Read Moreమన్ననూరులో రూ.2.70 కోట్లతో ఇంటిగ్రేటెడ్ హాస్టల్
అమ్రాబాద్, వెలుగు: మండలంలోని మన్ననూరు ప్రభుత్వ గిరిజన ఉన్నత పాఠశాల ఆవరణలో రూ.2.70 కోట్లతో ఇంటిగ్రేటెడ్ హాస్టల్ నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే చిక్
Read Moreఓరుగల్లు ప్రజల కల త్వరలో నెరవేరబోతోంది
ఎంపీ డాక్టర్ కడియం కావ్య ఖిలా వరంగల్ (మామునూరు), వెలుగు : విమానాశ్రయం నిర్మాణంతో త్వరలో ఓరుగల్లు ప్రజల కల నెరవేరబోతోందని ఎంపీ డాక్
Read Moreతాత సంరక్షణలో ఉన్న పిల్లలకు పాస్పోర్టు జారీ చేయండి : హైకోర్టు
అధికారులకు హైకోర్టు ఆదేశం పిల్లల ప్రయాణ హక్కును తండ్రి అడ్డుకోలేరని కామెంట్ హైదరాబాద్, వెలుగు: తల్లి చనిపోయిన పిల్లల బాగోగులు పట్టించుకోకుండ
Read Moreకడెం రిపేర్లకు రూ.కోటి...ఓ అండ్ ఎం కమిటీ ఆమోదం
హైదరాబాద్, వెలుగు: కడెం ప్రాజెక్టుకు మరమ్మతుల ప్రతిపాదనలకు ఇరిగేషన్ శాఖ ఓ అండ్ ఎం కమిటీ ఆమోదం తెలిపింది. కడెం ప్రాజెక్టు రిపేర్లకు కోటి రూపాయాల వ్య
Read More












