తెలంగాణం
డిసెంబరు 31 తర్వాత నిర్ణయం తీసుకోండి..బుద్వేలు భూముల వేలంపై హెచ్ఎండీఏకు హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం బుద్వేలు గ్రామంలోని సర్వే నెం.288/4లోని 4.19 ఎకరాల భూముల వేలానికి సంబంధించి డిసెంబ
Read Moreకారును ఢీకొట్టిన బైక్.. తల్లీకొడుకు మృతి.. వేర్వేరు చోట్ల మూడు ప్రమాదాలు..
మహబూబ్నగర్ జిల్లా కోయిలకొండ మండలంలో ఘటన మెదక్ జిల్లాలో బైక్ను ఢీకొట్టిన లారీ, తల్లి మృత
Read Moreప్రైవేట్ బస్సులో మంటలు..28 మంది ప్రాణాలు కాపాడిన డ్రైవర్
డ్రైవర్ అప్రమత్తతతో బయటపడ్డ 28 మంది ప్రయాణికులు హైదరాబాద్ నుంచి నెల్లూరు వెళ్తుండగా నల్గొండ జిల్లాలో ఘటన చిట్య
Read Moreఆధ్యాత్మికం : మనిషికి సుఖ శాంతులు ఎలా వస్తాయి..
ప్రతి మనిషి బతికినంత సుఖ శాంతులతో జీవించాలని కోరుకుంటాడు. వాటికోసం ఇతరులను కూడా ఇబ్బంది పెట్టే కలియుగంలో ప్రస్తుతం మానవాళి జీవిస్తుం
Read Moreక్రికెట్ బెట్టింగ్ తో అప్పులు.. యువకుడు ఆత్మహత్య ..సంగారెడ్డి జిల్లా బీరంగూడ వద్ద ఘటన
రామచంద్రాపురం, వెలుగు : క్రికెట్ బెట్టింగ్ కారణంగా అప్పుల పాలైన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా బీరంగ
Read Moreసీఎం ప్రజావాణిని సందర్శించిన అధికారులు
ఇన్చార్జి చిన్నారెడ్డితో భేటీ హైదరాబాద్సిటీ, వెలుగు: మహాత్మా జ్యోతిబా పూలే ప్రజా భవన్ లో నిర్వహిస్తున్న సీఎం ప్రజావాణిని రాష్ట్రంలోని
Read Moreకరప్షన్ లో ఉత్తమ్కుమార్ రెడ్డి నంబర్ వన్ ..కమీషన్ల కోసమే కేంద్రీయ విద్యాలయానికి స్థలం ఇవ్వట్లే
నిజామాబాద్ ఎంపీ అర్వింద్ జగిత్యాల టౌన్, వెలుగు : అవినీతికి పాల్పడడంతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నంబర్&zw
Read Moreభయాందోళనకు గురిచేసిన చిరుత చనిపోయింది!
సిద్దిపేట జిల్లాలోని గొడుగుపల్లి వద్ద గుర్తించిన స్థానికులు పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చాకే మృతికి కారణాలు తెలుస్తాయన్న ఫారెస్ట్ ఆఫీసర్లు&nbs
Read Moreజూబ్లీహిల్స్లో పోలింగ్ 48.49శాతం..గతం కంటే ఓటింగ్శాతం ఎక్కువే
2023 (47.58%) కన్నా ఒక శాతం ఎక్కువ సాయంత్రం 6 గంటలకూ క్యూలైన్లో ఓటర్లు ఓటింగ్ శాతం ఇంకాస్త పెరిగే చాన్స్ ఎంత అవగాహన కల్పించినా
Read Moreశాయంపేట వడ్ల స్కామ్లో మరో 13 మంది అరెస్ట్
ప్రధాన నిందితుడు శ్రీనివాస్తో పాటు కుటుంబసభ్యులు... బంధువులను అదుపులోకి తీసుకున్న పోలీసులు గతంలోనే ఏడుగురు అరెస్ట్&zwnj
Read Moreసుపారీ పేరిట రూ. 63 లక్షలు వసూలు ..ఇద్దరి అరెస్ట్ చేసిన నల్లగొండ జిల్లా పోలీసులు
నకిరేకల్, వెలుగు: భూ వివాదాన్ని సాకుగా చూపు తూ సుపారి పేరిట ఓ వ్యక్తిని బెదిరించి భారీగా డబ్బులు వసూలు చేసిన ఇద్దరు నిందితులను నల్లగొండ పోలీసులు
Read Moreకాలేజీ పక్కన చెత్తకు నిప్పు.. పొగతో స్టూడెంట్లకు అస్వస్థత.. కరీంనగర్ లో ఘటన
కరీంనగర్ క్రైం, వెలుగు : కాలేజీ పక్కన చెత్తను తగులబెట్టడంతో వెలువడిన పొగ కారణంగా ఆరుగురు స్టూడెంట్లు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన కరీంనగర్&
Read Moreట్రాఫిక్ నియంత్రణకు ‘మొబిలిటీ ప్లాన్’ ..ముసాయిదా విడుదల చేసిన హెచ్ఎండీఏ
హైదరాబాద్సిటీ, వెలుగు: గ్రేటర్ లో పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా ట్రాఫిక్నియంత్రణకు హెచ్ఎండీఏ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా హైదరాబాద్మెట
Read More












