తెలంగాణం
ఇవాళ్టి(అక్టోబర్ 29) నుంచి సోయా కొనుగోళ్లు.. 42 సెంటర్లు ఏర్పాటు చేసిన మార్క్ఫెడ్
రాష్ట్ర వ్యాప్తంగా 12 జిల్లాల్లోని 3.66 లక్షల ఎకరాల్లో సోయా సాగు 2.79 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని వ్య
Read Moreఅంతరాయం లేని విద్యుత్ సరఫరాకు చర్యలు
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మధిరలో విద్యుత్ రంగం ఆధునీకరణకు నాంది మధిర నియోజకవర్గంలో రూ. 27.76 కోట్లతో భూగర్భ విద్యుత్ కేబుల్ పనులకు శ
Read Moreనాడు పేల్చిన చోటే..నేడు కొత్త భవనం
ములుగులో జిల్లా కోర్టు నూతన భవనాలకు 1న శంకుస్థాపన 1993లో కోర్టులో బాంబు బ్లాస్ట్ ఇన్నాళ్లూ అద్దెభవనంలో నడుస్తున్న జిల్లా కోర్టు కొత్త భవన శం
Read Moreప్రారంభం కాని ఇండ్లపై కలెక్టర్ ఫోకస్
ఇందిరమ్మ ఇండ్లపై స్పెషల్ డ్రైవ్ జిల్లాలో ఇంకా షురూ కాని ఇండ్లు 5,398 కామారెడ్డి, వెలుగు : పేదల సొంతింటి కలను నెరవేర్చేందుక
Read Moreహక్కులు కల్పించి.. హద్దులు మరిచారు
ఒకే సర్వే నంబరులో రెవెన్యూ, ఫారెస్ట్ భూములు రెండేండ్ల కింద మూడు శాఖలతో కమిటీ ఏర్పాటు నేటికీ భూములకు హద్దులు ఖరారు చేయలే జగిత్యా
Read Moreఎడ్యుకేషన్, హెల్త్పై స్పెషల్ ఫోకస్
ఆకస్మిక తనిఖీలతో హల్చల్ ఉద్యోగ వాణి, యువవాణితో ప్రత్యేక ముద్ర యాదాద్రి కలెక్టర్గా హనుమంతరావుకు ఏడాది యాదాద్రి, వెలుగు: యాదా
Read Moreపత్తి రైతులకు.. కూలీ కష్టం సాగు పెరగడంతో పత్తి కూలీలకు పెరిగిన డిమాండ్
రూ.500 పలుకుతున్న కూలి ధర.. అయినా స్థానికంగా కొరత ఏపీ, కర్నాటక ప్రాంతం నుంచి కూలీలకు రప్పిస్తున్న రైతులు అదనంగా రవాణా చార్జీలు, ఇతర ఖర్చుల
Read Moreఆగం చేసిన అకాల వర్షం.. కొనుగోలు కేంద్రాల వద్ద తడిసిన ధాన్యం
నేలకొరిగిన వరి పైరు మెదక్, సంగారెడ్డి, గజ్వేల్, వెలుగు: అకాల వర్షం రైతులను ఆగమాగం చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో మెదక్ జిల్
Read Moreపత్తిపై మొంథా ఎఫెక్ట్.. తుపాన్ కారణంగా వర్షాలు
ఆదిలాబాద్లో నేడు పత్తి కొనుగోళ్లు బంద్ పత్తి ఏరడం ఆలస్యం.. రైతుల్లో ఆందోళన వాతావరణ పరిస్థితులతో 15 శాతం దాటుతున్న తేమ ఆద
Read Moreలొంగిపోయిన మావోయిస్టులను కాపాడుకుంటం: డీజీపీ శివధర్ రెడ్డి
మిగిలినోళ్లూ అజ్ఞాతం వీడాలి: డీజీపీ శివధర్ రెడ్డి తెలంగాణ నేతలు ఇంకా 64 మంది అజ్ఞాతంలో ఉన్నారని వెల్లడి &n
Read Moreతుమ్మిడిహెట్టి - సుందిళ్లకు సీఎం గ్రీన్సిగ్నల్..గ్రావిటీ ద్వారా 80 టీఎంసీల తరలింపు ప్రపోజల్కు ఓకే
అవసరమైన ప్రణాళికలు, అంచనాలు సిద్ధం చేయాలనిఅధికారులకు ఆదేశం సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీల రిపేర్ల బాధ్యత ఏజెన్సీలదేననిమరోసారి తేల్చి
Read Moreరంగంలోకి లిక్కర్ సిండికేట్లు!..ఒక్కో వైన్స్కు రూ. 50 లక్షల నుంచి రూ. కోటి వరకూ ఆఫర్
అప్లికేషన్ ఫీజు, రెండేండ్ల పాటు గుడ్విల్ ఇచ్చేందుకూ రెడీ లాటరీ ప్రక్రియ ముగియడంతో అన్ని జిల్లాల్లోనూ ఇద
Read Moreమహబూబ్ నగర్: ఘనంగా కురుమూర్తి స్వామి ఉద్దాల మహోత్సవం.. పోటెత్తిన భక్తజనం
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పేదల తిరుపతిగా పేరుగాంచిన కురుమూర్తి స్వామి జాతర ఘనంగా సాగుతోంది. మంగళవారం (అక్టోబర్ 28) ఉద్దాల మహోత్సవం నిర్వహించారు. ఉద్
Read More












