తెలంగాణం
రామగుండంలో 800 మెగావాట్ల పవర్ ప్లాంట్ను ప్రారంభించాలి : ఎమ్మెల్యే ఎంఎస్ రాజు కార్
గోదావరిఖని, వెలుగు: రామగుండం పట్టణంలో ఏర్పాటు చేయనున్న 800 మెగావాట్ల పవర్ ప్లాంట్ను వెంటనే ప్రారంభించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ఎమ్మెల్యే ఎ
Read Moreపవిత్ర మాసం 2025... కార్తీకమాసం వచ్చేసింది.. పండుగల వివరాలు ఇవే..!
హిందువులు ఎంతో పవిత్రంగా భావించే కార్తీకమాసం ఈ ఏడాది ( 2025) అక్టోబర్ 22 నుంచి ప్రారంభమైంది. కార్తీక మాసం తదుపరి వచ్చే అమావాస
Read Moreఅలంపూర్ నియోజకవర్గంలో మూడు మున్సిపాలిటీలకు రూ.45 కోట్లు
అలంపూర్, వెలుగు: అలంపూర్ నియోజకవర్గంలోని మూడు మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు రూ.45 కోట్ల నిధులు మంజూరయ్యాయి. అయిజ, వడ్డేపల్లి, అల
Read Moreనార్మల్ డెలివరీలపై దృష్టి పెట్టాలి : కలెక్టర్ సంతోష్
గద్వాల, వెలుగు: నార్మల్ డెలివరీలపై దృష్టి పెట్టాలని కలెక్టర్ సంతోష్ సూచించారు. మంగళవారం గట్టు మండల కేంద్రంలోని పీహెచ్సీని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు
Read Moreఉదండాపూర్ భూసేకరణలో.. అక్రమాలన్నీ బయటపెడతాం : జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
ఆర్ఆర్ యాక్ట్ కింద రూ.3.84 కోట్ల రికవరీకి చర్యలు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి జడ్చర్ల టౌన్, వెలుగు: ఉదండాపూర్ ప్రాజెక
Read Moreమరో రెండు గిన్నిస్ రికార్డులు సాధించిన గీతం పూర్వ విద్యార్థిని
రామచంద్రాపురం(పటాన్చెరు), వెలుగు: పటాన్చెరు పరిధిలోని గీతం డీమ్డ్ వర్సిటీ పూర్వ విద్యార్థిని శివాలి జోహ్రి శ్రీవాస్తవ మరో రెండు గిన్నిస్ వరల్డ్ &n
Read Moreపోలీస్ అమరుల త్యాగం చిరస్మరణీయం : కలెక్టర్ ప్రావీణ్య
సంగారెడ్డి టౌన్, వెలుగు: పోలీస్ అమరుల త్యాగాలు చిరస్మరణీయమని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. మంగళవారం సంగారెడ్డి పట్టణ
Read Moreఅర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లిస్తాం ..మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి
కూసుమంచి, వెలుగు : అర్హులైన ప్రతి పేద కుటుంబానికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి చెప్పారు. కూసుమంచి మండ
Read Moreవైద్య అధికారులు విధులు సక్రమంగా నిర్వహించకుంటే చర్యలు : కలెక్టర్ కె.హైమావతి
సిద్దిపేట రూరల్, వెలుగు: విధులు సక్రమంగా నిర్వహించకుంటే కఠిన చర్యలు తప్పవని, రెగ్యులర్ గా విధులకు హాజరుకాకుండా టూర్ వెళ్తున్నట్లుగా రిజిస్టర్ లో రాస్త
Read Moreతెలంగాణ రైజింగ్ - 2047 సిటిజన్ సర్వేలో అందరూ పాల్గొనాలి : కలెక్టర్ రాహుల్రాజ్
మెదక్ టౌన్, వెలుగు : తెలంగాణ రైజింగ్ - 2047 సిటిజన్ సర్వేలో అందరూ పాల్గొనాలని మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ రూపకల్పన
Read Moreచెన్నూర్ మండలంలో తాగునీటి సమస్యను పరిష్కరించిన మంత్రి, ఎంపీ
హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు చెన్నూర్, వెలుగు : మండలంలోని వెంకంపేట గ్రామం ఎస్సీ కాలనీలో బోరు మోటార్ చెడిపోయి తాగునీటి సమస్య ఏర్పడింది.
Read Moreఆదివాసీలందరికీ ఇండ్లు వచ్చేలా కృషి చేస్తా : ఎమ్మెల్యే అనిల్ జాదవ్
నేరడిగొండ, వెలుగు : ఆదివాసీలందరికీ ఇండ్లు వచ్చేలా కృషి చేస్తానని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తెలిపారు. మంగళవారం నేరడిగొండ మండలం చించోలి గ్రామంలో ఇందిరమ
Read Moreదండారీ ఉత్సవాలకు వందేండ్ల చరిత్ర : ఎమ్మెల్యే పాయల్ శంకర్
ఆదిలాబాద్, వెలుగు : ప్రతి ఏడాది దీపావళి పండగ సందర్భంగా ఆదివాసీలు జరుపుకునే దండారీ ఉత్సవాలకు వందేండ్ల చరిత్ర ఉందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఆదిలా
Read More












