తెలంగాణం
మొసళ్లు మింగాయా..? గోదావరి నదిలో గల్లంతైనపెద్దపల్లి జిల్లా యువకుని ఆచూకీపై గ్రామస్తుల అనుమానం..
పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఖాన్ సాయిపేట సమీపంలో యువకుడు గోదావరినది లో గల్లంతైన ఘటన గ్రామస్తులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. నదిలో మునిగిన వ్యవసాయ మ
Read Moreవిద్యార్థుల్లో సామాజిక బాధ్యత, న్యాయ అవగాహన పెరగాలి: మంత్రి వివేక్ వెంకటస్వామి
హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని అంబేద్కర్ లా కాలేజీలో విద్వత 2025 లా ఫెస్ట్ కి ముఖ్య అతిధిగా హాజరయ్యారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఇవాళ్టి ( అక్టోబర్ 13
Read Moreసేఫ్ రైడ్ ఛాలెంజ్ ప్రారంభించిన CP సజ్జనార్.. వాహనదారులకు కీలక పిలుపు
హైదరాబాద్: ఇటీవలే హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ సజ్జనార్ తన మార్క్ ప్రదర్శిస్తున్నారు. ఇందులో భాగంగానే
Read Moreజూబ్లీహిల్స్కు ఫస్ట్ నామినేషన్ పడింది: దాఖలు చేసిందో ఎవరో తెలుసా..!
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక కోసం గెజిట్ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. షెడ్యూల్ ప్రకారం 2025, అక్టోబర్ 13వ తేదీన నోటిఫికేషన్ రిలీజ్ చేశా
Read Moreకౌలు రైతుల పేరుతో మిల్లర్ల మాయ.. వేల కోట్ల లూటీ వెనక ఆధారాలు ఇవే
నెట్వర్క్, వెలుగు: రాష్ట్రంలో వడ్ల కొనుగోలు కేంద్రాలను అడ్డాగా చేసుకొని మిల్లర్లు నడిపిన భారీ స్కామ్ బయటపడింది. వడ్లు కొనకుండానే కొన్నట్లుగా రికార్
Read Moreఅంగన్వాడీల జీతాలు వెంటనే పెంచాలి : కరుణ కుమారి
మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నెరవేర్చాలి అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కరుణ కుమారి మంచిర్యాల, వెలుగు: అంగన్వాడీల జీత
Read Moreకార్మిక సమస్యలు పట్టించుకోని సంఘాలు : రాజారెడ్డి
సీఐటీయూ స్టేట్ ప్రెసిడెంట్ రాజారెడ్డి కోల్బెల్ట్, వెలుగు: సింగరేణి కార్మికుల ఓట్లతో గెలిచిన కార్మిక సంఘాలు వారి సమస్యల పరిష్కారాన్ని పట్టించ
Read Moreడీసీసీ పదవికి ఖానాపూర్ నేతల దరఖాస్తు
ఖానాపూర్, వెలుగు: నిర్మల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి ఖానాపూర్కు చెందిన పార్టీ సీనియర్ నాయకులు దరఖాస్తులు చేసుకున్నారు. ఖానాపూర్ కాంగ్రెస్
Read Moreతెలంగాణలో 360 మంది మిల్లర్లు 3 వేల కోట్లకు పైగా దోపిడీ
నెట్వర్క్, వెలుగు: రాష్ట్రంలో వడ్ల కొనుగోలు కేంద్రాలను అడ్డాగా చేసుకొని మిల్లర్లు నడిపిన భారీ స్కామ్ బయటపడింది. వడ్లు కొనకుండానే కొన్నట్లుగా రికార్
Read Moreఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల్లో దంచికొట్టిన వర్షం.. చేతికందిన పంట వర్షార్పణం
హైదరాబాద్: రాష్ట్రంలోని పలు జిల్లాలో భారీ వర్షం కురిసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ప్రభావంతో ఆదివారం (అక్టోబర్ 12) రాత్రి నుంచి ఉమ్మడి ఖమ్మం, వ
Read Moreబీసీ రిజర్వేషన్లపై స్టేకు వ్యతిరేకంగా నిరసన
మంచిర్యాల, వెలుగు: బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టేను వ్యతిరేకిస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో భక్త మార్కండేయ పద్మశాలి స్వచ్ఛంద సేవ సం
Read Moreపార్టీ బలోపేతానికే సృజన్ అభియాన్ : నరేశ్ కుమార్
ఏఐసీసీ అబ్జర్వర్ నరేశ్ కుమార్ కాగజ్ నగర్, వెలుగు: కాంగ్రెస్ను మరింత బలోపేతం చేసేందుకు సమర్థవంతమైన కార్యవర్గాన్ని సిద్ధం చేసేందుకు కార్యకర్తలు
Read Moreరేగొండ మండలం పాండవుల గుట్టల్లో పర్యాటకుల సందడి
ములుగు జిల్లా రామప్ప టెంపుల్, జయశంకర్ జిల్లా రేగొండ మండలం పాండవుల గుట్టల్లో ఆదివారం పర్యాటకులు సందడి చేశారు. రామప్పలో స్వామివారిని దర్శించుకుని, ఆలయ
Read More












