తెలంగాణం

హైదరాబాద్ లో ముసుగుదొంగల బీభత్సం.. గంటలోనే ఐదు ఇళ్లలో చోరీ..

హైదరాబాద్ లో ముసుగుదొంగలు బీభత్సం సృష్టించారు. గంట వ్యవధిలో ఐదు ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు దొంగలు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి వివరాలి

Read More

అందరి ఆమోదంతోనే డీసీసీ కొత్త అధ్యక్షులు : నారాయణ స్వామి

ఏఐసీసీ పరిశీలకుడు నారాయణ స్వామి నాగర్​కర్నూల్, వెలుగు: పార్టీ కోసం పని చేసే కార్యకర్తలు, నాయకుల  ఆమోదంతో ఏఐసీసీ అనుమతితో కొత్త డీసీసీ అధ్

Read More

విదేశాల్లో నారసింహుడి కల్యాణం పేరుతో డబ్బులు దండుకుంటున్నరు : కర్రె ప్రవీణ్

    యాదగిరిగుట్ట బీజేపీ అధ్యక్షుడు కర్రె ప్రవీణ్ యాదగిరిగుట్ట, వెలుగు: విదేశాల్లో లక్ష్మీనరసింహస్వామి కల్యాణం పేరుతో ఆలయ అధికారులు గ

Read More

కార్మికులకు శ్రమకు తగిన వేతనం ఇవ్వాలి : తుమ్మల వీరారెడ్డి

    సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి నల్గొండ అర్బన్, వెలుగు: మున్సిపల్ కార్మికులకు శ్రమకు తగిన వేతనం ఇవ్వాలని, కాంట్రా

Read More

సమ్మక్క జాతరకు సింగరేణి నిధులు.. రూ.2.94 కోట్లు కేటాయించిన సంస్థ

సహకారం అందిస్తున్న రామగుండం మున్సిపల్ కార్పొరేషన్, ఆర్ఎఫ్​సీఎల్  గోదావరిఖనిలోని జాతర ప్రదేశంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు గోదావరిఖని,

Read More

పెద్దపల్లి కలెక్టర్ కుల వివక్ష చూపుతున్నరు.. మంత్రి వివేక్ వెంకటస్వామికి అంబేద్కర్ సంఘం నాయకుల ఫిర్యాదు

గోదావరిఖని, వెలుగు: పెద్దపల్లి జిల్లాలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్.అంబేద్కర్ విగ్రహాల ఏర్పాటుకు కలెక్టర్​శ్రీహర్ష అడ్డుపడుతూ.. కుల వివక్ష చూపుతున్

Read More

ఎన్ఎండీసీ అభివృద్ధికి కృషి చేస్తా : మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

పాల్వంచ, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఉత్ప త్తి నిలిపివేసిన నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎండీసీ)ని పునరుద్ధరిస్తామని రెవ

Read More

భద్రాచలం సీతారామయ్యకు అభిషేకం, బంగారు పుష్పార్చన

భద్రాచలం, వెలుగు: భద్రాచలం సీతారామచంద్రస్వామి మూలవరులకు ఆదివారం గర్భగుడిలో పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. సుప్రభాతసేవ అనంతరం బాలబోగం నివేదించి మూలవ

Read More

శ్రీవారి ఆలయ నిర్మాణంతో ఖమ్మంకు కొత్త శోభ : కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

ఖమ్మం టౌన్, వెలుగు: కొత్తగా నిర్మించనున్న తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి దేవాలయ నిర్మాణం పూర్తయితే ఖమ్మం జిల్లా ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా మరింత అభివ

Read More

బీసీల రాష్ట్ర బంద్‌ను జయప్రదం చేయండి : బీసీ సంఘాల నాయకులు

టేకులపల్లి, వెలుగు : బీసీల రిజర్వేషన్ల అమలు కోసం నిర్వహిస్తున్న రాష్ట్ర బంద్‌ను జయప్రదం చేయాలని టేకులపల్లి మండల బీసీ సంఘాల నాయకులు పిలుపునిచ్చారు

Read More

కేంద్రమంత్రిగా ఉన్నంత మాత్రాన రిజర్వేషన్లపై నేనేం చేయగలను? : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

    సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా రాష్ట్రపతి కూడా ఏం చేయలేరు: కిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌

Read More

ఆందోళనొద్దు.. తిరిగి తీసుకొస్తం : హరీశ్ ఫోన్

జోర్డాన్​లో చిక్కుకున్న కార్మికులకు హరీశ్​ ఫోన్​ హైదరాబాద్, వెలుగు: జోర్డాన్​లో చిక్కుకున్న 12 మంది కార్మికులకు మాజీ మంత్రి, బీఆర్ఎస్​ఎమ్

Read More

ఎంపీ వంశీకృష్ణ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం

గోదావరిఖని, వెలుగు: అంతర్గాంలో ఎయిర్​పోర్టు ఏర్పాటుకు కృషి చేస్తున్న పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు కృతజ్ఞతలు తెలుపుతూ కాంగ్రెస్​లీడర్లు ఆదివారం గో

Read More