తెలంగాణం
ట్రిపుల్ ఆర్ పీడీగా వసంత్ నాయక్
హైదరాబాద్ , వెలుగు: ఆర్ అండ్ బీ చీఫ్ ఇంజనీర్ (సీఈ) వసంత్ నాయక్ కు పదోన్నతి కల్పిస్తూ ఆ శాఖ స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశ
Read Moreఏసీబీ కస్టడీలో మాజీ ఏడీఈ అంబేద్కర్
హైదరాబాద్, వెలుగు: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మణికొండ ఎలక్ట్రిసిటీ మాజీ ఏడీఈ (అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్) అంబ
Read Moreపెళ్లై నాలుగు నెలలు కూడా కాలే.. భార్యాభర్తలు గడ్డి మందు తాగిండ్రు.. జనగామ జిల్లాలో ఘటన
కొత్తగా పెళ్లైన జంట.. వివాహం పూర్తై ఇంకా నాలుగు నెలలు కూడా దాటలేదు. కానీ అప్పుడే జీవితాన్ని చాలించాలనుకున్నారు ఆ యువ దంపతులు. గడ్డిమందు తాగి ఆత్మహత్యక
Read Moreమిడ్డెమీల్స్ సరుకుల ట్రాకింగ్
రైస్, రాగి జావ పిండి డేటా యాప్లో అప్డేట్ పారదర్శకత కోసం అమల్లోకి తేవాలని స్కూల్ ఎడ్యుకేషన్ నిర్ణయం హైదరాబాద్, వెలుగు: రాష్ట్రం
Read Moreరాష్ట్రాన్ని ఆయిల్ పామ్ హబ్గా మార్చడమే లక్ష్యం : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్, వెలుగు: తెలంగాణను ఆయిల్ పామ్ సాగుకు హబ్గా తీర్చిదిద్దేందుకు రా
Read Moreరాష్ట్రంలో వచ్చే వారం నుంచే పత్తి కొనుగోళ్లు!
తుమ్మల చొరవతో తొలగిన ప్రతిష్టంభన.. రైతులకు ఊరట సీసీఐ, జిన్నింగ్ మిల్లర్లు, అధికారులతో మంత్రి ప్రత్యేక సమావేశం నిబంధనలపై జిన్నింగ్ మిల్లర్ల అభ్య
Read More3 నెలల్లో మరో 275 ఈవీ బస్సులు!
హైదరాబాద్లో ఇప్పటికే అందుబాటులో 265 సర్వీసులు భారం తగ్గించుకునేందుకు గ్రీఫ్ ఫీ వసూలుకు నిర్ణయం టికెట్లపై రూ.5 నుంచి రూ.10 భారం!
Read Moreహరీశ్వి పొలిటికల్ విజిట్స్ : మంత్రి వెంకట్రెడ్డి
ఎన్నికలు రాగానే పర్యటనలు మొదలు పెట్టిండు: మంత్రి వెంకట్రెడ్డి సనత్ నగర్ టిమ్స్ అక్టోబర్ 31న ప్రారంభిస్తామని వెల్లడి హైదరాబ
Read Moreఆర్ట్ గ్యాలరీని సమర్థంగా వినియోగించుకోవాలి
ఆర్ట్ గ్యాలరీ, సాంస్కృతిక కళాసారథి కార్యకలాపాలపై జూపల్లి సమీక్ష హైదరాబాద్, వెలుగు: ఆర్ట్ గ్యాలరీని సమర్థవంతంగా వినియోగించుకోవాలని, దాని నిర్వహ
Read Moreఎన్డీయే సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
పార్టీ నేతలకు బీజేపీ తమిళనాడు సహ ఇన్ఛార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి పిలుపు హైదరాబాద్, వెలుగు: కేంద్రంలోని ఎన్డీయే ప్రభ
Read Moreజూబ్లీహిల్స్ టికెట్ బీసీకే : మహేశ్ గౌడ్
ముగ్గురు మంత్రులు కూడా బీసీ నేతల పేర్లనే సిఫార్సు చేశారు: మహేశ్ గౌడ్ మీడియాతో చిట్ చాట్లో పీ
Read Moreఓటర్ కార్డుల పంపిణీపై ఈసీకి బీజేపీ ఫిర్యాదు : ఎంపీ రఘునందన్ రావు
కాంగ్రెస్ నేతల చేతుల్లోకి కార్డులు ఎలా వెళ్లాయని ఎంపీ రఘునందన్ రావు ప్రశ్న హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో
Read Moreఖర్గేకు రేవంత్ పరామర్శ.. హెల్త్ కండిషన్ను అడిగి తెలుసుకున్న సీఎం
బెంగళూరు: సీఎం రేవంత్ రెడ్డి సోమవారం (అక్టోబర్ 06) బెంగళూరుకు వెళ్లి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను పరామర్శించారు. ఇటీవల ఖర్గే అస
Read More











