మహాకాళి ఆలయంలో శుక్రవారం రుద్రహోమం నిర్వహించారు.ఈ హోమంలో 150 మందికి పైగా భక్తులు పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. – వెలుగు, పద్మారావునగర్