తెలంగాణం

ఓట్ చోరీకి వ్యతిరేకంగా సంతకాల సేకరణ :మీనాక్షి నటరాజన్

ప్రతి గ్రామంలో కనీసం 100 సంతకాలు సేకరించాలి:మీనాక్షి నటరాజన్ పీసీసీ చీఫ్​తో కలిసి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జూమ్ మీటింగ్ హ

Read More

ఉప్పల్ ప్రెస్ క్లబ్ లో కంప్యూటర్ల చోరీ

చిక్కినట్టే చిక్కి పరారైన దొంగ ఉప్పల్, వెలుగు: ఉప్పల్ ప్రెస్ క్లబ్​లో 7 కంప్యూటర్లు, సీసీటీవీ డివైస్​లు చోరీకి గురయ్యాయి. ప్రెస్ క్లబ్​నుంచి శ

Read More

లిమ్స్ హాస్పిటల్ ఔదార్యం.. నాలుగు అంబులెన్స్ల వితరణ

హైదరాబాద్ సిటీ, వెలుగు: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గానికి శంషాబాద్ లిమ్స్ హాస్పిటల్ యాజమాన్యం సుమారు రూ.50 లక్షల విలువ చేసే నాలుగు అంబులెన్స

Read More

అణగారిన వర్గాల గొంతుక కాకా వెంకటస్వామి: పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

 అణగారిన వర్గాల గొంతుకగా, సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన మహానేత కాకా అని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.  కే

Read More

ఆరెంజ్ అలర్ట్తో జంట జలాశయాలపై వాటర్బోర్డు ప్రత్యేక దృష్టి

ఉస్మాన్‌సాగ‌ర్ 4 గేట్లు, హిమాయ‌త్‌సాగ‌ర్ 1 గేట్ ఓపెన్ హైదరాబాద్​సిటీ, వెలుగు: వాతావరణ శాఖ ఆరేంజ్​అలర్ట్​తో మెట్రోవాటర

Read More

త్వరలో గోదావరి ఫేజ్ 2, 3 పనులు

ప్రారంభించాలని అధికారులకు వాటర్ బోర్డు ఎండీ ఆదేశం హైదరాబాద్​సిటీ, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్​కు ఎంతో ప్రతిష్టాత్మకమైన గోదావరి-2, 3 దశల పనులకు త

Read More

అక్టోబర్ 6న నుంచి అదనపు చార్జీలు

ఎలక్ట్రిక్ బస్సుల మౌలిక సదుపాయాల వ్యయాన్ని సమకూర్చుకోవడానికి సిటీ బస్సుల్లో అదనపు చార్జీలు విధించేందుకు ఆర్టీసీ ప్రతిపాదించగా, సెప్టెంబర్ 23న రాష్ట్ర

Read More

అక్టోబర్ 11న పాలమూరు వర్సిటీలో మెగా ప్లేస్మెంట్ డ్రైవ్

హైదరాబాద్, వెలుగు: మహబూబ్‌నగర్​లోని పాలమూరు  వర్సిటీలో ఈ నెల 11న  పురుష అభ్యర్థులకు ప్రత్యేకంగా మెగా క్యాంపస్ ప్లేస్‌మెంట్ డ్రైవ్

Read More

హైదరాబాద్ లో ఘనంగా దుర్గామాత విగ్రహాల నిమజ్జనోత్సవం

గ్రేటర్​లో 20 చోట్ల దుర్గామాత విగ్రహాల నిమజ్జనోత్సవం ఘనంగా జరిగింది. పీపుల్స్​ ప్లాజా వద్ద మేళతాళాలు, కోలాటాల నడుమ అమ్మవారి ఊరేగింపును భక్తులు వైభవంగా

Read More

గ్రేటర్లో వాయుకాలుష్యానికి చెక్!.. 2027 నాటికి 2,800 ఎలక్ట్రిక్ బస్సులు

క్లీన్​ అండ్​ గ్రీన్​ దిశగా ప్రజారవాణా వ్యవస్థ మౌలిక సదుపాయాల కల్పనకు సిటీ బస్సుల్లో అదనపు చార్జీలు ప్రజలు సహకరించాలని ఆర్టీసీ విజ్ఞప్తి హ

Read More

సానుభూతితో ప్రజలు ఓట్లేయరు : మంత్రి పొన్నం ప్రభాకర్

అభివృద్ధి చూసే వేస్తరు: మంత్రి పొన్నం ప్రభాకర్ జూబ్లీహిల్స్, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సానుభూతితో ప్రజలు ఓట్లు వేయరని, అభివృద్ధి చూసి

Read More

రంగారెడ్డి జిల్లా మంచాలలో ఘటన.. తాగడానికి పైసలు ఇయ్యలేదని తల్లిని చంపిన కొడుకు

రంగారెడ్డి జిల్లా మంచాలలో ఘటన ఇబ్రహీంపట్నం, వెలుగు: తాగడానికి పైసలు ఇయ్యలేదని ఓ కొడుకు తన తల్లిని దారుణంగా హత్య చేశాడు. రంగారెడ్డి జిల్లా మంచా

Read More

నా ఊపిరి ఉన్నంత వరకు అన్యాయం జరగనివ్వను: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

చిట్యాల, వెలుగు: తన ఊపిరి ఉన్నంత వరకు ట్రిపుల్  ఆర్  రైతులకు అన్యాయం జరగనివ్వనని మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి స్పష్టం చేశారు. శనివారం నల

Read More