తెలంగాణం

పెద్ద వాగు ఖాళీ.. వందల ఎకరాల్లో ఇసుక మేటలు

ఏపీలో వేల ఎకరాల్లో పంట పొలాల్లో పేరకుపోయిన ఇసుక అగ్రికల్చర్, విద్యుత్ శాఖలకు రూ.కోటి మేర నష్టం ఇరిగేషన్ శాఖకు రూ. 20కోట్లు కావాలి తాత్కాలిక ప

Read More

సాగు చేయని భూములకు రైతు భరోసా ఇయ్యొద్దు : రైతులు

ఐదు నుంచి పదెకరాల్లోపే అమలు చేయండి  రైతుబంధులా రాళ్లు రప్పలకు, వ్యవసాయేతర భూములు ఇవ్వొద్దు భూస్వాములకు కాకుండా చిన్నసన్నకారు రైతులకే ఇవ్వా

Read More

ప్రభాకర్ రావును 26న హాజరుపరచండి

  ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులకు నాంపల్లి కోర్టు ఆదేశం హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్  కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. విద

Read More

మిట్టపల్లిలో  రోడ్డు విస్తరణ లొల్లి

ఆర్వోబీ సర్వీస్ రోడ్డుపై అభ్యంతరాలు ఇండ్లు, ప్లాట్ల కు నష్టమంటున్న గ్రామస్తులు  గ్రామ సభను బహిష్కరించి ఆందోళన సిద్దిపేట, వెలుగు: 

Read More

తప్పుదోవ పట్టించిన.. పిటిషనర్‌‌‌‌‌‌‌‌కు హైకోర్టు రూ.10 వేల జరిమానా

హైదరాబాద్, వెలుగు: మేడ్చల్‌‌‌‌‌‌‌‌ జిల్లాకు చెందిన ఓ పిటిషనర్​హైకోర్టును తప్పుదోవ పట్టించాడు. ప్రగతినగర్‌

Read More

ఆ పాఠశాల ఆవరణలో రోడ్డుపై వివరణ ఇవ్వండి:హైకోర్టు

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌‌‌‌‌‌‌‌మెట్‌‌‌‌‌‌‌‌ మండలం కమ్మగూడ మండల

Read More

మాకు కావాలొక మెడికల్​ కంటైనర్ .. వైద్యం అందక తిప్పలు పడుతున్న నల్లమల చెంచులు

నాగర్​కర్నూల్, వెలుగు: వానాకాలంలో సీజనల్,​ విష జ్వరాల బారిన పడినా, ఏ రోగమొచ్చినా వైద్యం అందక నల్లమలలోని చెంచులు తిప్పలు పడుతున్నారు. కనీస వైద్య స

Read More

పార్కింగ్ ఫీజు వసూళ్లపై ఫోకస్ పెట్టండి: జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి

జీహెచ్ఎంసీ కమిషనర్ ​ఆమ్రపాలి ఆదేశం హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ లోని మల్టీప్లెక్స్, షాపింగ్ మాల్స్​లో పార్కింగ్ ఫీజు వసూళ్లపై ఫోకస్​పెట్టాలని జీ

Read More

లష్కర్ బోనాలకు 175 ప్రత్యేక బస్సులు

హైదరాబాద్/సికింద్రాబాద్, వెలుగు: సికింద్రాబాద్​ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలకు గ్రేటర్​ఆర్టీసీ175 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. సిటీలోని 24 ప్రాం

Read More

కాళేశ్వరం ఓ పనికిరాని ప్రాజెక్ట్

డిజైన్ చూసి ఎన్డీఎస్​ఏనే ఆశ్చర్యపోయింది: మంత్రి ఉత్తమ్ గత పాలకుల అతి తెలివి.. కాళేశ్వరంలో కనిపించింది ఐదేండ్లలో ఎత్తిపోసింది 65 టీఎంసీలే త్వర

Read More

రుణమాఫీ.. చరిత్ర గర్వించే రోజు... షర్మిల  

హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో రైతులకు కాంగ్రెస్  సర్కారు చేసిన రుణమాఫీ చరిత్ర గర్వించే రోజని ఏపీ పీసీసీ చీఫ్  వైఎస్  షర్మిల అన్నారు

Read More

జూలై 20,21న హైదరాబాద్లో ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు

సికింద్రాబాద్, వెలుగు: సికింద్రాబాద్​ రైల్వేస్టేషన్​లో జరుగుతున్న అభివృద్ధి పనుల కారణంగా ఈ నెల 20, 21 తేదీల్లో పలు ఎంఎంటీఎస్ రైళ్లను దక్షిణ మధ్య రైల్వ

Read More

గొర్రెల స్కామ్‌‌‌‌ కేసులో ఏపీ రైతుల విచారణ

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: గొర్రెల పంపిణీ స్కామ్‌‌‌‌లో ఏసీబీ అధికారులు సాక్షుల స్టేట్‌‌‌‌మెంట్

Read More