తెలంగాణం
అడిగిందేమిటి.. ఇచ్చిందేంది?: కేంద్ర బడ్జెట్ పై సీఎం అసంతృప్తి
‘కేంద్ర ప్రభుత్వానికి మనం అడిగింది ఏంటి? వాళ్లు ఇచ్చింది ఏంటి?’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో
Read Moreదేశ గతినే మార్చే అద్భుతమైన బడ్జెట్: కేంద్రమంత్రి బండి సంజయ్
హైదరాబాద్: దేశ గతినే మార్చే అద్భుతమైన బడ్జెట్ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. బడ్జెట్&zw
Read Moreతెలంగాణకు గుండు సున్నా.. కేంద్ర బడ్జెట్లో దమ్మిడీ విదిల్చని ఎన్డీఏ సర్కారు
రాష్ట్రంపై కరుణ చూపని కేంద్రం 1.65 లక్షల కోట్లతో ప్రతిపాదనలు పంపిన రాష్ట్ర ప్రభుత్వం బయ్యారం ఊసు లేదు.. ట్రిపుల్ ఆర్ ప్రస్తావన లేదు హైదరాబాద్
Read Moreమాఘ మాసం.. పండుగల మాసం... ఫిబ్రవరిలో ఏఏ పండుగలున్నాయంటే..
మాఘమాసం తెలుగు క్యాలండర్లో 11 వ నెల. హిందువులకు.. ఆధ్యాత్మికంగా కార్తీకమాసం ఎంత ముఖ్యమో.. మాఘ మాసానికి కూడా అంతటి ప్రాముఖ్యత ఉంది.
Read MoreCM రేవంత్ హనీమూన్ పీరియడ్ క్లోజ్... ఇకపై సిన్మానే: కేటీఆర్
హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ హనీమూన్ పీరియడ్ అయిపోయిందని.. ఇకపై సినిమా చూపిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. వికారాబాద్
Read Moreబడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం.. పార్లమెంట్లో కేంద్రాన్ని నిలదీస్తాం: CM రేవంత్
హైదరాబాద్: కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని.. దీనిపై పార్లమెంట్లో కేంద్రాన్ని నిలదీస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 2025-202
Read Moreచెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిభద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటన
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పర్యటించారు. ఎమ్మెల్యే నాగరాజుతో కలిసి ప్రముఖ డాక్టర్ గోపినాథ్ ఇంట్లో
Read Moreతెలుగు కోడలు నిర్మలమ్మకు.. తెలంగాణపై ప్రేమ లేదు.. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు గాడిద గుడ్డు
తెలుగింటి కోడలు.. కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ వరుసగా 8వసారి బడ్జెట్ ప్రవేశపెట్టారు. తెలుగు కోడలైనా కాని.. తెలంగాణ ప్రేమ చూపలేదని టీపీసీస చీఫ
Read Moreమరీ ఇంత అన్యాయమా..? కేంద్ర బడ్జెట్లో తెలంగాణ ఏం ఆశించింది..? కేంద్రం ఏం చేసింది..?
హైదరాబాద్: కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు మరోమారు గుండు సున్నా దక్కింది. 2024 మాదిరిగానే 2025 కేంద్ర బడ్జెట్లో కూడా తెలంగాణకు మరోసారి నిరాశే మిగిలింది.
Read Moreఓట్ బ్యాంక్ బడ్జెట్.. 8 మంది బీజేపీ ఎంపీలున్నా నో యూజ్: MP వంశీ
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు నిధులు కేటాయించకుండా మోడీ సర్కార్ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిందని పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ గడ్డం వంశీ
Read Moreరాజేంద్రనగర్ లో ఫుట్ పాత్ ఆక్రమణలు తొలగింపు
రాజేంధ్రనగర్ లో జీహెచ్ఎంసీ అధికారులు ఫుట్ పాత్లపై ఆక్రమణలను తొలగిస్తున్నారు. మైలార్ దేవ్పల్లి డివిజన్ దుర్గానగర్ లో పుట్పాత్ ప
Read Moreఫిబ్రవరి 3 వసంత పంచమి.. సరస్వతి దేవికి సమర్పించాల్సిన నైవేద్యాలు ఇవే..
మాఘ మాసంలో శుక్లపక్షం పంచమి తిథి నాడు వసంత పంచమి పండుగను నిర్వహించుకుంటారు. ఆరోజున పిల్లలు అందరూ సరస్వతి దేవిని పూజిస్తారు. చదువుల తల్లి .. సరస్
Read MoreUnion Budget 2025: బడ్జెట్ సమావేశాల నుండి విపక్షాల వాకౌట్
శనివారం ( ఫిబ్రవరి 1, 2025 ) లోక్ సభలో కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. మోడీ 3.0లో ఇదే తొలి పూర్తి స్థాయి బడ్జెట్. మం
Read More












