తెలంగాణం

 అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేయాలి.. ఆసిఫాబాద్‌ కలెక్టరేట్ ఎదుట రైతులు ధర్నా

ఆసిఫాబాద్, వెలుగు: అర్హులైన రైతులందరికీ వెంటనే రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం కలెక్టరేట్ ఎదుట టీఏజీఎస్ (తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం) అధ్వర్య

Read More

ఫీల్డ్ వెరిఫికేషన్ త్వరగా పూర్తి చేయాలి : కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు

 బాల్కొండ, వెలుగు :  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఆహార భద్రత, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ల జాబితా ఫీల్డ్ వెరిఫికేషన్ ప్రక్ర

Read More

 ఎస్ఆర్పీ3 గని ఉద్యోగులు రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలి : మేనేజర్ వెంకట్రావ్ 

నస్పూర్, వెలుగు: ప్రమోషన్ తో మరింత బాధ్యత పెరుగుతుందని ఎస్ఆర్పీ3 గని మేనేజర్ వెంకట్రావ్ అన్నారు. శుక్రవారం గనిపై జరిగిన కార్యక్రమంలో 2024 వార్షిక సంవత

Read More

బ్యాంకుల వద్ద సీసీ కెమెరాలు తప్పనిసరి : ఎస్పీ ఉదయ్​కుమార్​రెడ్డి

ఎస్పీ ఉదయ్​కుమార్​రెడ్డి మెదక్​టౌన్​, వెలుగు: బ్యాంకుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఎస్పీ ఉదయ్​కుమార్​రెడ్డి సూచించారు. శుక్రవారం ఆయ

Read More

గ్రామాల సమగ్ర అభివృద్ధే మా లక్ష్యం : గూడెం మహిపాల్ రెడ్డి

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి  జిన్నారం, వెలుగు: గ్రామాల సమగ్ర అభివృద్ధే తమ లక్ష్యమని ఎమ్మెల్యే గూడెం మహిపాల్​రెడ్డి అన్నారు. శుక్రవారం

Read More

పోలీసులు క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలవాలి : వరంగల్‍ సీపీ అంబర్‍ కిషోర్‍ ఝా

    పోలీస్‍ స్పోర్ట్స్​మీట్ ప్రారంభం వరంగల్‍, వెలుగు: క్రీడల్లో గెలుపోటములు ముఖ్యం కాదని.. క్రీడాకారుల ప్రతిభ ఏంటో చూడా

Read More

అక్రమ లే ఆఫ్ ను రద్దు చేయాలి

సీఐటీయూతో కలిసి  కలెక్టరేట్ ఎదుట ధర్నా సంగారెడ్డి టౌన్ ,వెలుగు: కొండాపూర్ మండలంలోని యూబీ కంపెనీ యాజమాన్యం ఉత్పత్తిని నిలిపివేసి లే ఆ

Read More

కొత్తకొండ గ్రామంలో ఘనంగా వీరభద్రుడికి త్రిశూల స్నానం

    నేడు అగ్ని గుండాల నిర్వహణ భీమదేవరపల్లి, వెలుగు: హనుమకొండ  జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ గ్రామంలో వీరభద్రస్వామి బ

Read More

ఆటో డ్రైవర్లకు ముద్రలోన్లు మంజూరు చేయాలి

జోగిపేట, వెలుగు: ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం ముద్రలోన్లు​మంజూరు చేయాలని భారత్ ప్రైవేట్ ట్రాన్స్​పోర్ట్​మజ్దూర్ సంఘ్ జాతీయ ప్రధాన కార్యదర్శి రవిశంకర్ అల్ల

Read More

డాక్టర్లు నిత్యం అందుబాటులో ఉండాలి : కలెక్టర్​ రిజ్వాన్ ​బాషా షేక్

స్టేషన్​ఘన్​పూర్, వెలుగు: ప్రభుత్వం ప్రజారోగ్య సంరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో  డాక్టర్లు 24 గంటలు అందుబాటులో ఉండాలని

Read More

డ్వాక్రా డబ్బులు స్వాహా : రూ.2.40 లక్షలు సొంతానికి వాడుకున్న బ్యాంకు మిత్ర

రూ.2.40 లక్షలు సొంతానికి వాడుకున్న బ్యాంకు మిత్ర  రామాయంపేట, వెలుగు: ఫ్రాడ్​ చేస్తున్న బ్యాంకు మిత్ర మాకొద్దని రామాయంపేట మండలం దామర చెర్వ

Read More

అన్నారం షరీఫ్‌లో భక్తి శ్రద్ధలతో గంధం ఊరేగింపు

పర్వతగిరి, వెలుగు: వరంగల్​ జిల్లా పర్వతగిరి మండలం అన్నారంలో ఉర్సు ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో ముజావార్లు, ముస్లిం మతపెద్దలు యాకూ

Read More

అర్హులందరికీ సంక్షేమ పథకాలు : మనుచౌదరి

కలెక్టర్ మనుచౌదరి సిద్దిపేట, వెలుగు: అర్హులందరికీ  సంక్షేమ పథకాలు అందించడానికి అధికార యంత్రాంగం క్షేత్ర స్థాయిలో సర్వే నిర్వహిస్తోందని కల

Read More