తెలంగాణం

ఢిల్లీలో ధర్నా అట్టర్ ఫ్లాప్ .. దీక్షకు కూతవేటు దూరంలో ఉన్నా రాహుల్ రాలే: హరీశ్‌‌రావు

హైదరాబాద్, వెలుగు:  బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ఢిల్లీలో రేవంత్‌‌రెడ్డి బ్యాచ్ ధర్నా డ్రామా ఆడిందని, అదికూడా అట్టర్​ ఫ్లాప్​ అయిందని

Read More

ఢిల్లీలో ధర్నాలో పాల్గొన్న ఎమ్మెల్యే వినోద్

బెల్లంపల్లి, వెలుగు: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కోరుతూ టీపీసీసీ ఆధ్వర్యంలో ఢిల్లీ జంతర్​ మంతర్ వద్ద జరిగిన మహాధర్నాలో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినో

Read More

మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి : కలెక్టర్ రాజర్షి షా

ఆదిలాబాద్​టౌన్, వెలుగు: మహిళల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికాభివృద్ధి సాధించాలని ఆదిలాబాద్​కలెక్టర్​ రాజర్ష

Read More

టీచర్లు లేరు.. పాఠాలు చెప్పేదెవరూ?... నిర్మల్ జిల్లా సాంగ్విలో స్టూడెంట్స్, పేరెంట్స్ ఆందోళన

కుభీర్, వెలుగు: స్కూల్​లో చదువు చెప్పేందుకు టీచర్లు లేకపోతే, ఎవరూ చెబుతారంటూ..?  పేరెంట్స్ ఆందోళనకు దిగారు. నిర్మల్​జిల్లా కుభీర్ మండలం సాంగ్వి గ

Read More

తల్లిపాలే బిడ్డకు ఇచ్చే మొదటి టీకా : డాక్టర్ కళావతి బాయి

ఖమ్మం డీఎంహెచ్​వో కళావతి బాయి తల్లాడ, వెలుగు : తల్లి ఇచ్చే మొదటి పాలే బిడ్డకు మొదటి టీకాగా ఉపయోగపడుతుందని ఖమ్మం ఆరోగ్యశాఖ ఆఫీసర్ డాక్టర్  

Read More

ఏటీసీ కోర్సులతో యువత ఉపాధికి భరోసా : కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

 ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఖమ్మం టౌన్, వెలుగు : ఏటీసీ కోర్సులతో యువతకు ఉపాధి భరోసా లభిస్తుందని, జిల్లాల్లోని నిరుద్యోగులు ఈ అవకాశ

Read More

భద్రాచలం రామయ్యకు పవిత్రారోపణం

సహస్రధారలతో ప్రత్యేక స్నపనం శాస్త్రోక్తంగా పవిత్రోత్సవాలు భద్రాచలం, వెలుగు : భద్రాచలం సీతారామచంద్రస్వామిదేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న

Read More

ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందించాలి : కలెక్టర్ జితేశ్

భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్​ జితేశ్​  ములకలపల్లి, వెలుగు : ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందించాలని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్​

Read More

పెండింగ్ జీతాలు , బిల్లులు చెల్లించాలి

మధ్యాహ్న భోజన కార్మికుల ఆందోళన బషీర్​బాగ్, వెలుగు: లక్డీకాపూల్​లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. జిల్లాల నుంచి

Read More

సైబర్ నేరాలపై.. ఒక్క రోజే 577 అవగాహన కార్యక్రమాలు

సైబర్ జాగృతా దివస్' పేరిట సీఎస్‌బీ నిర్వహణ హైదరాబాద్, వెలుగు: సైబర్ నేరాల నియంత్రణ కోసం ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించే ప్రయత్నాలను

Read More

18 కోర్సుల్లో ఐటీఐ అడ్మిషన్లు

ముషీరాబాద్, వెలుగు: ఆర్టీసీ క్రాస్ రోడ్​లోని ముషీరాబాద్ ప్రభుత్వ ఐటీఐ కాలేజీలో 18 కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నాయని ప్రిన్సిపాల్ రాధాకృష్ణమూర్తి తెల

Read More

పోలీసులపై ప్రజల్లో నమ్మకం పెరగాలి : డీజీపీ జితేందర్

క్రైమ్ రివ్యూ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో డీజీపీ హైదరాబాద్, వెలు

Read More

బీజేపీ హటావో.. బీసీ రిజర్వేషన్లు బచావో..బీసీ వ్యతిరేక పార్టీని భూ స్థాపితం చేసేందుకు ఈ ధర్నా: జాజుల

న్యూఢిల్లీ, వెలుగు: బీసీ వ్యతిరేక బీజేపీని భూ స్థాపితం చేసేందుకు ఈ మ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zwn

Read More