
తెలంగాణం
కిడ్నాపైన నా భార్యను రక్షించకపోతే .. పీఎస్ ముందు సూసైడ్ చేసుకుంట
మాక్లూర్ ఎంపీటీసీ భర్త హెచ్చరిక అవిశ్వాస తీర్మానం కోసమే అపహరించారని ఆరోపణ మాక్లూర్, వెలుగు : తన భార్యను కిడ్నాప్ చేసి పది రోజు
Read Moreఅప్పుల బాధతో యువ రైతు ఆత్మహత్య
మహాముత్తారం, వెలుగు : అప్పుల బాధతో ఓ యువ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలో జరిగింది. బోర్లగూడెం గ్రా
Read Moreగ్యారంటీల అమలు ఎప్పుడనేది అసెంబ్లీలో సీఎం చెబుతారు: షబ్బీర్ అలీ
విద్యుత్, ఇరిగేషన్, ఆర్థిక స్థితిపై అసెంబ్లీలో మూడురోజులు చర్చ మీడియా సమావేశంలోషబ్బీర్ అలీ వెల్లడి వీలైనంత త్వరగా నామినేటెడ్ పోస్
Read Moreకలెక్టర్ రావాలంటూ..ప్రజావాణిలో ధరణి బాధితుడి ధర్నా
నాగర్కర్నూల్ కలెక్టరేట్లో బైఠాయింపు గంట సేపు కూర్చున్నా ఒక్క అధికారీ పట్టించుకోలే నిరాశగా వెళ్లిపోయిన బాలస్వామి నాగర్ కర్నూల్, వ
Read Moreడిసెంబర్ 22న ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వం క్రిస్మస్ వేడుకలు
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్22న ఎల్బీ స్టేడియంలో నిర్వహించే క్రిస్మస్ వేడుకలలో సీఎం ఎ.రేవంత్ రెడ్డి పాల్గొననున్నారని రాష్ట్ర క్
Read Moreనాపై నమోదైన ఎస్సీ, ఎస్టీ కేసు కొట్టేయండి
హైదరాబాద్, వెలుగు: మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్
Read Moreపాత పథకాల పరిస్థితేంది?..ఎన్నికల ముందు అడ్డగోలుగా సాంక్షన్లు
దళితబంధు, గృహలక్ష్మి, బీసీ బంధు స్కీంల కింద లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ బీఆర్ఎస్ కార్యకర్తలకూ ఇచ్చారనే ఆరోపణలు ‘డబుల్ ఇండ
Read Moreమహబూబాబాద్జిల్లాలో వడ్ల రాసులతో కిక్కిరిసిన మార్కెట్
మహబూబాబాద్జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో సోమవారం రికార్డు స్థాయి వడ్ల కొనుగోళ్లు జరిగాయి. వడ్ల రాసులతో మార్కెట్ పరిసరాలు కిక్కిరిశాయి. కవర్ షెడ
Read Moreకాళేళ్వరంపై విచారణ రిటైర్డ్ జడ్జితోనా.. సీవీసీతోనా?
సమాలోచనలు చేస్తున్నరాష్ట్ర ప్రభుత్వం జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు సాధ్యం కాదని అంచనా మాజీ సీఎం, ఓ మంత్రి సహా 33 మంది అధికారులపై విచారణ జరిపించాలన
Read Moreలంచం తీసుకుంటూ..ఏసీబీకి చిక్కిన తండ్రీ కొడుకులు
బెనిఫిట్స్ కోసం రూ.30 వేలు డిమాండ్ చేసిన లేబర్ ఆఫీసర్ రూ.25 వేలు తీసుకుంటూ పట్టుబడిన కొడుకు నిర్మల్, వెలుగు : లేబర్ ఆఫీసరైన తండ్రి బెని
Read Moreమేడిగడ్డకు రిపేర్లు చేయకుంటే ఊరుకోం.. అది మీ బాధ్యతే: ఉత్తమ్
ప్రధాన బ్యారేజీ నిర్మాణంలో ఇంత నాసిరకం పనులా? బ్యారేజీ కుంగడానికి కారణమైన వారిని వదలబోమని హెచ్చరిక ఎల్అండ్టీ సంస్థ ప్రతినిధులతో సెక్రటేరియెట్
Read Moreమల్యాల మండలాల్లో కుక్కల దాడిలో ఏడుగురికి గాయాలు
చందుర్తి, వెలుగు : రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి, మల్యాల మండలాల్లో సోమవారం పిచ్చి కుక్కలు రెచ్చిపోయాయి. ఏడుగురిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. చం
Read Moreప్రజావాణి స్టేట్ నోడల్ అధికారిగా ఐఏఎస్ దాసరి హరిచందన
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం మరో ఇద్దరు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఆయుష్ డైరెక్టర్ దాసరి హరిచందనను మున్సిపల్ అడ్మినిస్ర్టేషన్ డైరెక్ట
Read More