తెలంగాణం
బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే రాష్ట్ర ఖజానా ఖాళీ : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో వివిధ శాఖల నిధులను ఇష్టానుసారంగా ఖర్చు చేయడంతో రాష్ట్రం లోని ఖజానా ఖాళీ అయిందని విమర్శించారు చెన్నూర్ కాంగ్రెస్ ఎమ్మెల
Read Moreఅరబిందో కోసమే బీఆర్ఎస్ సైలెంట్ : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
ఖమ్మం: లిక్కర్ స్కాంలో సహకరించిన అరబిందో గ్రూపు కోసమే సింగరేణి గనుల కేటాయింపు వేలంపాటలో గత సర్కారు పాల్గొనలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించ
Read More11 లక్షల మంది పిల్లలకు డీ వార్మింగ్ టాబ్లెట్స్ వేస్తం: మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్; జూన్ 20 నుంచి ఈ నెల 27 వరకు హైదరాబాద్ లో ఉన్న 11 లక్షల 77 వేల మంది పిల్లలకు నులిపురుగుల నివారణ కార్యక్రమం ద్వారా టాబ్లెట్స్ (డీ వార్మింగ్ ట
Read Moreకారు దిగేద్దాం! .. 10 మంది ఎమ్మెల్సీల రహస్య భేటీ
హైదరాబాద్: పది మంది ఎమ్మెల్సీలు కారు దిగేందుకు రెడీ అయిపోయారని తెలుస్తోంది. ఇటీవలే గచ్చిబౌలిలోని ఓ ఎమ్మెల్సీ నివాసంలో రహస్యంగా భేటీ అయినట్టు తెలుస్తోం
Read Moreఅంతా మీ ఇష్టమేనా.. అధికారులపై మంత్రి జూపల్లి సీరియస్
హైదర్గూడలోని పర్యాటక భవన్ను రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. హాజరు పట్టిక&zwn
Read Moreహైదరాబాద్ సిటీలో పట్టపగలు.. బంగారం షాపు దోపిడీ
హైదరాబాద్ సిటీలో పట్టపగలు అంటే జనం ఎలా తిరుగుతారు.. నిత్యం రద్దీగానే ఉంటాయి రోడ్లు.. అలాంటి ఏరియాల్లో మేడ్చల్ కూడా ఒకటి.. అలాంటి ప్రాంతంలో.. పట్ట పగలు
Read Moreరాష్ట్ర ప్రయోజనాలకు బీజేపీ, బీఆర్ఎస్ ఎంపీలు అడ్డుపడుతున్నారు: భట్టి విక్రమార్క
రాష్ట్ర ప్రయోజనాలకు బీజేపీ, బీఆర్ఎస్ ఎంపీ అడ్డుపడుతున్నారని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మండిపడ్డారు. కోల్ బ్లాకులను సింగరేణికి ఇవ్వకుండా కేంద్రం అడ
Read Moreనీట్ అవకతవకలపై సీబీఐతో విచారణ జరిపించాలి : మంత్రి శ్రీధర్ బాబు
నీట్ పరీక్షల్లో అవకతవకలపై సీబీఐ విచారణ చేపట్టాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. 63 మంది విద్యార్థులకు ఒకే ర్యాంక్ రావడం అనుమానాలకు తావ
Read Moreమహిళల ఆర్థిక స్థితిగతిని మార్చాలె : మంత్రి సీతక్క
మహిళల ఆర్థిక స్థితిగతిని మార్చాల్సిన అవసరం ఉందన్నారు మంత్రి సీతక్క. -గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళలని వ్యాపారవేతలుగా మార్చాలని చెప్పారు. ఆయా జిల
Read Moreమైనింగ్ స్కాం : రూ.341 కోట్లు కట్టండి.. మహిపాల్ రెడ్డి బ్రదర్స్ కు మైనింగ్ అధికారుల నోటీసులు
బీఆర్ఎస్ నేత, పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డితో పాటు ఆయన సోదరుల ఇండ్లలో పరిశ్రమలలో జూన్ 20, 2024 తెల్లవారుజామున నుంచి సోదాలు నిర్వహిస్తున్నా
Read Moreవార్షిక బడ్జెట్కు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ ఆమోదం
వార్షిక బడ్జెట్ కు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. రూ.650 కోట్ల అంచనాతో రూపొందించిన కార్పొరేషన్
Read Moreసికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో తగలబడుతున్న బోగీలు
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న రైలు బోగీల్లో మంటలు చెలరేగాయి. 2024, జూన్ 20వ తేదీ ఉదయం 11 గంటల సమయంలో ఈ ప్రమాదం
Read Moreహైదరాబాద్లో టమాటాల కొరత.. సగానికి సగం తగ్గిన సరుకు
టమాట ధరలు కొండెక్కాయి. టమాట పంట సాగు తెలంగాణలో భారీగా తగ్గిపోవడం, డిమాండ్కు తగ్గ పంట లేకపోవడంతో రేట్లు అమాంతం పెరిగాయి. మూడు రోజుల కింద రూ.60 నుంచి ర
Read More












