
తెలంగాణం
ఎంజాయ్ : ఈ నెలలోనే.. వరసగా 4 రోజులు సెలవులు
వరసగా నాలుగు రోజులు సెలవులు వస్తున్నాయి.. అది కూడా ఈ నెలలోనే.. ఇయర్ ఎండ్ లో,, దీంతో హైదరాబాద్ సిటీ జనంతోపాటు.. తెలంగాణ వ్యాప్తంగా టూర్లకు ప్లాన్ జరుగు
Read Moreమెదక్ జిల్లాలో గ్రీవెన్స్ కు క్యూ కట్టిన బాధితులు
సంగారెడ్డి టౌన్ ,వెలుగు : ధరణిలో దొర్లిన తప్పులను సవరించి తమకు న్యాయం చేయాలంటూ పలువురు బాధితులు సోమవారం కలెక్టరేట్లో అధికారులకు మొరపెట్టుకున్నా
Read Moreమిరప పంటకు నీరందించాలి
పెబ్బేరు, వెలుగు: మండలంలోని వివిధ గ్రామాల్లో వేసిన మిరప పంట ఎండిపోకుండా జూరాల అధికారుల ఎడమ కాలువ డీ19 కు నీటిని వదలాలని ఆల్ పార్టీస్ నాయకులు, రైతులు
Read Moreనారాయణ్ ఖేడ్ మండలంలో పెండింగ్ పనులు కంప్లీట్ చేయాలి : సంజీవరెడ్డి
నారాయణ్ ఖేడ్, వెలుగు : మండలంలోని వివిధ గ్రామాల్లో ఉన్న పెండింగ్ పనులను అధికారులు త్వరగా కంప్లీట్ చేసేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సంజీవరెడ్డి
Read Moreగజ్వేల్లో బిగ్బాస్ విజేత ప్రశాంత్ సందడి
గజ్వేల్, వెలుగు : బిగ్బాస్ 7 సీజన్ విజేత పల్లవి ప్రశాంత్ సోమవారం తన సొంత ప్రాంతం గజ్వేల్లో సందడి చేశారు. బిగ్బాస్ టైటిల్ను దక్కించుకున్న అనంతరం
Read Moreచనిపోయిన పేషెంట్ కి ట్రీట్మెంట్ పేరుతో డబ్బులు వసూల్..
చిరంజీవి ఠాగూర్ సినిమాను తలపించేలా బాధితుల నుంచి డబ్బులు వసూల్ చేస్తున్నాయి కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు. చనిపోయిన బాడిని ఆస్పత్రికి తీసుకెళ్తే.. ట్రీట్
Read Moreఫిర్యాదుల పరిష్కారంపై దృష్టి పెట్టాలి
మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ జి. రవినాయక్ అధికారులను ఆదేశించారు. ప్
Read Moreమహబూబ్నగర్లో ఎమ్మెల్యే వర్సెస్ జడ్పీ చైర్మన్ ....మాటల యుద్ధం
పెద్దమందడి, వెలుగు: మండల మహిళా సమైక్య బిల్డింగ్లో సోమవారం ఎంపీపీ రఘు ప్రసాద్ అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో జడ్పీ చైర్మన్ లోక్ న
Read Moreఅనారోగ్యంతో పోలీసు కుక్క మృతి
నిర్మల్, వెలుగు : నిర్మల్ జిల్లా పోలీసు శాఖకు చెందిన ఓ జాగిలం అనారోగ్యంతో మృతి చెందగా పోలీసులు నివాళి అర్పించారు. 2018 నుంచి జూలీ అనే జాగిలం పలు క్రిమ
Read Moreజన్నారంలోనే డిగ్రీ పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి
జన్నారం, వెలుగు : జన్నారం మండల కేంద్రంలోనే డిగ్రీ పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ టీఎస్ యూ, ఏబీవీపీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర
Read Moreప్రజల సమస్యల పరిష్కారానికి కృషి : కలెక్టర్ బదావత్ సంతోష్
నస్పూర్, వెలుగు : ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో పనిచేయాలని మంచిర్యాల కలెక్టర్ బదావత్ సంత
Read Moreన్యూ ఇయర్ అలర్ట్ ..ఐటీ ఎంప్లాయిస్ టార్గెట్ గా డ్రగ్స్ దందా
ఇద్దరు డ్రగ్స్ సప్లయర్లతో పాటు 12 మంది కస్టమర్లు అరెస్ట్ మరో 33 మంది కస్టమర్లను గుర్తించిన టీఎస్ న్యాబ్ పోలీసులు హైదరాబాద్,వెలుగు : డ్
Read Moreబాగా చదవాలి : ఇంటర్ ఎగ్జామ్స్.. ఫిబ్రవరి 28 నుంచి.!
పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు మార్చి 18 నుంచి టెన్త్ పరీక్షలు పెట్టే చాన్స్ హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 నుంచి
Read More