తెలంగాణం
సింగరేణికి నష్టం రానివ్వం.. తెలంగాణ బిడ్డగా అది నా బాధ్యత: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్: సింగరేణి సంస్థకు నష్టం వాటిల్లకుండా చూస్తానని, తెలంగాణ బిడ్డగా అది తన బాధ్యత అని కేంద్ర గనులశాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇవ
Read Moreరైస్ మిల్లర్లకు వేధింపులు ఉండవు.. ఉత్తమ్ కుమార్ రెడ్డి
పీడీఎస్ బియ్యం జోలికి మిల్లర్లు వెళ్లొద్దు రీసైక్లింగ్ చేసే మిల్లర్లపై కఠిన చర్యలు హైదరాబాద్: రైస్ మిల్లర్లకు ప్రభుత్వం నుంచి ఎలాంటి వేధింపు
Read Moreరుణమాఫీ విధివిధానాలపై రాష్ట్ర కేబినెట్ భేటీ
హైదరాబాద్: రాష్ట్ర కేబినెట్ సమావేశం శుక్రవారం మధ్యాహ్నం ప్రారంభమైంది. రైతు రుణమాఫీయే ప్రధాన ఎజెండాగా ఈ సమావేశం కొనసాగుతోంది. ప్రత్యేక కార్పొరేషన్ ఏర్ప
Read Moreరాధాకిషన్ రావుకు పిల్లికాటు?!
చంచల్ గూడ జైల్ బ్యారక్ లో ఘటన తీవ్ర రక్త స్రావం..ఆస్పత్రికి తరలింపు అబద్ధమంటున్న సూపరింటెండెంట్ హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టై చ
Read Moreతెలంగాణలో ముగిసిన డీఎస్సీ దరఖాస్తుల స్వీకరణ.. ఎన్ని దరఖాస్తులు వచ్చాయంటే...
డీఎస్సీ దరఖాస్తుల స్వీకరణ గురువారంతో ( జూన్ 20) ముగిసింది. మొత్తంగా 2 లక్షల 80 వేల దరఖాస్తులొచ్చాయి. గతంలో వచ్చిన దరఖాస్తులకు అదనంగ
Read Moreగద్దర్ మల్టీపర్పస్ ఆడిటోరియం నిర్మాణానికి శంకుస్థాపన
ప్రజాసంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృతనిశ్చయంతో పని చేస్తుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. రూ
Read Moreకాళేశ్వరం ప్రాజెక్టులో పరీక్షలు ప్రారంభించిన నిపుణుల బృందం..
కాళేశ్వరం ప్రాజెక్ట్ లోని అన్నారం సరస్వతీ బ్యారేజ్ లో సిడబ్ల్యూపిఆర్ఎస్ నిపుణుల బృందం పరీక్షలు ప్రారంభం చేసింది. ధనుంజయ నాయుడు నేతృత్వంలో
Read Moreపోచారం నివాసం దగ్గర రచ్చ చేసిన బీఆర్ఎస్ నేతలు.. రిమాండ్ కు తరలించనున్న పోలీసులు..
మాజీ మంత్రి , MLA పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటి దగ్గర బీఆర్ఎస్ నేతలు చేసిన హంగామా వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. బాధ్యులపై తగిన చర్యలు త
Read Moreప్రభుత్వ స్థలంలో పేదల గుడిసెలు.. గత ప్రభుత్వం మోసం చేసిందంటూ ఆవేదన..
హైదరాబాద్ లోని మియాపూర్ దీప్తిశ్రీ నగర్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీప్తిశ్రీనగర్ సర్వే నంబర్ 100,101 లో ఉన్న ప్రభుత్వ స్థలం లో పేదలు వందలాద
Read Moreగోదావరి పరివాహక ప్రాంత బొగ్గు బ్లాక్ లకు సింగరేణికే కేటాయించాలి : డిప్యూటీ సీఎం భట్టి
తెలంగాణ బొగ్గు బ్లాక్ లను ప్రైవేట్ సంస్థలకు కేటాయించటం బాధాకరన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ప్రధాని మోదీతో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్ర
Read Moreప్రారంభమైన బొగ్గు గనుల వేలం
దేశంలో బొగ్గు గనుల వేలం ప్రారంభమైంది. హైదరాబాద్ లో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి వేలం ప్రక్రియను మొదలుపెట్టారు. తెలంగాణ డిప్యూటీ సీఎం మల
Read Moreఢిల్లీ లిక్కర్ స్కామ్ .. కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి చుక్కెదురైంది. రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి ఆమ
Read Moreమహిపాల్ రెడ్డి ఇంట్ల ఎలాంటి అవినీతి ఆస్తి దొరకలేదు : హరీష్ రావు
ఎమ్మెల్యే, మహిపాల్ రెడ్డి నివాసంలో ఎలాంటి అక్రమ డబ్బు దొరకలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఒక్క తప్పు కూడా లేదు.. అయినా ఎందుకు దాడుల
Read More












